
తెలంగాణం
ముందస్తుకు వెళ్లేందుకు సీఎం కేసీఆర్ లీకులు ఇస్తున్నారు : రఘునందన్ రావు
ముందస్తు ఎన్నికలకు వెళ్తారని సీఎం కేసీఆర్ లీకులు ఇస్తున్నారని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. జమిలి ఎన్నికలు జరిగితే సీఎం కేసీ
Read Moreసజీవదహనం కేసు..హత్య కేసుగా మార్చి దర్యాప్తు: సీపీ చంద్రశేఖర్ రెడ్డి
ప్రియుడితో కలసి 4 నెలల కిందే ప్లాన్ చేసి చంపించిన శాంతయ్య భార్య సృజన పెద్దపల్లి జిల్లా: మందమర్రి మండలం వెంకటాపూర్ గుడిపల్లిలో జరిగిన ఆరు
Read MoreTRSపేరు మార్పుపై అభ్యంతరాలను పట్టించుకోరా..? రేవంత్ రెడ్డి
సీఈసీ నోటిఫికేషన్ చట్ట విరుద్ధం : రేవంత్ రెడ్డి హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)
Read Moreతెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదల
హైదరాబాద్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్ ను ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది. వచ్చే ఏడాది మార్చి 15వ తేద నుంచి ఇంటర్ మొదటి సంవత్స
Read Moreమల్లన్నపేట్ మల్లికార్జునను దర్శించుకున్న వివేక్ వెంకటస్వామి
జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని గొల్లపల్లి మండలం మల్లన్నపేట్ ఆలయంలో శ్రీ మల్లికార్జునస్వామిని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వా
Read Moreడీజీపీకి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తుండగా అక్రమంగా అరెస్ట్ చేశారు : కానిస్టేబుల్ అభ్యర్ధులు
నిరసనలు తెలియజేయకుండా.. శాంతియుతంగా డీజీపీకి వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తున్న తమను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని కానిస్టేబుల్ అభ్యర్థులు ఆరోపించార
Read Moreఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రియాంక గాంధీ ఫోన్.. ఢిల్లీకి రావాలని పిలుపు
పార్లమెంట్ సమావేశాల తర్వాత ఏఐసీసీ ఫోకస్..? హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై హైకమాండ్ సీరియస్ గా ఫోకస్ చేసింది. పీసీసీ అధ్
Read Moreమంచిర్యాలలో రైస్ మిల్లును ప్రారంభించిన వివేక్ వెంకటస్వామి
మంచిర్యాల జిల్లా నెన్నల్ మండలం నందులపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ లక్ష్మీ శ్రీనివాస ఇండస్ట్రీస్ రైస్ మిల్లును బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు
Read Moreబాసర ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ ఆత్మహత్య బాధాకరం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
బాసర ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ ఆత్మహత్యపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. విద్యార్థి సూసైడ్ నోట్ చూసిన తరువాత తన మనసు కలిచి వేసిందన్నారు. ట్రిపుల్ ఐటీ
Read Moreఏ కేసులో విచారణకు రమ్మన్నారో తెలియదు: రోహిత్ రెడ్డి
హైదరాబాద్: తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. సమాచారం ఉన్నా.. లేకపోయినా ఎంక్వైరీకి రావాల్సిందే అని ఈడీ ఆఫీసర్లు తేల్చ
Read Moreసికింద్రాబాద్ నియోజకవర్గంలో శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి : పద్మారావు
హైదరాబాద్ : సికింద్రాబాద్ నియోజకవర్గంలో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ పద్మారావు&nbs
Read Moreఈడీ విచారణకు హాజరైన తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
బీఆర్ఎస్ తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. తనను ఎందుకు పిలిచారో కూడా తెలియదన్నారు. ఈడీ అధికారులు తనను ఎల
Read Moreకరీంనగర్ ప్రజావాణిలో దంపతులు నిరసన.. ఇంటి నిర్మాణానికి అనుమతులు ఇవ్వండి
కరీంనగర్ జిల్లా భగత్ నగర్లోని తమ స్థలంలో ఇంటి నిర్మాణ అనుమతుల విషయంలో అధికారులు ఇబ్బందులు పెడుతున్నారంటూ కొత్త రాజిరెడ్డి అనే దంపతులు ఆవేదన వ్యక
Read More