తెలంగాణం
బీసీలు 42% రిజర్వేషన్లకు కొట్లాడాలి..రౌండ్ టేబుల్ మీటింగ్ లో జస్టిస్ ఈశ్వరయ్య
కులగణన తప్పుల తడక: జాజుల బీసీలు 21 లక్షలు ఎట్ల తగ్గుతరు?: చిరంజీవులు హైదరాబాద్, వెలుగు: బీసీలు 42 శాతం రిజర్వేషన్ల కోసం పో
Read Moreఖమ్మం జిల్లాలో డిప్యూటీ వార్డెన్ పై పోక్సో కేసు
కారేపల్లి,వెలుగు: ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని రేలకాయలపల్లి ఆశ్రమ పాఠశాల డిప్యూటీ వార్డెన్ పై పోక్సో కేసు నమోదైంది. ఎస్ఐ రాజారాం తెలిపిన ప్ర
Read Moreస్థానిక పోరుకు సర్కారు సిద్ధం
ఎప్పుడు ప్రకటన వచ్చినా ఏర్పాట్లకు రెడీగా ఉండాలని అధికారులకు సీఎం ఆదేశాలు క్షేత్రస్థాయిలో ఎన్నికల పనుల్లో ఆఫీసర్లు నిమగ్నం నేడు కొలిక్కిరానున్న
Read Moreఫార్ములా–ఈ కార్ రేస్ కేసుకు బ్రేకులు!
ఎఫ్ఈవో కంపెనీ సీఈవో స్టేట్&
Read Moreఏప్రిల్ 29 నుంచి ఎప్ సెట్ పరీక్షలు.. 20న నోటిఫికేషన్.. 25 నుంచి అప్లికేషన్స్
మార్చి 6న ఐసెట్.. 12న పీజీఈసెట్ నోటిఫికేషన్స్ రిలీజ్ సెట్స్ కమిటీ సమావేశాల్లో షెడ్యూల్స్ విడుదల హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పలు ముఖ్యమై
Read Moreన్యాయవాదులకు అండగా ఉంటా: గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి
సంగారెడ్డి, వెలుగు: ఎమ్మెల్సీగా గెలిపిస్తే న్యాయవాదులకు అన్ని విధాల అండగా ఉంటానని మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ బీజ
Read Moreబీసీ కమిషన్కు మరిన్ని అధికారాలివ్వండి..డిప్యూటీ సీఎం భట్టిని కోరిన బీసీ కమిషన్
హైదరాబాద్, వెలుగు: బీసీ కమిషన్కు మరిన్ని అధికారాలు కల్పించాలని, ఇందుకోసం చొరవ చూపాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను బీసీ కమిషన్ చైర్మన్
Read Moreబ్రేక్ ఫాస్ట్ స్కీంకు నిధులివ్వండి .. కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవిని కోరిన మంత్రి సీతక్క
హైదరాబాద్, వెలుగు: అంగన్వాడీ సెంటర్లలో చిన్నారుల కోసం అల్పాహార పథ&
Read Moreఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లు షురూ.. గ్రాడ్యుయేట్ స్థానానికి ఎనిమిది.. టీచర్లకు ఆరు
కరీంనగర్టౌన్/ నల్గొండ , వెలుగు: గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ మొదలైంది
Read Moreమారు పేర్లు సవరించి జాబ్ లు ఇవ్వాలి.. సింగరేణి కార్మికుల వారసుల డిమాండ్
కోల్బెల్ట్, వెలుగు: సింగరేణిలో మారు పేర్లను సవరించి, విజిలెన్స్పెండింగ్కేసులను పరిష్కరించి వారసత్వ జాబ్ లు ఇవ్వాలని కార్మికుల డిపెండెంట్లు డి
Read Moreరంగారెడ్డి జిల్లాలో తహసీల్దార్ ఆఫీసుకు కాంట్రాక్టర్ తాళం .. బిల్లులు చెల్లించే వరకు తీయబోనని స్పష్టం
ఇబ్రహీంపట్నం, వెలుగు: గత ప్రభుత్వ హయాం లో చేసిన పనులకు నేటికీ బిల్లులు రాలేదంటూ ఓ కాంట్రాక్టర్ తహసీల్దార్ ఆఫీసుకు తాళం వేసి నిరసన తెలిపాడు. తనకు రావా
Read Moreఆర్టీసీ బస్సులో గుండెపోటుతో మహిళ మృతి.. ములుగు జిల్లా నార్లాపూర్ లో ఘటన
తాడ్వాయి, వెలుగు: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తుండగా గుండెపోటుతో మహిళ మృతి చెందిన ఘటన ములుగు జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన ప్రకారం.. తాడ్వాయి మండ
Read Moreతెలంగాణకు నయా పైసా ఇవ్వలేదు.. బీజేపీ ఎంపీలు కూడా పట్టించుకోలేదు : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
సిరిసిల్ల టౌన్, వెలుగు: కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ నయా పైస కూడా ఇవ్వలేదని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ విమర్శించారు. టీ పీసీసీ పిలు
Read More












