తెలంగాణం
దిలావర్పూర్లో రేణుక ఎల్లమ్మ ఆలయంలో చోరీ
ఖానాపూర్, వెలుగు: ఖానాపూర్ మండలం దిలావర్పూర్లోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో శనివారం రాత్రి చోరీ జరిగింది. చోరీ వివరాలను ఏఎస్ఐ శ్రీనివాస్ వర్మ వెల్లడ
Read Moreనేడు డీసీసీబీ చైర్మన్ ఎన్నిక..హాజరుకానున్న మంత్రి
నల్గొండ, వెలుగు : జిల్లా సహకార కేంద్ర బ్యాంకు కొత్త చైర్మన్ను సోమవారం ఎన్నుకోనున్నారు. ఉదయం 9 గంటలకు డీసీసీబీలో చైర్మన్ ఎన్నిక జరుగుతుందని డీసీవో కిర
Read Moreఆదిలాబాద్ జిల్లాలో ముగిసిన రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు
బహుమతులు అందజేసిన అడిషనల్ కలెక్టర్ మోతిలాల్ మంచిర్యాల, వెలుగు: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేన్ ఆధ్వర్యంలో జూన్ 27 నుంచి జ
Read Moreమంచిర్యాల జిల్లా లయన్స్ క్లబ్ కొత్త కార్యవర్గం ప్రమాణస్వీకారం
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గం సభ్యులు ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. ఉదయం 11 గంటలకు ఓ కన్వెన్షన్ హాల్ లో నిర్వహించి
Read Moreఈతకు వెళ్లి అమెరికాలో ఖమ్మం విద్యార్థి మృతి
కల్లూరు, వెలుగు: ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్న కోరుకొండికి చెందిన శ్రీనాథరాజు కిరణ్ రాజు (23) అమెరికాలో చనిపోయాడు. మిస్సోరి స్టేట్ లో ఉన్న సా
Read Moreచెన్నూర్ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా : వివేక్ వెంకటస్వామి
సమస్యల పరిష్కారానికి కృషి అభివృద్ధికి ప్రజలు సహకరించాలే చెన్నూర్ వార్డుల్లో ఎమ్మెల్యే వివేక్ మార్నింగ్ వాక్ చెన్నూర్/కోటపల్
Read Moreరెండు నెలల్లో ప్రభుత్వ ఖజనాకు రూ.23 వేల147 కోట్లు
ఏప్రిల్, మే నెలల్లో రాష్ట్ర ఖజానాకు వచ్చిన రాబడి కాగ్ రిపోర్ట్లో వెల్లడి.. నిరుడితో పోలిస్తే 2,400 కోట్లు అధికం కేంద్రం నుంచి వచ్చి
Read Moreఇయ్యాల ప్రజావాణి రద్దు : కలెక్టర్ రాజర్శి షా
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: కలెక్టరేట్ మీటింగ్ హాల్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ సోమవారం రద్దు చేసినట్లు ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్శి షా ఆదివారం
Read Moreపెండింగ్ బిల్లులు ఇప్పించండి.. రాష్ట్ర గవర్నర్ను కోరిన మాజీ సర్పంచ్లు
హైదరాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీల్లో పెండింగ్లో ఉన్న బిల్లులు ఇప్పించాలని గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ను రాష్ట్ర సర్పంచ్ల సంఘం కోరింది. ఆదివారం రాజ్ భవ
Read Moreజనసేనతో పొత్తుపై హైకమాండ్దే తుది నిర్ణయం
బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ నడుస్తున్నది: బండి సంజయ్ బీజేపీ ఎమ్మెల్యేలకు నిధులివ్వడం లేదు కాంగ్రెస్ నియోజకవర్గాలకే ఫండ్స్ ఇస్తున్నరని ఫైర్
Read Moreపాలిటెక్నిక్లో 20 వేల 890 మందికి సీట్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ఫస్ట్ సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. తొలి విడతలో 72.21 శాతం సీట్లు నింపామని
Read Moreనిరుద్యోగులపై కాంగ్రెస్ది కపట ప్రేమ: హరీశ్ రావు
పద్మారావునగర్, వెలుగు: ఎన్నికల్లో నిరుద్యోగులకు ఎన్నో హామీలను ఇచ్చి, గెలిచాక వాటిని మర్చిపోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి తగదని మాజీ మంత్రి హరీశ్&z
Read Moreకొత్త క్రిమినల్ యాక్ట్ను రద్దు చేయాలి
వీటిపై సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేస్తా: వినోద్ కుమార్
Read More












