తెలంగాణం
భూమి హద్దు గొడవ.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి తీవ్రగాయాలు
జగిత్యాల జిల్లాలో ఘోరం జరిగింది. భూమి హద్దు విషయంలో ఇరు కుటుంబాల మధ్యన ఘర్షణ జరిగింది. ఒక్క కుటుంబానికి చెందిన ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. వివరా
Read Moreకరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురిని ఢీ కొట్టిన ట్యాంకర్
కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శంకరపట్నం మండలం తాడికల్ లో డీజిల్ ట్యాంకర్ బీభత్సం సృష్టించింది.తాడికల్ బస్టాండ్ వద్ద నిలబడి ఉన్న
Read Moreలంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
హైదరాబాద్ మిదాని లో రైడ్స్ నిర్వహించారు సీబీఐ అధికారులు. పెస్ట్ కంట్రోల్ పనుల కోసం తన నెలవారీ బిల్లును ఫార్వర్డ్ చేసేందుకు కాంట్రాక్టర్ నుంచి రూ.35 వే
Read Moreశుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
సినిమా ప్రియులకు బిగ్ బ్రేకింగ్.. ఎల్లుండి నుంచి అంటే శుక్రవారం నుంచి సిటీ మినహా మిగతా చోట్ల ధియేటర్లు బంద్ చేయనున్నట్టు ఎగ్జిబిటర్ కౌన్సిల్ ప్రక
Read Moreఅంబులెన్స్ లోనే ప్రసవించిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే..
పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణీని ఆస్పత్రికి తీసుకెళ్తున్న క్రమంలో అంబులెన్స్ లోనే ప్రసవించింది మహిళ. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఈ ఘటన అందర
Read Moreమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరామర్శ
హుజూర్ నగర్, వెలుగు : బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అరుణ్ కుమార్ దేశ్ముఖ్ ను నీటిపారుదల, పౌరసరఫరాలశాఖల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరామర్శించారు.
Read Moreజగదీశ్ రెడ్డి అవినీతిపై విచారణ జరిపిస్తాం : రాంరెడ్డి దామోదర్ రెడ్డి
మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి సూర్యాపేట, వెలుగు : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి చేసిన అవినీతి, అక్రమాలపై విచారణ జరిపిస్
Read Moreనల్గొండ పార్లమెంట్ స్థానంలో..74.02 శాతం పోలింగ్ నమోదు
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దాసరి హరిచందన నల్గొండ అర్బన్, వెలుగు : నల్గొండ పార్లమెంట్ స్థానానికి నిర్వహించిన ఎన్
Read Moreసీఐని సస్పెండ్ చేయాలని మాజీ ఎమ్మెల్యే ఆందోళన
అశ్వారావుపేట, వెలుగు : పోలింగ్ బూత్ లోకి సెల్ ఫోన్ తీసుకు వెళ్లవద్దు అన్నందుకు బీఆర్ఎస్ కార్యకర్తపై కాంగ్రెస్ కార్యకర్త దాడి చేశారని, పైగా బీఆర్ఎస్ కా
Read Moreఈవీఎంల తరలింపు ప్రక్రియ పరిశీలన
ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ లోని శ్రీ చైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రం స్ట్రాంగ్ రూమ్ ల్లో ఈవీఎం యంత్రా
Read Moreకోర్టు భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలి
కోదాడ, వెలుగు : నూతన కోర్టు భవన నిర్మాణ పనులను వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని కోదాడ బార్ అసోసియేషన్ సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. కోదాడ బార్ అసోసియ
Read Moreకూటి కోసం కోటి తిప్పలు!
కూటి కోసం కోటి తిప్పలు అంటే ఇదేనేమో.. ఇల్లు గడిచేందుకు చంటిబిడ్డతో కలిసి ఓ తల్లి పడుతున్న పాట్లను ‘వెలుగు’ క్లిక్మనిపించింది. ఆటోలో పుచ్చ
Read Moreమల్లు నందిని సమక్షంలో కాంగ్రెస్ లో చేరికలు
మధిర, వెలుగు : మధిర పట్టణంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క క్యాంపు కార్యాలయంలో మంగళవారం సీతారామచంద్ర స్వామి దేవాలయం మాజీ చైర్
Read More











