తెలంగాణం
బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య లోపాయికారీ ఒప్పందం: అమిత్ షా
కారును గ్యారేజీకి పంపాల్సిన టైమ్ వచ్చేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. బీఆర్ఎస్ కు వీఆర్ఎస్ ఇచ్చే సమయం ఆసన్నమైందని చెప్పారు. కాంగ్రెస్,
Read Moreమళ్లీ కేసీఆర్ వస్తే.. భూములు మాయం.. నిరుద్యోగులు ఆగం : ప్రియాంక గాంధీ
భువనగిరిలో ప్రియాకా గాంధీ తెలంగాణ ప్రజలు రెండుసార్లు అధికారం ఇస్తే బీఆర్ఎస్ ఏం చేసింది. తెలంగాణలో అత్యాచారాలు, రైతుల అత్మహత్
Read Moreచర్లపల్లి జైలులో కేసీఆర్ కు డబుల్ బెడ్రూం కట్టిస్తాం : రేవంత్ రెడ్డి
తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రాగానే.. కేసీఆర్ కు చర్లపల్లి జైలులో డబుల బెడ్రూం ఇల్లు కట్టిస్తామన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ప్రాజెక్టుల పేరుతో  
Read Moreవాకింగ్ కు వెళ్తామని చెప్పి.. ఈతకు వెళ్లిన చిన్నారులు మృతి
సిద్దిపేట జిల్లాలో ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారు మృతి చెందారు. మర్కుక్ గ్రామానికి చెందిన రాజు, సంపత్, వినయ్ అనే ముగ్గురు చిన్నారులు సోమవారం(నవంబర్ 27) ఉ
Read Moreఅధికారంలోకి రాకముందే కాంగ్రెస్ రైతుబంధును ఆపింది: కేటీఆర్
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందే రైతుబంధును ఆపిందని ఆరోపించారు మంత్రి కేటీఆర్. పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మొత్తం ఆ పథ
Read Moreరైతుబంధుపై బీఆర్ఎస్ డ్రామాలు.. నోటిఫికేషన్ ముందే ఎందుకివ్వలేదు : కిషన్ రెడ్డి
తెలంగాణ ఎన్నికల ప్రచారం మరికొన్ని గంటల్లో ముగియనుండగా.. పార్టీ అధినేతలు తమ తమ వాయిస్ ను రైజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షు
Read Moreరైతులతో మాకున్నది ఓటు బంధం కాదు.. పేగు బంధం : హరీష్ రావు
రైతుబంధుకు ఈసీ బ్రేక్ వేయడంపై మంత్రి హరీష్ రావు స్పందించారు. జహీరాబాద్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న హరీష్.. కాంగ్రెస్ నోటి కాడ బ
Read Moreడబ్బులు పంచిన మల్లారెడ్డి కాలేజ్ సిబ్బంది.. పట్టుకుని చితకబాదిన మహిళలు
ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో హైదరాబాద్ లో భారీగా నగదు పంపిణీ జరుగుతుంది. పార్టీ లీడర్లు, వారి అనుచరులు డబ్బులు పంచుతూ.. దొరికిపోతున్నారు. తాజాగా
Read Moreపోస్టల్ బ్యాలెట్ కోసం ఉద్యోగ సంఘాల ధర్నా
ములుగు, వెలుగు : పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడంలేదని ములుగులో ఉద్యోగులు ధర్నా చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయులు పోస్టల్ బ్యాలెట్ వినియోగి
Read Moreఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలి : రత్నాకర్ ఝా
ములుగు, వెలుగు: జిల్లాలో ఈ నెల 30న ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ఎన్నికల టీంలు చర్యలు తీసుకోవాలని ఆఫీసర్లకు ఎన్నికల సాధారణ పరిశీలకులు రత్నాకర్ ఝా
Read Moreమార్పు కోసం ప్రజలు ఎదురుచుస్తున్నారు : మురళీనాయక్
మహబూబాబాద్ అర్బన్, వెలుగు: తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని మహబూబాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ మురళీనాయక్ అన్నారు. ఆదివారం మున్సిపాలిటీలో
Read Moreదొరికిన సొమ్ము రూ.700 కోట్లు : ఆల్ టై రికార్డ్
అక్టోబర్ 9 నుంచి నవంబర్ 25 మధ్య రూ.709కోట్ల 56లక్షల 12వేల 177 విలువైన నగదు, ఉచిత వస్తువులు, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు
Read Moreవరంగల్ తూర్పులో గూండాలను గెలిపిస్తే జనాలకు ఇబ్బందులే : ఎర్రబెల్లి ప్రదీప్రావు
వరంగల్, వెలుగు: వరంగల్ తూర్పు నుంచి గూండాలు, రౌడీలను ఎమ్మెల్యేలుగా గెలిపిస్తే.. జనాలకు ఇబ్బందులు తప్పవని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్
Read More












