తెలంగాణం

తెలంగాణలో పోస్టల్ బ్యాలెట్లపై గందరగోళం!

 ఇతర జిల్లాల నుంచి రావాల్సిన బ్యాలెట్లు ఆలస్యం  ఓటు వేయలేక టీచర్లు, ఉద్యోగుల తిప్పలు  ఎన్నికల విధులు బహిష్కరిస్తామన్న టీచర్లు&nb

Read More

గజ్వేల్‌‌‌‌, కామారెడ్డిలో కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు గట్టి పోటీ..ఎన్నికల్లో ఇవే హాట్ సీట్లు

రెండు చోట్లా బరిలో బలమైన అభ్యర్థులు గజ్వేల్‌‌‌‌లో బీజేపీ నుంచి ఈటల, కాంగ్రెస్ నుంచి నర్సారెడ్డి కామారెడ్డిలో కాంగ్రెస్ నుంచ

Read More

తెలంగాణ తెచ్చింది.. అభివృద్ధి చేసింది నేనే: కేసీఆర్

  50 ఏండ్ల దరిద్రాన్ని 10 ఏండ్లలో పోగొట్టినం  వేరేటోళ్లకు ఓటేస్తే  నా కష్టం వృథా అవుతుంది ఈ సారి అధికారంలోకి వచ్చాక గల్ఫ్ బాధ

Read More

ప్రజల జీవితాల్లో మార్పు రావాలంటే కాంగ్రెస్ రావాలె: వివేక్ వెంకటస్వామి

బీఆర్ఎస్ ఓటమి ఖరారైంది  బీఆర్ఎస్ నాయకులు గూండాయిజం చేస్తున్నరని ఫైర్  కోల్ బెల్ట్, వెలుగు: ప్రజల జీవితాల్లో మార్పు రావాలంటే కాంగ్ర

Read More

ఆరు గ్యారంటీలకు నేనే గ్యారంటీ.. ఫస్ట్​ కేబినెట్​ భేటీలోనే వాటికి ఆమోద ముద్ర : రాహుల్​గాంధీ

ఫస్ట్​ కేబినెట్​ భేటీలోనే వాటికి  ఆమోద ముద్ర వేస్తం ఆయనపై మోదీ ఎందుకు విచారణ జరిపిస్తలే రాష్ట్రంలో కేసీఆర్​ను, ఢిల్లీలో మోదీని గద్దె దించు

Read More

కర్నాటకలో గ్యారంటీలన్నీ అమలు చేస్తున్నం : సిద్ధరామయ్య

కేసీఆర్, కేటీఆర్ వస్తే ఆధారాలతో సహా చూపిస్తం: సిద్ధరామయ్య  వాళ్లిద్దరూ అబద్ధాలు చెబుతున్నరు మాది మిగులు బడ్జెట్ రాష్ట్రం.. ఆర్థికంగా బలంగా

Read More

బీజేపీ అగ్రనేతలు తెలంగాణ బాట.. మోదీ, అమిత్​ షా, యోగీ రోడ్​ షోలు

 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం వివిధ ప్రాంతాల్లో బిజెపి నేతలు ఎన్నికల ప్రచారం చేశారు.  ప్రధాని మోడీ, కేంద్రమంత్రి అమిత్ షా, యూప

Read More

హైదరాబాద్లో పరిశ్రమలకు శ్రీకారం చుట్టిందే కాంగ్రెస్: రేవంత్రెడ్డి

హైదరాబాద్లో పరిశ్రమలకు స్థాపనకు శ్రీకారం చుట్టిందే కాంగ్రెస్ పార్టీ అని పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి అన్నారు. నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు బీహెచ్ ఈఎల్

Read More

అన్ని వర్గాలకోసం పనిచేసే ఏకైక పార్టీ కాంగ్రెస్: కర్ణాటక సీఎం సిద్దరామయ్య

పదేళ్లుగా అన్ని వర్గాల ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేశాడు.. దేశంలో అన్ని వర్గాలు, కుల, మతాల ప్రజల సంక్షేమానికి పనిచేస్తున్న పార్టీ కాంగ్రెస్ అని కర్ణాటక

Read More

భారీగా ట్రాఫిక్ జాం.. కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు

హైదరాబాద్, వరంగల్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరు టోల్ ప్లాజా దగ్గర కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి.

Read More

తెలంగాణలో అవినీతి పెరిగింది... ప్రజలు మార్పు కోరుకుంటున్నారు: దిగ్విజయ్​ సింగ్​

తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ అన్నారు. మార్పు కోసం ఓటేయడానికి సిద్ధం అయ్యారని ఆయన పేర్కొన్నారు. తెలం

Read More

బీఆర్​ఎస్​ నేతలు ప్రజా ధనాన్ని దోచుకున్నారు: రేవంత్​ రెడ్డి

తెలంగాణలో పోలింగ్ డేట్ దగ్గరపడింది.. దీంతో రాజకీయ పార్టీలన్నీ ప్రచారంలో స్పీడును మరింత పెంచాయి. సంగారెడ్డి జిల్లా పటాన్​ చెరులో జరిగిన ఎన్ని

Read More

బీఆర్ఎస్ లీడర్లవి తప్పుడు ప్రచారం: కర్ణాటక సీఎం సిద్దరామయ్య

కర్నాటకలో ఐదు గ్యారెంటీలు చేస్తున్నం  ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య  హైదరాబాద్: కర్ణాటకలో కాంగ్రెస్ ఐదు గ్యారెంటీలు అమలు కావడం లేదన్న

Read More