తెలంగాణం
బస్తీల్లో అర్ధరాత్రి మీటింగ్లు.. రౌడీషీటర్ల బెదరింపులు
బస్తీల్లో అర్ధరాత్రి మీటింగ్లు ప్రత్యుర్థుల క్యాడర్కు హెచ్చరికలు అడ్వాంటేజ్గా మారి
Read Moreఆధిపత్యం భరించలేకే బీఆర్ఎస్ను వీడుతున్న : ఎమ్మెల్యే అబ్రహం
గద్వాల, వెలుగు: తన ఎస్సీ రిజర్వుడ్ సెగ్మెంట్ లో బీఆర్ఎస్ అగ్రకుల నేతల పెత్తనం పెరిగిందని, అందుకే ఆత్మగౌరవం కోసం కారు దిగి, కాంగ్రెస్ పార్టీలో చేరానని
Read Moreవందరోజుల్లో సమస్యలు పరిష్కరిస్తా: బీఅర్ఎస్ అభ్యర్థి జాన్సన్ నాయక్
ఖానాపూర్, వెలుగు: బీఅర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి , సంక్షేమ పథకాలను చూసి ప్రజలు ఓటు వేయాలని
Read Moreపాతబస్తీలో ఐటీ దాడులు..
హైదరాబాద్ పాతబస్తీలో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ రాజకీయ పార్టీకి పెద్ద మొత్తంలో డబ్బులు సమకుర్చుతున్నట్లు సమాచారం అందడంతో పాతబస్తీలోని బడా వ్
Read Moreకాంగ్రెస్లో చేరిన పరిగి బీఆర్ఎస్ నేతలు
పరిగి, వెలుగు: కాంగ్రెస్ పార్టీలోకి చేరికల పరంపర కొనసాగుతుందని ఆ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, పరిగి అభ్యర్థి టి. రామ్మోహన్ రెడ్డి తెలిపారు. శు
Read Moreసకల జనుల వల్లే తెలంగాణ వచ్చింది : బీజేపీ నేత మురళీధర్ రావు
హైదరాబాద్, వెలుగు: సకల జనుల పోరాటంతోనే తెలంగాణ వచ్చిందని బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు అన్నారు. విధిలేని పరిస్థితుల్లోనే కాంగ్రెస్ ప్రత్యేక రాష్ట్ర
Read Moreజనం చూపిస్తున్న ఆదరణే శ్రీరామ రక్ష : ముఠా గోపాల్
ముషీరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ పార్టీపై జనం చూపిస్తున్న ఆదరణే మాకు శ్రీరామ రక్ష అని ఆ పార్టీ ముషీరాబాద్ సెగ్మెంట్ అభ్యర్థి ముఠా గోపాల్ తెలిపారు. ఎన్నికల
Read Moreబండారి లక్ష్మారెడ్డిని గెలిపించుకుంటాం : యాదవ సంఘం
ఉప్పల్, వెలుగు: ఉప్పల్ సెగ్మెంట్లోని యాదవ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఐడీఏ నాచారంలోని ఐడీఏ స్వాగత్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి బీ
Read Moreకర్నాటకలో అన్ని హామీలు అమలు చేస్తున్నం: డీకే శివకుమార్
కర్నాటకలో అన్ని హామీలు అమలు చేస్తున్నం 5 గ్యారంటీలపై తప్పుడు ప్రచారం చేయొద్దు ఆ రాష్ట
Read Moreబోథ్లో అభ్యర్థుల గెలుపోటములు తేల్చేది ఆదివాసీలే
కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య రసవత్తర పోరు బీజేపీ నుంచి బరిలోకి ఎంపీ సోయం బాపు మూడుసార్లు ఓటమి తర్వాత నాలుగోసారి బీఆర్ఎస్ నుంచి అనిల్ జాదవ్&
Read Moreబాల్క సుమన్ గూండాలతో బెదిరిస్తుండు : సురేశ్యాదవ్
కోల్బెల్ట్, వెలుగు: చెన్నూర్ బీఆర్ఎస్అభ్యర్థి బాల్క సుమన్ గూండాలతో బెదిరిస్తున్నాడని ఓయూ జేఏసీ చైర్మన్ సురేశ్యాదవ్ ఆరోపించారు. శుక్రవారం ఆయన మ
Read Moreఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: బీఆర్ఎస్ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ముగ్గురు ఔట్సోర్సింగ్ ఉద్యోగులను అధికారులు సర్వీస్ నుంచి తొలగించారు. మహబూబ్ నగర
Read Moreకేసీఆర్ ఫ్యామిలీనే బాగుపడ్డది : సుప్రియా శ్రీనటే
హైదరాబాద్, వెలుగు: పదేండ్లలో కేవలం కేసీఆర్ కుటుంబం ఒక్కటే బాగుపడిందని, రాష్ట్రంలో ఏ ఒక్క వర్గమూ అభివృద్ధి చెందలేదని సీడబ్ల్యూసీ మెంబర్ సుప్రియా శ్రీ
Read More












