
తెలంగాణం
AK47 గన్లు తీసుకుని ప్రగతి భవన్కు పోవాలి: ఆకునూరి మురళి
విద్యను ధ్వంసం చేసినట్లే వ్యవసాయాన్ని కూడా ధ్వంసం చేస్తున్నారని సీఎం కేసీఆర్ పై.. రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో దుర్మార్గపు పర
Read Moreఢిల్లీ లిక్కర్ స్కాం: అమిత్ అరోరాకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
ఢిల్లీ : లిక్కర్ స్కాం కేసులో కీలక నిందితుడిగా ఉన్న వ్యాపారి అమిత్ అరోరాను ఢిల్లీ రౌస్ అవెన్యూలోని సీబీఐ స్పెషల్ కోర్టు 14 రోజుల జ్యుడీషియ
Read Moreమన్నెగూడ యువతి కిడ్నాప్ కేసు : ‘అయామ్ నాట్ సేఫ్’ అంటూ అరిచిన నవీన్ రెడ్డి
ఆదిభట్ల పోలీసు స్టేషన్ పరిధిలోని మన్నెగూడకు చెందిన యువతి కిడ్నాప్ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్పై విచారణ జరిగింది. కిడ్నాప్ కేసుకు&
Read MoreBRS ఆఫీస్ ముట్టడిని వాయిదా వేసుకున్నాం: అద్దంకి దయాకర్
కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ పై దాడిని ఆ పార్టీ నేత అద్దంకి దయాకర్ తీవ్రంగా ఖండించారు. అప్రజాస్వామికంగా కుట్రలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేక
Read Moreరాష్ట్రంలో వైద్య మౌలిక వసతుల అభివృద్ధికి మోడీ కృషి : కిషన్ రెడ్డి
తెలంగాణలో వైద్య మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రూ.1,028 కోట్లతో హైదరాబాద
Read Moreజేపీ నడ్డా తెలంగాణ టూర్ షెడ్యూల్ ఖరారు
బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ టూర్ షెడ్యూల్ ఖరారైంది. రేపు కరీంనగర్లో జరగనున్న ఐదో విడత ప్రజాసంగ్రామయాత్ర ముగింపు సభకు ఆయన హాజరుకానున్నార
Read Moreఖమ్మంలో ఎస్సై ఈవెంట్స్ పాసైన తల్లీకూతుళ్లు
ఖమ్మం జిల్లాకు చెందిన ఓ తల్లీకూతురు తెలంగాణ ఎస్సై ఈవెంట్లో పాస్ అయ్యారు. నేలకొండపల్లి మండలం చెన్నారం గ్రామానికి చెందిన తోళ్ల నాగమణి, తోళ్ల త్రిలోకిని
Read Moreఫారెస్ట్ ఆఫీసర్ హత్య కేసుపై తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు
ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెం ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీనివాసరావు హత్య కేసులో.. తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. శ్రీనివాసరావు హ
Read Moreషెడ్యూల్ 9, 10 సంస్థల విభజన జాప్యంతో నష్టపోతున్నాం : ఏపీ
ఢిల్లీ: ఏపీ విభజన చట్టంలోని షెడ్యూల్ తొమ్మిది, పది సంస్థల విభజనలో ఆలస్యంపై సుప్రీంకోర్టు లో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఈ షెడ్యూల్లో ఉన్న సంస
Read Moreబీజేపీ నేతల ముందస్తు అరెస్టులపై రాజాసింగ్ ఫైర్
ఓల్డ్ సిటీలో ఉన్న ముస్లింల కోసం పోరాడేది బీజేపీ పార్టీ ఒక్కటే అని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఓల్డ్ సిటీకి మెట్రో విస్తరణ కోసం బీజేపీ న
Read Moreఫాం హౌస్ కేసు: పీసీ యాక్ట్ పై హైకోర్టులో వాదనలు.. ఏసీబీ విచారించాలన్న పిటిషనర్
ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. మొయినాబాద్ పోలీసులు నమోదు చేసిన పీసీ యాక్ట్ పై సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. పంచనామా
Read Moreఫాంహౌస్ కేసులో ఎమ్మెల్యేల్లో కొందరిపై డ్రగ్స్ ఆరోపణలు : బండి సంజయ్
ఫాంహౌస్ కేసులో ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల్లో కొందరిపై డ్రగ్స్ ఆరోపణలున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. డ్రగ్స్ కేసులో ఉన్న వార
Read Moreరాష్ట్రంలో కౌలు రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నా యి: కోదండరాం
కౌలు రైతులకు లోన్లతోపాటు, నష్టపరిహార గుర్తింపు కార్డులు ఇవ్వాలని టీజేఏసీ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞానకేంద్రంలో కౌలు రైతుల ప
Read More