తెలంగాణం
కాంగ్రెస్ గెలుపును ఎవరూ ఆపలేరు : అశోక్ చౌహాన్
ఆదిలాబాద్, వెలుగు: తెలంగాణలో కాంగ్రెస్ గెలుపును ఎవరూ ఆపలేరని మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చౌహాన్ చెప్పారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాస్
Read Moreకాంగ్రెస్కు 20 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు: కేసీఆర్
బీఆర్ఎస్ రాకుంటే.. ఫ్రీ కరెంట్ను కాంగ్రెస్ కాకి ఎత్తుకపోతది ధరణిని తీసేసి మళ్లీ పాత రాజ్యం తేవాలని చూస్తున్నరు ఎన్నికలొస
Read Moreవేములవాడ రాజన్న హుండీ ఆదాయం రూ.1.07కోట్లు
వేములవాడ, వెలుగు: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలోని హుండీలను బుధవారం లెక్కించారు. గత 15 రోజుల్లో భక్తులు కానుకల రూపంలో రూ.కోటి7లక్షల48వేలు
Read Moreదశాబ్ద పాలనలో ఉద్యమ ఆకాంక్షల అణచివేత
తొమ్మిదిన్నర ఏండ్ల కాలంలో మన ప్రయాణం ఉద్యమ ఆకాంక్షల సాధన దిశగా ముందడుగు వేసిందా అని ప్రతి తెలంగాణ బిడ్డ వివేచన చేసుకోవాలి. తెలంగాణ ఉద్యమ ట్యాగ్&
Read Moreపనికిరాని స్కీములతో లక్షల కోట్లు తగలేసిండు .. కేసీఆర్పై కోదండరాం ఫైర్
తొర్రూరు, వెలుగు : తెలంగాణ ఆత్మగౌరం, సీఎం కేసీఆర్ అహంకారానికి మధ్య జరుగుతున్న ఈ ఎన్నికల్లో ప్రజలు ఈసారి కేసీఆర్ను ఓడించి ఫాంహౌజ్కే పరిమితం చేయాలని
Read Moreబాలికపై అత్యాచారం కేసులో .. దోషికి 20 ఏళ్ల జైలుశిక్ష
కరీంనగర్ క్రైం, వెలుగు : కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం పీచుపల్లి గ్రామంలో వికలాంగ బాలిక (12) పై అత్యాచారానికి పాల్పడిన కేసులో దోషి పీచు శేఖ
Read Moreకల్లబొల్లి మాటలు చెప్పేటోళ్లొస్తున్నరు : కాలె యాదయ్య
చేవెళ్ల,వెలుగు: అరవై ఏండ్లు పాలించిన కాంగ్రెస్ ప్రజల అభివృద్ధికి, సంక్షేమానికి చేసిందేమీ లేదని, నేడు కల్లబొల్లి మాటలు చెప్తూ అధికార దాహంతో మళ్లీ
Read Moreటీడీపీ ఓట్ల కోసం బీఆర్ఎస్ vs కాంగ్రెస్.. పచ్చ జెండాలతో పోటాపోటీ ప్రచారం
ఖమ్మం, వెలుగు: టీడీపీ ఓట్ల కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఎవరికి వారు టీడీపీ సపోర్టు తమకేనని ప్రచ
Read Moreసమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 10 వేలు.. ఐదంచెల భద్రతకు ఈసీ ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా 35,356 పోలింగ్ కేంద్రాలు ఉండగా వీటిలో 10 వేలకు పైగా సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు ఉన్నట్లు ఈసీ ప్రకటించింది. ఇందు
Read Moreఅభివృద్ధి, సంక్షేమమే బీఆర్ఎస్ లక్ష్యం : తలసాని శ్రీనివాస్ యాదవ్
పద్మారావునగర్, వెలుగు: అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా బీఆర్ఎస్ సర్కారు పనిచేస్తుందని సనత్ నగర్ సెగ్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాద
Read Moreఅభివృద్ధిని చూసి ఓటేయ్యాలె : ముఠా గోపాల్
ముషీరాబాద్, వెలుగు: సెగ్మెంట్లో చేసిన అభివృద్ధి చూసి ఓటేయాలని ముషీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్ కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం సెగ్మ
Read Moreఒక్క చాన్స్ అని రిస్క్ చేయొద్దు.. వీ6 లీడర్స్ టైమ్ లో మంత్రి హరీశ్రావు
హైదరాబాద్, వెలుగు: ‘‘కాంగ్రెస్వాళ్లు ఒక్క చాన్స్అంటున్నరు కదా అని ప్రజలు రిస్క్చేయొద్దు” అని మంత్రి హరీశ్రావు అన్నారు. తామ
Read Moreదళిత బంధుపై కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారం చేస్తోంది : వి.ప్రకాశ్
ములుగు, వెలుగు : దళితబంధు ఒక్క సంవత్సరం మాత్రమే అని కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారం చేస్తోందని బీఆర్ఎస్ నేత, రాష్ట్ర జల వనరుల మండలి చైర్మన్ వి.ప్రకా
Read More












