తెలంగాణం
షేక్ పేట్ ఎంజీ కాలనీలో దుర్గామాతను దర్శించుకున్న మంత్రి వివేక్ వెంకటస్వామి..
సోమవారం ( సెప్టెంబర్ 22 ) షేక్ పేట్ ఎంజీ కాలనీలో పర్యటించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కాలనీలోని దుర్గామాతను దర్శించుకున్న అనంతరం బాల్కాపూర్ నాలాను స
Read Moreమామూళ్లిస్తే ఏ పనైనా ఓకే!.. ఖమ్మం రవాణా శాఖ ఆఫీసులో అక్రమాలు
ఖమ్మం రవాణా శాఖ ఆఫీసులో అక్రమాలు ఓనర్ లేకుండా టూ వీలర్ రిజిస్ట్రేషన్ మార్పు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన బాధితుడు ఖమ్మం/ ఖమ్మం టౌ
Read Moreఅర్ధరాత్రి అటవీ భూమి చదును.. రెండు డోజర్లు, జేసీబీ సీజ్
శాయంపేట, వెలుగు : అర్ధరాత్రి గుట్టుచప్పుడు కాకుండా కొంతమంది అటవీ భూమిని చదును చేసేందుకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న డిప్యూటీ రేంజర్ మైసయ్య,
Read Moreకొత్తగూడలో రోడ్లకు మహర్దశ.. మంత్రి సీతక్క చొరవతో రూ.12 కోట్లు మంజూరు
కొత్తగూడ, వెలుగు : మహబూబాబాద్జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలోని రోడ్లకు మహర్దశ వచ్చింది. రాష్ర్ట పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క చొరవతో రోడ్ల వెడల్పునకు
Read Moreసూర్యాపేట జిల్లాలో 15 ఫీట్ల గోంగూర మొక్క
గరిడేపల్లి, వెలుగు: సాధారణంగా గోంగూర మొక్కలు 6 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. అయితే సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం పాత అప్పన్నపేట గ్రామానికి చెందిన
Read Moreఉసిరికాయలపల్లి కోటమైసమ్మ జాతరకు ఏర్పాట్లు పూర్తి చేయాలి : ఎమ్మెల్యే రాందాస్ నాయక్
ఎమ్మెల్యే రాందాస్ నాయక్ కారేపల్లి, వెలుగు : దసరా పండుగ సందర్భంగా వైభవంగా నిర్వహించనున్న కోట మైసమ్మ జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్
Read Moreపండుగ తర్వాతే.. టీచర్ల సర్దుబాటు ప్రమోషన్లు పొందినా జాయిన్ కాని 26 మంది టీచర్లు
యాదాద్రి, వెలుగు: ఎస్జీటీల సర్దుబాటు ప్రక్రియ ఆలస్యం కానుంది. ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ పొందిన వారిలో కొందరు నాట్ విల్లింగ్అంటూ ప
Read Moreపాల్వంచ మండలం లో దేవీ శరన్నవరాత్రులను సక్సెస్ చేయండి : ఈవో రజనీకుమారి
పాల్వంచ, వెలుగు : మండలం లోని కేశవాపురం జగన్నాథపురంలో ఉన్న కనకదుర్గ దేవస్థానం పెద్దమ్మ తల్లి ఆలయంలో సోమవారం నుంచి నిర్వహించే దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలన
Read Moreసంక్షేమంలో తెలంగాణకు దేశంలోనే మొదటి స్థానం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్,వెలుగు: సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నట్లు రాష్ట్ర ఇరిగేషన్, సివిల
Read Moreబాపూజీ స్ఫూర్తితో ముందుకు సాగుదాం
యాదాద్రి, వెలుగు : కొండా లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తితో ముందుకు సాగుదామని పీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి పి.ప్రమోద్ కుమార్ అన్నారు. ఆదివారం భువనగిరిలో నిర్
Read Moreపెండింగ్ డీఏలను మంజూరు చేయాలి : మట్టపల్లి రాధాకృష్ణ
సూర్యాపేట, వెలుగు: ఉద్యోగులు, ఉపాధ్యాయుల పెండింగ్ డీఏలను మంజూరు చేయాలని, పీఆర్సీని వెంటనే అమలు చేయాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ యూనియ
Read Moreఈడబ్ల్యూఎస్ కమిషన్ ఏర్పాటు చేయాలి : జైపాల్ రెడ్డి
ఓసీ సంఘాల రాష్ట్ర అధికార ప్రతినిధి జైపాల్ రెడ్డి ములుగు, వెలుగు : ఈడబ్ల్యూఎస్కమిషన్ ను ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలని ఓసీ సంఘాల
Read Moreఉద్యమంలో కొండా లక్ష్మణ్ పాత్ర మరువలేనిది
హనుమకొండ, వెలుగు : భారతదేశ స్వాతంత్ర్యోద్యమం, తెలంగాణ తొలి దశ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ పాత్ర మరువలేనిదని ఆర్గనైజేషన్ ఫర్ బ్యాక్ వర్డ్ క్లాసెస్(ఓ
Read More












