తెలంగాణం

రేవంత్ సమావేశానికి సీనియర్ల డుమ్మా

తెలంగాణ కాంగ్రెస్‭లో రోజురోజుకి సంక్షోభం ముదురుతోంది. కాంగ్రెస్ ‘హాత్ సే హాత్ జోడో’ సన్నాహక సమావేశానికి సీనియర్లు డుమ్మా కొట్టారు. పీసీసీ

Read More

టీడీపీ నుంచి కాంగ్రెస్లో చేరిన 13 మంది పదవులకు రాజీనామా

తెలంగాణ కాంగ్రెస్ లో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. టీడీపీ నుంచి కాంగ్రెస్లో చేరిన 13 మంది నేతలు పార్టీ పదవులకు రాజీనామా చేశారు. పార్టీ పదవులకు రాజ

Read More

సంక్రాంతి కల్లా అన్నదాతల ఖాతాల్లోకి రైతుబంధు నిధులు

తెలంగాణ రైతాంగం విషయంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. యాసంగి పంట కాలానికి అందించే పంట పెట్టుబడి  ‘రైతుబంధు’ నిధులను విడుదల

Read More

సర్కార్ బకాయిలకు జనాన్ని బలిచేస్తారా? : షర్మిల

హైదరాబాద్:  కేసీఆర్ జనాలకు గాల్లో మేడలు కట్టి ..తన కుటుంబానికి మాత్రం ఫామ్ హౌస్ కోటలు కట్టుకున్నారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల ఆర

Read More

‘హాత్ సే హాత్ జోడో’ సమావేశానికి సీనియర్ల రాకపై ఉత్కంఠ

ఏఐసీసీ పిలుపుమేరకు కాసేపట్లో గాంధీభవన్‭లో ‘హాత్ సే హాత్ జోడో’ సన్నాహక సమావేశం జరగనుంది. రేవంత్ అధ్యక్షతన జరుగనున్న ఈ మీటింగ

Read More

లోన్ తీసుకున్న మహిళ చనిపోతే రుణమాఫీ : ఎర్రబెల్లి

హైదరాబాద్: స్వయం సహాయక బృందాల్లో రూ.3 లక్షల వరకు లోన్ తీసుకున్న మహిళలు దురదృష్టవశాత్తూ చనిపోతే వారి రుణాలను మాఫీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్

Read More

జనవరి 1 నుంచి నుమాయిష్ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్

కరోనా వల్ల రెండేళ్లు వాయిదా పడిన నుమాయిష్ సందడి మళ్లీ మొదలు కానుంది. జనవరి 1 నుంచి 45 రోజుల పాటు జరగనుంది. దేశంలో జరిగే  అతి పెద్ద ఎగ్జిబిషన

Read More

బహుజన రాజ్యాధికారం సాధించడమే ధ్యేయం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

తెలంగాణలో బహుజన రాజ్యాధికారం సాధించడమే తన ధ్యేయమని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. దొరల రాజ్యం పోయి బహుజనుల రాజ్యం ఏర్పడే వరకు పోరాటం చేస్తానని చెప్పార

Read More

మంచిర్యాలలో సజీవదహనం సంఘటన కలిచివేసింది: తీన్మార్ మల్లన్న

మంచిర్యాల జిల్లా మందమరి మండలం గుడిపల్లి గ్రామంలో ఆరుగురు సజీవదహనం అయిన సంఘటనా స్థలాన్ని తీన్మార్ మల్లన్న పరిశీలించారు. మృతుని కుమారుడు సందీప్‭ని పరామర

Read More

ప్రజా సంగ్రామ యాత్రకు పార్టీ నుంచి గౌరవం దక్కింది: బండి సంజయ్

ప్రజా సంగ్రామ యాత్రకు పార్టీ నుంచి గౌరవం దక్కిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ ఎంపీలకు పాదయాత

Read More

12 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినప్పుడు ‘సేవ్ కాంగ్రెస్’ గుర్తుకు రాలేదా : ఈరవర్తి అనిల్

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి వెళ్ళడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డే కారణమని కాంగ్రెస్ నేత ఈరవర్తి అనిల్ ఆరోపించారు. 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినప

Read More

కుటుంబ సమేతంగా బాసర ఆలయాన్ని దర్శించుకున్న పార్థసారథి

నిర్మల్ జిల్లా :  బాసర జ్ఞానసరస్వతి అమ్మవారిని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ పార్థసారథి కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. అక్కడ ప్రత్యేక ప

Read More

అమ్మవార్లకు కేజీ స్వర్ణ కిరీటం తయారు చేయిస్తం : హరీష్ రావు

వచ్చే సంవత్సరం కొమురవెల్లి మల్లన్న కల్యాణం వరకు అమ్మవార్లకు కేజీ స్వర్ణ కిరీటం తయారు చేయిస్తామని మంత్రి హరీశ్ రావు హామీ ఇచ్చారు. అశేష జనవాహి

Read More