తెలంగాణం
మేడిపల్లి సిద్దార్థ కాలేజీలో ర్యాగింగ్.. బార్కు తీసుకెళ్లి రూ.15 వేలు బిల్లు చేసి టార్చర్ చేయడంతో.. పాపం..
ర్యాగింగ్ ను అరికట్టేందుకు ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు చేసినా.. ర్యాగింగ్ కు బలవుతున్న విద్యార్థుల గురించి అప్పుడప్పుడు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.
Read Moreచౌటుప్పల్ లో కంటి వైద్య శిబిరంలో వెయ్యిమందికి పరీక్షలు
ప్రారంభించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చౌటుప్పల్ వెలుగు: తల్లి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మునుగోడు ఎమ్మెల్యే
Read Moreకామారెడ్డి జిల్లాలోని ఏటీసీలు, ఐటీఐల్లో ఖాళీ సీట్ల భర్తీకి నేరుగా అడ్మిషన్లు
కామారెడ్డి, వెలుగు: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలు, ఏటీసీల్లో వివిధ రకాల ట్రేడ్లలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీని నాల్గొ విడతలో నేరుగా అడ్మిషన్
Read Moreపతివ్రతవే ఐతే.. మరిగే నూనెలో చేతులు పెట్టు
30 ఏండ్ల మహిళపై భర్త, ఆడపడుచు అమానుషం గాంధీనగర్: పతివ్రతగా నిరూపించుకోవాలంటూ భార్యను మరిగే నూనెలో చేతులు పెట్టించారు. భర్త, ఆడపడుచు కలిసి
Read Moreవిద్యార్థినులు కరాటే నేర్చుకోవాలి: ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి
చేవెళ్ల, వెలుగు: విద్యార్థినులు కరాటే నేర్చుకోవాలని ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. శంకర్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని మణి గార్డెన్స్&zwn
Read Moreరూ. ఐదు కోట్ల విలువైన ‘రేగులకుంట’ జాగాకు ఎసరు.. బై నంబర్లు వేసి ఇంటి స్థలంగా మార్పు
ఎన్ఓసీ ఇచ్చిన ఇరిగేషన్.. అనుమతులు జారీ చేసిన బల్దియా తమ లేఅవుట్లో అసలు బై నంబర్లే లేవంటున్న కాలనీ అసొసియేషన్ చందానగర్, వెలుగు: రా
Read Moreఇంటికప్పుపై ‘హరిత’ విప్లవం.. పట్టణ ప్రాంతాల్లో టెర్రస్ గార్డెన్లకు పెరుగుతున్న ఆదరణ
ఔత్సాహికులకు ప్రతి నెలా శిక్షణ కార్యక్రమాలు రూఫ్ గార్డెన్ల ఏర్పాటుకూ హార్టికల్చర్ శాఖ సబ్సిడీలు హైదరాబాద్, వెలుగు: కాంక్రీట్ జంగిల్&z
Read Moreతల్లిని, పిల్లను వేరు చేసినోళ్ల భరతం పడతా..చంద్రుడి లాంటి కేసీఆర్కు కొందరు మచ్చ తెచ్చారు: కవిత
సిద్దిపేట రూరల్, వెలుగు: తన కుటుంబంలో గొడవలు పెట్టి తల్లిని, పిల్లను వేరు చేశారని.. కచ్చితంగా వాళ్ల భరతం పడతానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్స
Read Moreనర్సరీ మేళాకు ఫుల్ రష్
హైదరాబాద్, వెలుగు: నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో నిర్వహిస్తున్న నర్సరీ మేళా సందర్శకులను ఆకట్టుకుంటోంది. దేశవ్యాప్త
Read Moreగంపగుత్తగా రాజీవ్ సృగృహ టవర్ల సేల్.. జవహర్ నగర్లో 47 ఎకరాల్లో 17 టవర్లు.. 2 వేల 856 ఫ్లాట్లు
రూ. 550 కోట్లకు అమ్మేందుకు కార్పొరేషన్ నిర్ణయం వారంలో నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం హైదరాబాద్, వెలుగు: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్
Read Moreజీఎస్టీ రిఫామ్స్ తో పేదలకు బిగ్ రిలీఫ్ : బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి
దిండుగల్ (తమిళనాడు): కేంద్ర ప్రభుత్వం తెచ్చిన జీఎస్టీ సంస్కరణలతో సామాన్యులు, పేదలు, మిడిల్ క్లాస్, ఇతర వర్గాల ప్రజలకు భారీ ఊరట లభించిందని బీజేపీ
Read Moreకరెంట్ సమస్యకు చెక్.. రూ. 6.30 కోట్లతో నగరంలో ఇండోర్ సబ్ స్టేషన్
మరో 11 చోట్ల కొత్త సబ్స్టేషన్లు సరఫరా లోపాలు పసిగట్టేందుకు ఎఫ్పీఐ ఇండికేటర్లు యాసంగి నాటికి పనులు పూర్తి చేసేలా ప్లాన్
Read Moreపూల పండుగ షురూ.. వరంగల్ కేంద్రంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు
వెయ్యి స్తంభాల గుడి నుంచే సర్కారు సంబురాలు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పూల పండుగ షురూ అయ్యింది. ఓరుగల్లు కేంద్రంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుక
Read More












