
తెలంగాణం
మాండూస్ ప్రభావం : హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు
మాండూస్ తుఫాను ఎఫెక్ట్ తో తెలంగాణలోని పలు జిల్లాలో ఆదివారం రాత్రి మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. హైదరాబాద్ పరిధిలోని ఖైరతాబాద్, మెహిదీపట్నం
Read Moreకవితకు 91 సీఆర్పీసీ నోటీసులు.. తాము చెప్పినచోట విచారణకు రావాలని సీబీఐ ఆదేశం
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఇవాళ దాదాపు 7 గంటలకుపైగా విచారించిన సీబీఐ అధికారులు వెళ్తూ ఆమ
Read Moreకాగజ్నగర్ లో ఘనంగా శివమల్లన్న స్వామి జాతర
కుమ్రంభీం జిల్లా: కాగజ్ నగర్ మండలం ఈస్ గాంలో శివమల్లన్న స్వామి జాతర ఘనంగా జరుగుతోంది. కాగజ్ నగర్, దహెగాం, సిర్పూర్ టి మండలాలతో పాటు మహారాష్ట్ర నుంచి భ
Read Moreరేవంత్కు రాజీనామా లేఖ అందించిన కొండా సురేఖ
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ సీనియర్ లీడర్ కొండా సురేఖ భేటీ అయ్యారు. పీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీకి రాజీనామా చేసేందుకు ఉద్దేశించిన లేఖను రేవం
Read Moreసీబీఐ విచారణ ముగియగానే.. కేసీఆర్తో కవిత భేటీ
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఏడు గంటల పాటు సీబీఐ విచారణను ఎదుర్కొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. ఆ వెంటనే నేరుగా ప్రగతి భవన్ కు వెళ్లి సీఎం కేసీఆర్ తో
Read Moreగల్ఫ్ కార్మికులంటే కేసీఆర్కు చులకన: బండి సంజయ్
గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి రూ.500 కోట్లతో సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తానని ఇచ్చిన హామీ ఏమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సీఎం
Read Moreమానేరు ఇసుక తవ్వకాలపై 13లోగా బదులివ్వండి : ఎన్జీటీ
పెద్దపల్లి జిల్లా మానేరు వాగులో ఇసుక అక్రమ తవ్వకాలపై ఎన్జీటీ (National Green Tribunal) విచారణ జరిగింది. బీజేపీ నాయకులు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి దాఖ
Read Moreఉద్యమకారులను పక్కన పెట్టేందుకే బీఆర్ఎస్: మాజీ ఎంపీ రవీంద్రనాయక్
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారులను పక్కన పెట్టేందుకే టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చారని మాజీ ఎంపీ, బీజేపీ నేత రవీంద్రనాయక్ ఆరోపించారు. అందుకే స
Read Moreవచ్చే ఎన్నికల్లో తాండూరు టికెట్ నాకే: పట్నం మహేందర్ రెడ్డి
వచ్చే ఎన్నికల్లో తాండూరు నుంచి తానే బరిలో ఉంటానని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. కేసీఆర్,కేటీఆర్ నాకు టికెట్ ఇస్తారంటూ ఆయన చెప్
Read Moreలిక్కర్ స్కాం : కవితను ఏడు గంటలకు పైగా ప్రశ్నించిన సీబీఐ
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత విచారణ ముగిసింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6.30 వరకు.. దాదాపు ఏడున్నర గంటల పాటు సీబీఐ అధికారులు కవితను ప
Read Moreకొమురంభీం జిల్లాలో మరోసారి పెద్దపులి కలకలం
కొమురంభీం జిల్లాలో మరోసారి పెద్దపులి కలకలం సృష్టిస్తోంది. కాగజ్ నగర్ మండలం అంకుశాపూర్ సమీపంలో ఇవాళ రోడ్డుపై వెళ్తున్న వాహనాదారునికి పెద్దపులి కనిపించి
Read Moreవచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేస్తా: కేఏ పాల్
నిజామాబాద్ జిల్లా: మార్పు కోసమే తాను ప్రజాశాంతి పార్టీ ఏర్పాటు చేసిన తాను రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేస్తానని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్
Read Moreసీబీఐ విచారణ నిష్పక్షపాతంగా చేయాలి: కూనంనేని
ఎమ్మెల్సీ కవితపై జరుగుతున్న సీబీఐ విచారణ వెనుక కుట్ర ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. సీబీఐ విచారణ నిష్పక్షపాతంగా చేయాల
Read More