
తెలంగాణం
తెలంగాణ ఆడబిడ్డల కళ్ల నుంచి నీళ్లు కాదు నిప్పులొస్తయ్: ఎమ్మెల్సీ కవిత
దేశంలో ఉన్నటువంటి సమస్యలపై తెలంగాణ జాగృతి పోరాడుతుందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ముషీరాబాద్ లో జరిగిన తెలంగాణ జాగృతి సమావేశంలో మాట్లాడిన
Read Moreరూపాయి పతనంపై చర్చ : హిందీపై రేవంత్, నిర్మల మధ్య వాగ్వాదం
లోక్ సభలో రూపాయి పతనంపై చర్చ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. తాను మాట్లాడిన
Read Moreమోడీ సింహం.. సింగిల్గానే వస్తారు: బండి సంజయ్
సీఎం కేసీఆర్.. లిక్కర్ స్కామ్ నుంచి తన కూతుర్ని కాపాడుకునేందుకు కుట్రలు చేస్తున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తప్పు చేసిన వాళ్లు
Read Moreఈడీ విచారణకు హాజరైన తలసాని పీఏ
చీకోటి ప్రవీణ్ క్యాసినో కేసులో మంత్రి తలసాని పర్సనల్ సెక్రటరీ అశోక్ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈడీ కార్యాలాయంలో విచారణకు హాజరైన అశోక్ ను.. క్యాసిన
Read Moreరాచకొండ పరిధిలో భారీ డ్రగ్స్ రాకెట్ గుర్తింపు
రాచకొండ కమిషనరేట్ పరిధిలో భారీ డ్రగ్స్ రాకెట్ను పోలీసులు గుర్తించారు. న్యూ ఇయర్ వేడుకలే టార్గెట్గా భారీగా డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు వారు గుర్తించా
Read Moreజగిత్యాలలో బీడి ఫ్యాక్టరీని సందర్శించిన బండి సంజయ్
జగిత్యాల జిల్లా : ప్రజా సంగ్రామ పాదయాత్రలో భాగంగా చెల్గల్ గ్రామంలోని బీడీ ఫ్యాక్టరీని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సందర్శించారు. బీడీ కార్మికు
Read Moreఅపోలో హాస్పిటల్ నుంచి వైఎస్ షర్మిల డిశ్చార్జ్
హైదరాబాద్ : వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల..జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఆస్పత్రి నుంచి నేరుగా ఆమె లోటస్ పాండ్ కు వ
Read Moreఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయాన్ని సందర్శించిన పార్టీ నేతలు
ఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయాన్ని ఆ పార్టీ నాయకులు నామా నాగేశ్వరరావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, బడుగు లింగయ్య యాదవ్, బీపీ పాటిల్ సందర్శించారు. ముఖ్యమంత్
Read Moreకాసేపట్లో తెలంగాణ జాగృతి కమిటీలతో ఎమ్మెల్సీ కవిత భేటీ
హైదరాబాద్: తెలంగాణ జాగృతి మళ్లీ యాక్టివ్ అవుతోంది. ఉద్యమం సమయంలో కీలకంగా పని చేసిన తెలంగాణ జాగృతి.. రాష్ట్రం ఏర్పడ్డాక దాదాపు సైలెంట్ అయిపోయింది. కేవల
Read Moreకొండా సురేఖ బాటలో.. బెల్లయ్యనాయక్ రాజీనామా
పీసీసీ కొత్త కమిటీలపై ముదురుతున్న వివాదాలు నిన్న కొండా సురేఖ.. నేడు బెల్లయ్య నాయక్.. మరి రేపు..? హైదరాబాద్ : పీసీసీ కొత్త కమిటీలపై వివాదాలు
Read Moreలిక్కర్ స్కాంలో కవితకు సంబంధం లేదని కేసీఆర్ ప్రమాణం చేయాలి : బండి సంజయ్
ఢిల్లీలో రాజశ్యామల యాగం చేయనున్న ముఖ్యమంత్రి కేసీఆర్..యాగం సాక్షిగా లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్య
Read Moreసీఎం కేసీఆర్ తెలంగాణలో లేకుంటే చెట్లు లేక పర్యావరణం దెబ్బతినేది : మంత్రి జగదీష్ రెడ్డి
తెలంగాణలో సీఎం కేసీఆర్ లేకుంటే చెట్లు లేక పర్యావరణం దెబ్బతినేదని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. లక్ష మొక్కల మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో భాగంగా నల
Read Moreరంగారెడ్డి జిల్లాలో భూ వివాదంలో గాయపడ్డ నర్సింహా రెడ్డి మృతి
రంగారెడ్డి జిల్లా : ఇబ్రహీంపట్నం మండలం తుర్కగూడలో భూ వివాదంలో ఈనెల 3వ తేదీన గాయపడ్డ కందాడ నర్సింహా రెడ్డి అనే వ్యక్తి చికిత్స పొందుతూ చనిపోయాడు.
Read More