తెలంగాణం
మారు పేర్లు సవరించి జాబ్ లు ఇవ్వాలి.. సింగరేణి కార్మికుల వారసుల డిమాండ్
కోల్బెల్ట్, వెలుగు: సింగరేణిలో మారు పేర్లను సవరించి, విజిలెన్స్పెండింగ్కేసులను పరిష్కరించి వారసత్వ జాబ్ లు ఇవ్వాలని కార్మికుల డిపెండెంట్లు డి
Read Moreరంగారెడ్డి జిల్లాలో తహసీల్దార్ ఆఫీసుకు కాంట్రాక్టర్ తాళం .. బిల్లులు చెల్లించే వరకు తీయబోనని స్పష్టం
ఇబ్రహీంపట్నం, వెలుగు: గత ప్రభుత్వ హయాం లో చేసిన పనులకు నేటికీ బిల్లులు రాలేదంటూ ఓ కాంట్రాక్టర్ తహసీల్దార్ ఆఫీసుకు తాళం వేసి నిరసన తెలిపాడు. తనకు రావా
Read Moreఆర్టీసీ బస్సులో గుండెపోటుతో మహిళ మృతి.. ములుగు జిల్లా నార్లాపూర్ లో ఘటన
తాడ్వాయి, వెలుగు: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తుండగా గుండెపోటుతో మహిళ మృతి చెందిన ఘటన ములుగు జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన ప్రకారం.. తాడ్వాయి మండ
Read Moreతెలంగాణకు నయా పైసా ఇవ్వలేదు.. బీజేపీ ఎంపీలు కూడా పట్టించుకోలేదు : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
సిరిసిల్ల టౌన్, వెలుగు: కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ నయా పైస కూడా ఇవ్వలేదని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ విమర్శించారు. టీ పీసీసీ పిలు
Read Moreలోకల్ బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్ అమలు చేస్తం : షబ్బీర్ అలీ
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ హైదరాబాద్, వెలుగు: గడిచిన పదేండ్లలో కులగణన చేసే ధైర్యం కేసీఆర్ చేయలేదని.. కా
Read Moreబాసరలో ఘనంగా వసంత పంచమి.. భారీ సంఖ్యలో అక్షరాభ్యాసాలు
భైంసా, వెలుగు: నిర్మల్ జిల్లా బాసర ఆలయంలో సోమవారం వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిర్మల్ కలెక
Read Moreటెన్షన్ వద్దు..మేమున్నాం.. ఒత్తిడికి గురవుతున్నపిల్లలకు ఫ్రీ కౌన్సెలింగ్
పరీక్షల భయంతో ఆందోళన చెందుతున్న స్టూడెంట్లకు టెలిమానస్ భరోసా 14416 నంబర్కు రోజూ 300 వరకు కాల్స్ పరీక్షల ముందు 800 వరకు పెరిగే చాన్స్ 24 గంట
Read Moreఈయేడు దిగుబడి తగ్గిన మిర్చి.. ధర పడిపోవడంతో సగానికి తగ్గిన సాగు విస్తీర్ణం
హైదరాబాద్, వెలుగు: ఈ ఏడాది వాణిజ్య పంటలన్నింటిపై తెగుళ్ల ఎఫెక్ట్ భారీగాపడింది. ఇదివరకే పత్తి దిగుబడి, ధర పడిపోగా..తాజాగా మిర్చీ పరిస్థితి దారుణంగా తయ
Read Moreవిద్యార్థినులతో అసభ్య ప్రవర్తన.. నిర్మల్ జిల్లాలో ఇద్దరు టీచర్ల సస్పెన్షన్
నిర్లక్ష్యంగా ఉన్న హెచ్ఎంపైనా వేటు ఉత్తర్వులు జారీ చేసిన నిర్మల్ డీఈవో నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లా నర్సాపూర్(జి) జడ్పీహెచ్ఎస్ హై స
Read Moreకులగణనపై సర్కారువి కాకి లెక్కలు : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
కరీంనగర్, వెలుగు : కులగణనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కాకి లెక్కలు ప్రకటించిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బీసీలు 46.2 శాతం
Read Moreఐకానిక్ బ్రిడ్జికి లైన్ క్లియర్! నెలాఖరులోగా టెండర్లు .. తెలంగాణ – ఏపీ రాష్ట్రాల మధ్య కృష్ణా నదిపై ప్రాజెక్ట్
కేంద్రం లేఖపై ఏండ్లుగా పట్టించుకోని గత సర్కార్ హైదరాబాద్ టు తిరుపతి కొత్త హై వేతో పాటు నిర్మాణం టూరిజం హబ్ గా మారనున్న కొల్లాపూర్ ప
Read Moreఫిబ్రవరి నెలాఖరులోపు గ్రూప్స్ ఫలితాలు.. సుప్రీం కోర్టులో కేసులు కొట్టివేయడంతో తొలగిన అడ్డంకులు
ముందుగా గ్రూప్1 జీఆర్ఎల్.. ఆ తర్వాత గ్రూప్2, గ్రూప్3 రిజల్ట్స్&
Read Moreతెలంగాణ రైల్వేస్కు 5,337 కోట్లు.. త్వరలో కాజీపేట మల్టిపుల్ రైల్వే
మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ప్రారంభం బడ్జెట్వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ సికింద్రాబాద్ కేంద్రంగా కవచ్ సెంటర్ఫర్ ఎక్స్లెన్
Read More











