తెలంగాణం

పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు..ఇంటర్ బోర్డు సెక్రెటరీ కృష్ణ ఆదిత్య

హైదరాబాద్, వెలుగు: వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఇంటర్ పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య అధికారులను ఆదేశించ

Read More

మంచిర్యాల జిల్లా ఆవుడంలో పులి సంచారం.. గ్రామాల ప్రజలు అలర్ట్గా ఉండాలని హెచ్చరిక

బెల్లంపల్లి రూరల్, వెలుగు:  మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం జోగాపూర్, ఆవుడం, చిత్తాపూర్, పొట్యాల గ్రామాల అడవుల్లో పులి సంచరిస్తుండటంతో స్థానికులు

Read More

మెటాప్లస్ ఇన్వెస్ట్​మెంట్ యాప్ తో మోసం

ఖమ్మం జిల్లాలో రూ.20 కోట్లకు పైగా వసూళ్లు! కారేపల్లి పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు కారేపల్లి, వెలుగు: దుబాయ్  కేంద్రంగా నిర్వహిస్తున్న మెట

Read More

వాదనలు వినిపిస్తూ కుప్పకూలిన అడ్వకేట్‌‌.. హైకోర్టులో గుండెపోటుతో మృతి

హైదరాబాద్, వెలుగు: హైకోర్టులో మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది. 21వ కోర్టు హాలులో ఓ కేసు విచారణ సమయంలో న్యాయమూర్తి ముందు వాదనలు వినిపిస్తూ అడ్వకేట్&zw

Read More

భూపాలపల్లి జిల్లా పల్గులలో కనిపించిన పెద్దపులి.. ఎడ్లబండిపై చేనుకు వెళ్తుండగా చూసిన రైతు

మహదేవపూర్,వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం పల్గులలో మంగళవారం రైతు కంటపడింది. ఉదయం గ్రామానికి చెందిన నిట్టూరి బాపు ఎడ్లబండి పై  వ

Read More

పకడ్బందీగా భూభారతి గైడ్​లైన్స్​ : మంత్రి పొంగులేటి

పాత సమస్యలు ఉండొద్దు.. కొత్త సమస్యలు రావొద్దు: మంత్రి పొంగులేటి అధికారులకు మంత్రి సూచనలు భూ భారతి చట్టం విధివిధానాలపై ప్రారంభమైన వర్క్ షాప్&nbs

Read More

మర్డర్ కేసులో 17 మందికి జీవిత ఖైదు.. నల్గొండ స్పెషల్​ సెషన్స్​కోర్టు తీర్పు

మోత్కూరు, వెలుగు: మర్డర్ కేసులో 18 మంది నిందితులకు జీవిత ఖైదు, రూ. 6 వేల చొప్పున జరిమానా విధిస్తూ  నల్గొండ స్పెషల్​సెషన్స్ కోర్టు జడ్జి రోజా రమణి

Read More

బీజేపీ, బీఆర్ఎస్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి: మంత్రి శ్రీధర్ బాబు

బెల్లంపల్లిలో ఐటీ పార్క్ ఏర్పాటుకు కృషి చేస్తం  ఓటమి భయంతోనే ప్రభుత్వంపై ఆ పార్టీల విమర్శలంటూ ఫైర్ బెల్లంపల్లి, వెలుగు: రాష్ట్రంలో కాంగ

Read More

హైదరాబాద్ శివార్లలో పూల సాగుపై రియల్ దెబ్బ.. పదేళ్లలో సీన్ రివర్స్

హైదరాబాద్ శివారు మండలాల్లో ఒకప్పుడు వేల ఎకరాల్లో తోటలు నాడు 5వేల ఎకరాలకు పైగా ద్రాక్ష తోటలు.. ఇప్పుడు 200 ఎకరాలకు పదేండ్లలో వెంచర్లు, ప్లాట్లతో

Read More

‘కనుపాప’ లకు కష్టమొచ్చింది.. సర్కారు బడుల్లో విద్యార్థులకు దృష్టి లోపం

సర్కారు బడుల్లో విద్యార్థులకు దృష్టి లోపం వందమందిలో ఐదుగురికి సమస్య కామారెడ్డి జిల్లావ్యాప్తంగా 69,017 మందికి కంటి పరీక్ష 3,580 మందికి చూపు స

Read More

శ్రీశైలం డ్యామ్ సేఫ్టీపై సర్కార్ ఫోకస్.. 2009లోనే గొయ్యి పడినా నేటికీ పట్టించుకోని ఏపీ

అత్యంత ప్రమాదకరంగా ప్లంజ్​పూల్ గొయ్యి టెట్రాపాడ్స్​తో పూడ్చాలని ఇరిగేషన్ శాఖ యోచన ఎన్డీఎస్ఏ చైర్మన్​కు లేఖ రాయాలని నిర్ణయం ఇటీవల సీడబ్ల్యూసీ

Read More

జీతం పైసలు అడిగితే ఎస్సైతో కొట్టించిండు .. పోలీస్​స్టేషన్​ ఎదుట బాధితుడి తల్లి ఆందోళన

మద్దూరు, వెలుగు: అటెండర్ గా పని చేసిన తన తల్లి జీతం డబ్బులు అడిగితే ఎస్సై కి చెప్పించి తనను మాజీ సర్పంచ్  కొట్టించాడని నారాయణపేట జిల్లా మద్దూరు మ

Read More

చారి వర్సెస్ గండ్ర..! భూపాలపల్లి బీఆర్ఎస్​లో వర్గపోరు

2018లో కాంగ్రెస్ లో గెలిచి బీఆర్ఎస్ లో చేరిన గండ్ర  2023 ఎన్నికల్లో ఓటమి  బీఆర్‌‌‌‌‌‌‌‌‌

Read More