తెలంగాణం

రైతులకు ఇబ్బంది కలగకుండా వడ్ల కొనుగోళ్లు చేపట్టాలి : కలెక్టర్ సత్యప్రసాద్

జగిత్యాల టౌన్, వెలుగు: రైతులకు ఇబ్బంది కలగకుండా వడ్ల కొనుగోళ్లు చేపట్టాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరెట్ లో వానాకాల

Read More

బీసీల నోటికాడి కూడును లాక్కున్నరు..రెడ్డి జాగృతి నాయకులను బీసీ సమాజం క్షమించదు: బీసీ సంఘం నేతలు

బషీర్​బాగ్/ఓయూ, వెలుగు: బీసీల 42 శాతం రిజర్వేషన్లను అడ్డుకున్న రెడ్డి జాగృతి నాయకులను బీసీ సమాజం క్షమించదని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నాయకులు అన్

Read More

రెనాల్ట్ నిస్సాన్ కు 65 మంది ఎస్బీఐటీ విద్యార్థుల ఎంపిక

ఖమ్మం, వెలుగు : ప్రముఖ అంతర్జాతీయ వాహన రంగ సంస్థ రెనాల్ట్ నిస్సాన్ కు తమ కళాశాలకు చెందిన 65 మంది విద్యార్థులు ఎంపికైనట్లు ఎస్బీఐటీ కళాశాల చైర్మన్ గుండ

Read More

బీసీ సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో

భద్రాచలం, వెలుగు : బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో శుక్రవారం భద్రాచలంలోని అంబేద్కర్​ సెంటర్​లో నిరసన ర్యాలీ, రాస్తారోకో జరిగింది. 33 బీసీ ఉపకులాల నాయకులతో క

Read More

జాగృతిలో చేరడమంటే బతుకమ్మ ఆడినట్టు ఉంటది..జాగృతి అంటే పోరాటాల జెండా: కవిత

హైదరాబాద్​, వెలుగు: కాంగ్రెస్​ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడుతూనే ఉంటామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత అన్నారు. పలువురు బీసీ నేత లు శుక్రవా

Read More

ప్రజలు కోరిన సమాచారాన్ని సకాలంలో ఇవ్వాలి : కలెక్టర్ జితేశ్

భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ జితేశ్​​  భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ప్రజలు కోరిన సమాచారాన్ని సకాలంలో ఇవ్వడంతో విశ్వసనీయత మరింతగా పెరుగు

Read More

జోర్డాన్లో చిక్కుకున్నవారిని ఆదుకోవాలి..12 మంది కార్మికులు ఇబ్బందుపడ్తున్నరు: హరీశ్ రావు

హైదరాబాద్, వెలుగు: ఉపాధి కోసం జోర్డాన్ వెళ్లి అక్కడ చిక్కుకుపోయిన 12 మంది కార్మికుల ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల

Read More

సైబర్ నేరాలపై అవేర్నెస్ కల్పించాలి : ఎస్పీ డి. జానకి

మహబూబ్ నగర్  అర్బన్, వెలుగు: సైబర్  నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించాలని ఎస్పీ డి. జానకి సూచించారు. వార్షిక తనిఖీలో భాగంగ

Read More

యువత స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్  అర్బన్, వెలుగు: మారుతున్న కాలానికి అనుగుణంగా యువత తమ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని మహబూబ్ నగర్  ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ ర

Read More

పౌష్టికాహార లోపంతోనే ఆరోగ్య సమస్యలు : కలెక్టర్ విజయేందిర బోయి

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: పౌష్టికాహార లోపంతోనే పిల్లల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని కలెక్టర్ విజయేందిర బోయి పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్

Read More

ఎమ్మెల్యే భూపతిరెడ్డి తల్లికి సీఎం శ్రద్ధాంజలి

నిజామాబాద్, వెలుగు:నిజామాబాద్‌‌‌‌ రూరల్‌‌‌‌ ఎమ్మెల్యే భూపతి రెడ్డి తల్లి రేకులపల్లి లక్ష్మి నర్సమ్మ (94)కు సీఎ

Read More

ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి కృషి : ఎస్పీ నరసింహ

ఎస్పీ నరసింహ సూర్యాపేట, వెలుగు: ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని, ప్రజలు కూడా సహకరించాలని ఎస్పీ నరసింహ కోరారు. సూర్యాపేట జిల్ల

Read More

రాష్ట్రస్థాయి సైన్స్ పోటీలకు ఎంపిక

కోదాడ, వెలుగు: ఈ నెల 17,18వ తేదీల్లో హైదరాబాద్​లో జరిగే రాష్ట్రస్థాయి సైన్స్ పోటీలకు కోదాడ పట్టణంలోని పీఎం శ్రీ బాయ్స్ హైస్కూల్ విద్యార్థులు ఎంపికయ్యా

Read More