
తెలంగాణం
75 పడకల టీచింగ్ ఆస్పత్రిని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు
సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్ లోని హంస హోమియోపతి వైద్య కళాశాల,రీసెర్చ్ సెంటర్ లో 75 పడకల టీచింగ్ ఆస్పత్రిని వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి
Read Moreమల్లారెడ్డికి వ్యతిరేకంగా మైనంపల్లి నివాసంలో ఎమ్మెల్యేల రహస్య భేటీ
మంత్రి మల్లారెడ్డిపై ఎమ్మెల్యేలు అసమ్మతి గళం వినిపిస్తున్నారు. ఆదివారం జరిగిన ఓ వివాహ వేడుకలో ఎమ్మెల్యే మైనంపల్లితో మల్లారెడ్డికి విభేదాలు బహిర్గతమైనట
Read Moreనల్లగొండ గర్ల్స్ జూనియర్ కాలేజీ విద్యార్థినుల ధర్నా
నల్లగొండ పట్టణంలోని గర్ల్స్ జూనియర్ కాలేజీలో విద్యార్థినులు ధర్నా నిర్వహించారు. వాష్ రూమ్స్ తో పాటు మౌలిక సదుపాయాలు సరిగా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చే
Read Moreఅయ్యప్పమాలలో ఉండి అబద్దాలు చెప్తుండు : రఘునందన్ రావు
అయ్యప్పమాలలో ఉండి అబద్దాలు చెప్పడం ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికే చెల్లిందని ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. హిందూ మతాన్ని, ధర్మాన్ని తాము నమ్ముతామ
Read Moreజగిత్యాలలో 16 మంది బంగ్లా దేశీయుల అరెస్ట్
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తాండ్రియాలలో 16 మంది బంగ్లా దేశీయులను పోలీసులు గుర్తించారు. తాండ్రియాలలో అనుమానస్పదంగా తిరుగుతున్న కొందరు వ్యక్తుల
Read Moreటీకాంగ్రెస్ లో ఆధిపత్యపోరు.. రేవంత్ పై సీనియర్ల మండిపాటు
కాంగ్రెస్ లో ఆధిపత్యపోరు తారాస్థాయికి చేరింది.తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్లు వర్సెస్ రేవంత్ టీమ్ గా చీలిపోయింది. కొత్త కమిటీల్లో టీడీపీ నుంచి వచ్చ
Read Moreమద్యం మత్తులో బీఆర్ఎస్ నేత బీభత్సం.. 8 మందికి గాయాలు
నల్గొండలో మద్యం మత్తులో బీఆర్ఎస్ నేత బీభత్సం సృష్టించాడు. తిప్పర్తి మండలం రామలింగాల గూడెంకు చెందిన బీఆర్ఎస్ నేత ముత్తినేని నాగేశ్వర్ రావు తాగి డ్రైవ్
Read Moreమెదక్ జిల్లాలో నిధులిస్తలేరని బిచ్చమెత్తిన సర్పంచ్
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెల్మకన్నె గ్రామ ఇంచార్జ్ సర్పంచ్ రాజేందర్ వినూత్న నిరసన తెలిపారు. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులకు బిల్లులు
Read Moreఅయ్యప్ప మాలలో ఉన్నా.. విచారణకు రాలేను : పైలెట్ రోహిత్ రెడ్డి
ఈడీ విచారణకు హాజరుకావడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ట్విస్ట్ ఇచ్చారు. ఈడీ ఆఫీసుకు వెళ్తున్నానని మణికొండలోని తన నివాసం నుంచి బయల్దేరిన రోహిత్ రె
Read Moreక్రిప్టో ట్రేడింగ్ పేరుతో కోట్లల్లో మోసం
హైదరాబాద్లో మరో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఓ ఫేక్ వెబ్సైట్ క్రియేట్ చేసిన కేటుగాళ్లు క్రిప్టో కరెన్సీ పేరుతో జనం నుంచి కోట్ల రూపాయలు దండుక
Read Moreట్రిపుల్ ఐటీ స్టూడెంట్ భాను ప్రసాద్ సూసైడ్ నోట్లో ఏముందంటే.. ?
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి భాను ప్రసాద్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గదిలో నుంచి దుర్వాసన వచ్చే వరకు సిబ్బంది మృతదేహాన్ని గుర్తించకపోవడంపై కు
Read Moreభాను మృతదేహాన్ని చూసేందుకు వచ్చిన బీజేపీ నేతలను అడ్డుకున్న పోలీసులు
బాసర ట్రిపుల్ ఐటీలో ఆత్మహత్య చేసుకున్న.. విద్యార్థి పి. భానుప్రసాద్ డెడ్ బాడీని నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మూడ్రోజుల క్రితమే భాను
Read Moreఈడీ విచారణకు హాజరుకానున్న పెలైట్ రోహిత్ రెడ్డి, రకుల్ ప్రీత్ సింగ్
హైదరాబాద్ : వ్యాపార లావాదేవీలు, బ్లాక్ మనీ వ్యవహారంలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఇవాళ ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఉదయం 10:30 గంటలకు బ
Read More