తెలంగాణం

ఖర్చుచేయని నిధులపై క్లారిటీ ఇవ్వండి!.. 15వ ఆర్థిక సంఘం ఫండ్స్పై వివరాలు కోరిన కేంద్రం

హైదరాబాద్, వెలుగు: కేంద్రం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధుల కోసం రాష్ట్రం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. పంచాయతీ ఎన్నికలు పూర్తి కావడంతో కేంద్రం నుం

Read More

పదేండ్లైనా ప్లాట్లు రాలే!..ఎల్లంపల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితుల గోడు

ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న చందనాపూర్ బాధితులు  పునరావాస కాలనీలో ఇండ్లు లేక ఊరికొకరుగా వలస  కబ్జాలకు గురవుతున్న ప్లాట్లను కేటాయించాలని

Read More

హరీశ్ చెప్పేవన్నీ అబద్ధాలే.. బనకచర్లకు సీడబ్ల్యూసీ అనుమతియ్యలే: మంత్రి ఉత్తమ్

200 టీఎంసీలు కేటాయింపు అనేది అవాస్తవం పీఎఫ్‌ఆర్‌‌కు ఆమోదం తెలపలేదని ఈ నెల 4నే కేంద్రం లేఖ రాసింది డీపీఆర్​ కూడా తయారు చేయొద్దంటూ

Read More

భార్య ఫోన్ ట్యాప్ అయితే నా అన్న లైట్ తీస్కుంటడా? : జాగృతి అధ్యక్షురాలు కవిత

    నా పుట్టింటి నుంచే నా భర్తకు అవమానం జరిగితే నేనెలా ఊర్కుంట: కవిత     అసలు తన భర్త ఫోన్​ ట్యాప్​ చేసిందెవరో బయట పెట్ట

Read More

శీతాకాల సమావేశాలు 10 రోజులు నిర్వహించాలి : సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని

స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్​కు సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని లేఖ హైదరాబాద్, వెలుగు: ప్రస్తుత శీతాకాల సమావేశాలను కనీసం పది రోజులపాటు నిర్వహించాలని,

Read More

రాష్ట్రంలో 2.15 లక్షల టన్నుల యూరియా నిల్వలు: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్, వెలుగు: యాసంగి సీజన్‌‌కు అవసరమైన యూరియా పూర్తిగా అందుబాటులో ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.

Read More

తిరుమల ప్రసాదాలపై పిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..రిజిస్ట్రీ అభ్యంతరంపై హైకోర్టు విచారణ

హైదరాబాద్, వెలుగు: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో ప్రసాదాలు, ఇతర నైవేద్యాలకు వాడే నెయ్యి, ఇతర ఆహార పదార్థాలు ప్రమాణాలకు తగ్గట్టుగా లేవంటూ హైకోర్టు

Read More

ముదిరాజ్‌లను బీసీ ‘ఏ’ లో చేర్చాలి : మంత్రి వాకిటి శ్రీహరి

     దీనిపై సీఎంను కోరుతా, ఇందుకోసం మంత్రి పదవి వదులుకుంటా: వాకిటి శ్రీహరి       ముదిరాజ్ సర్పంచ్​లను సన్మానిం

Read More

వాణిజ్య పన్నుల శాఖలో..21 మంది డిప్యూటీ కమిషనర్లకు కొత్త పోస్టింగ్‌‌‌‌లు : ఎం. రఘునందన్ రావు

    రెవెన్యూ శాఖ సెక్రటరీ  రఘునందన్ రావు ఉత్తర్వులు హైదరాబాద్​, వెలుగు: రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ (కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్

Read More

నీటి కేటాయింపుల్లో తీరని అన్యాయం.. జలాల పంపిణీ, వైఫల్యాలపై రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు

రాష్ట్రంలో 69% కృష్ణా పరీవాహకం ఉన్నా... వాడుకుంటున్నది 299 టీఎంసీలే 31% పరీవాహకం ఉన్న ఏపీ మాత్రం 700 టీఎంసీలు గుంజుకపోతోంది నీటి పంపకాలపై సమగ్ర

Read More

13 నుంచి పతంగుల పండగ!..సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో సర్కార్ ఏర్పాట్లు

    19 దేశాల నుంచి రానున్న 40 మంది ఇంటర్నేషనల్ ప్లేయర్లు..      16 నుంచి ‘హాట్ ఎయిర్ బెలూన్’ సందడి..

Read More