తెలంగాణం
ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు.. నవంబర్ 1నుంచి ఆన్ లైన్ లో ఫీజు చెల్లింపు
హైదరాబాద్: వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ప్రతి రోజు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వ
Read Moreపంటనష్టం నివేదికను ప్రభుత్వానికి అందజేస్తాం : ఏవో అబ్దుల్ మాలిక్
గూడూరు, వెలుగు: అకాల వర్షానికి నష్టపోయిన పంటలను పరిశీలించి నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని మహబూబాబాద్ జిల్లా గూడూరు ఏవో అబ్దుల్ మాలిక్ తెలిప
Read Moreరైతులకు ఇబ్బంది రానీయొద్దు : కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్
జనగామ అర్బన్/ రఘునాథపల్లి, వెలుగు: ప్రతి సీజన్లో ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, నిన్న కురిసిన భారీ వర్షం నేపథ్యంలో రైతులకు ఇబ్బంద
Read Moreజయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్
మహదేవపూర్, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల పరిధిలోని బేగ్లూర్లో జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరాన్ని గురువారం రెండో రోజు కొనసాగించా
Read Moreజూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్సే : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
హుజూర్ నగర్,వెలుగు: జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని, సీపీఐ కాంగ్రెస్ కు సంపూర్ణ మద్దతు ఇస్తుందని, రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం
Read Moreఉత్థాన ఏకాదశి (నవంబర్ 1): ఇలా చేస్తే పెళ్లి సమస్యలు .. ఆర్ధిక ఇబ్బందులు పరిష్కారం అవుతాయి..!
పురాణాల ప్రకారం ప్రతి ఏకాదశికి ఎంతో ప్రాధాన్యత ఉంది. కార్తీక మాసం శుక్ష పక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశి రోజున విష్ణుమూర్తి యోగ నిద్ర
Read Moreమొంథా తుఫాన్తో 230 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయ్ : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
నల్గొండ అర్బన్, వెలుగు: మొంథా తుఫాన్తో 334 లోకేషన్స్ లో 230 కిలోమీటర్ల మేర ఆర్అండ్బీ రోడ్లు దెబ్బతిన్నాయని మంత్రి కోమటిరెడ్డి
Read Moreసూర్యాపేట జిల్లాలో వర్షాలతో రూ.30 లక్షలు విద్యుత్ శాఖకు నష్టం : చక్రపాణి
సూర్యాపేట, వెలుగు: మొంథా తుఫాన్ ప్రభావంతో సూర్యాపేట జిల్లాలో విద్యుత్ శాఖకు రూ.30 లక్షల నష్టం వాటిల్లిందని తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ
Read Moreఖమ్మం జిల్లాలో లోతట్టు ప్రాంతా ప్రజలు అలర్ట్ గా ఉండాలి : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఖమ్మం టౌన్, వెలుగు : మొంథా తుపాన్ ప్రభావం వల్ల ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరదతో మున్నేరు వరద ప్రవాహం పె
Read Moreపిల్లల అభివృద్ధికి.. చేతులు కలిపిన ఐఐపీహెచ్, వర్ణం
హైదరాబాద్, వెలుగు: మెంటల్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న పిల్లలకు సాయం చేసేందుకు ఇండియన్ ఇన్&z
Read Moreప్రజారోగ్యమే లక్ష్యంగా వైద్య శిబిరాలు : ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
అశ్వారావుపేట/దమ్మపేట వెలుగు: అశ్వారావుపేట నియోజకవర్గ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్న ఆలోచనతో ప్రజల ఆరోగ్యాలను కాపాడటమే లక్ష్యంగా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు
Read Moreమేమున్నాం..రైతులు ఆందోళన చెందొద్దు..మంత్రి వివేక్ వెంకటస్వామి
మోంథా తుఫాను కారణంగా మంచిర్యాల జిల్లా అతలా కుతలం అయింది. పంట పొలాలు నీటమునిగాయి. కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది.భారీ వర్షాలకు
Read Moreటేకులపల్లి మండలంలో తుపాను వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించిన కలెక్టర్
టేకులపల్లి, వెలుగు: టేకులపల్లి మండలంలోని తంగెళ్లతండాలో తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న వరి, పత్తి పంటలను గురువారం భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వి
Read More












