తెలంగాణం
స్వర్ణ కవచధారి రామయ్యకు విశేష పూజలు
భద్రాచలం, వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామి మూలవరులను శుక్రవారం బంగారు కవచాలతో అలంకరించారు. విశేష హారతులు సమర్పించారు. ఉదయం సుప్రభాత సేవ అనంత
Read Moreకొండగట్టుకు ప్రత్యామ్నాయ రోడ్డును నిర్మిస్తాం : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కొడిమ్యాల, వెలుగు: కొండగట్టు అంజన్న ఆలయానికి వెళ్లేందుకు కొత్తగా ఘాట్ రోడ్డు నిర్మిస్తామని చొప్పదండి
Read Moreఘనంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ జన్మదినం
అచ్చంపేట, వెలుగు: ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ జన్మదిన వేడుకలను శుక్రవారం కాంగ్రెస్పార్టీ నాయకులు అచ్చంపేట నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భం
Read Moreరోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయాలి : ఆదర్శ్ సురభి
కలెక్టర్ ఆదర్శ్ సురభి వనపర్తి టౌన్, వెలుగు : వనపర్తి జిల్లా కేంద్రంలో పెండింగ్ లో ఉన్న పెబ్బేరు, పాన్ గల్ రోడ్డు లో విస్తరణ పనులు వేగవంతం చేయా
Read Moreవిద్యార్థుల భద్రతపై దృష్టిపెట్టాలి : కలెక్టర్ ప్రావీణ్య
కలెక్టర్ ప్రావీణ్య రాయికోడ్/మునిపల్లి, వెలుగు: సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లి గురుకుల సొసైటీ విద్యార్థుల భ&zw
Read Moreవిద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి : దామోదర రాజనర్సింహ
మంత్రి దామోదర రాజనర్సింహ జోగిపేట, వెలుగు: విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత టీచర్లదేనని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శుక్ర
Read Moreతెలుగు భాష కంటి చూపు అయితే, ఇంగ్లిష్ కండ్ల జోడు లాంటిది
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యాఖ్య ఢిల్లీలో బ్రహ్మానందం ఆత్మకథ పుస్తకం ఆవిష్కరణ న్యూఢిల్లీ, వెలుగు: 30 ఏండ్ల సినీ ప్రస్థానంలో వ
Read Moreమంజీర నీటిని సరఫరా చేయాలి : జగ్గారెడ్డి
కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సంగారెడ్డి టౌన్, వెలుగు: సంగారెడ్డి ప్రజలకు మంజీర నీటిని సరఫరా చేయాలని కాంగ్రెస్నేత జగ్గారెడ్డి సూచించారు. శుక్రవార
Read Moreఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా ప్రొవిజనల్ మెరిట్ లిస్టు విడుదల
16,620 మంది విద్యార్థులతో లిస్టు రిలీజ్ చేసిన కాళోజీ హెల్త్ వర్సిటీ సుప్రీం తీర్పుతో 1,020 మంది నాన్ లోకల్స్ గా గుర్తింపు రేపు సాయంత్రం 5 గంటల
Read Moreసీనియర్ అడ్వకేట్ ప్రతాప్ రెడ్డికి హైకోర్టు నివాళి
హైదరాబాద్, వెలుగు: ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన సీనియర్ అడ్వకేట్ కె. ప్రతాప్ రెడ్డి (94)కి హైకోర్టు శుక్రవారం నివాళులు అర్పించింది. చీఫ్ జస్టిస్
Read Moreమంచిర్యాలలో బీజేపీ జెండా ఎగురవేస్తాం : ఎంపీ గొడం నగేశ్
ఎంపీ గొడం నగేశ్ మంచిర్యాల, వెలుగు: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మంచిర్యాల నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగరవేస్తామని ఆదిలాబాద్ ఎంపీ గొడం నగే
Read Moreప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి : వెంకటేశ్ ధోత్రే
కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే తిర్యాణి, వెలుగు: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ
Read Moreఅమెరికా టు నైజీరియా వయా ఇండియా.. డ్రగ్స్ దందాలో మనీ లాండరింగ్ యాంగిల్
సైబర్ నేరాలకు కేరాఫ్ అడ్రస్గా నైజీరియన్లు ఫారెక్స్ ట్రేడర్లు, హవాలా బ్రోకర్లతో మిలాఖత్ ఐదేండ్లలో రూ.500 కోట్లు దేశం దాటినట్లు గుర్తి
Read More












