తెలంగాణం

నాగోబాను దర్శించుకున్న ఎమ్మెల్సీ దండే విఠ్ఠల్

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మం. కేస్లాపూర్ లోని నాగోబాను ఎమ్మెల్సీ దండే విఠ్ఠల్ దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. ఈ నేపథ్యంలో ఆలయ అభివృద్ధికి రూ.1

Read More

చందానగర్ లో గాంధీ విగ్రహం తొలగింపు ఘటనపై ఉద్రిక్తత

చందానగర్ లో గాంధీ విగ్రహం తొలగింపు ఘటనపై ఉద్రిక్తత నెలకొంది. విగ్రహం తోలగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ప

Read More

కేంద్రాన్ని బద్నాం చెయ్యడమే కేసీఆర్ అజెండా : ఎంపీ లక్ష్మణ్

కేసీఆర్ సర్కార్ వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను అమ్మకానికి పెడుతోందని బీజేపీ రాజ్యసభ సభ్యులు డా. లక్ష్మణ్ ఆరోపించారు. పేదల అసైన్డ్ భూములను లాక

Read More

ఆరోపణలు రుజువు చేస్తే రాజీనామా చేస్త : పైలెట్ రోహిత్ రెడ్డి

బీజేపీ నేతలు తనపై  చేస్తున్న ఆరోపణలను రుజువు చేస్తే తన ఎమ్మెల్యే  పదవికి  రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమని తాండూరు  బీఆర్ఎస్

Read More

కొమురవెల్లి మల్లన్న కల్యాణంలో పాల్గొన్న మంత్రులు

మేల తాలాల మధ్య కొమరవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణం మహోత్సవం అంగరంగ వైభవంగా పూర్తయింది. ఈ వేడుకకు రాష్ట్ర మంత్రి హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్

Read More

కిలో టీ పొడి రూ.1.15 లక్షలు.. వేలంలో దక్కించుకున్న హైదరాబాదీ

మన దేశంలో చాయ్ కు ఎంతగా క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. అది ఎంతలా అంటే కిలో టీ పొడికి లక్షలు వెచ్చించేంతగా. అవును. మీరు విన్నది నిజమే. అత్యంత పాపులర్ అ

Read More

కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పై సస్పెన్స్

పీసీసీ రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ లీడర్ల తిరుగుబాటుతో.. ఇవాళ గాంధీభవన్ లో జరగాల్సిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ, ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరుగుతుందా ల

Read More

మంచిర్యాల : సజీవదహనం కేసులో సీసీ ఫుటేజీ లభ్యం

మంచిర్యాల జిల్లా వెంకటాపూర్ గ్రామంలో జరిగిన సజీవదహనం కేసు హత్యేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీనికి సంబంధించి సీసీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు.

Read More

యాదగిరిగుట్ట, వేములవాడ ఆలయానికి పోటెత్తిన భక్తులు

యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో తెల్లవారుజాము నుంచే స్వామి వారి దర్శనానికి బారులు తీరారు.

Read More

హుజూర్ నగర్ గురుకుల పాఠశాలలో 11 మంది విద్యార్థులకు అస్వస్థత

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఎస్సీ గురుకుల పాఠశాలలో 11 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారికి ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఎమ్మెల్

Read More

ఇవాళ కొమురవెల్లి మల్లన్న కల్యాణం

ఇవాళ కొమురవెల్లి మల్లిఖార్జునస్వామి కల్యాణం జరగనుంది. రాష్ట్రమంత్రి హరీష్ రావు ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు.స్వా

Read More

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

విద్యుత్​ ఏడీఈని సస్పెండ్ చేయాలని డిమాండ్ చిట్యాల, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలకేంద్రంలో శనివారం నిర్వహించిన మండల సభను సర్పంచ్​లు

Read More

డివిజన్లలో తిరగలేకపోతున్నం: కార్పొరేటర్లు

రూ.50లక్షలు కేటాయింపులకే పరిమితం లీకేజీ సమస్యలను పట్టించుకుంటలేరు హనుమకొండ, వరంగల్ సిటీ, వెలుగు: డివిజన్లలో అభివృద్ధి పనులకు బిల్లులు ర

Read More