తెలంగాణం
వృద్దులు, వికలాంగులుఓట్లను ఎలా భద్రపరుస్తారు..? ఎట్ల లెక్కిస్తారు.. ?
తెలంగాణలో పోలింగ్ ప్రక్రియ మొదలైంది. మంగళవారం ( నవంబర్ 21) నుంచి ఇంటింటికి పోలింగ్ ప్రారంభమైంది. తొలి ఓటును ఖైరతాబాద్ కు చెందిన 91 యేళ్ల వృద్ధురాలు వి
Read Moreమూసీ ప్రాజెక్టు కాంగ్రెస్ హయాంలో నాశనం అయింది: కేసీఆర్
కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర పరిస్థితి దారుణంగా ఉండేదని సీఎం కేసీఆర్ చెప్పారు. మూసీ ప్రాజెక్టు కూడా కాంగ్రెస్ హయాంలో నాశనం అయిందని విమర్శించారు. తెలంగాణ గ
Read Moreరాజకీయాలను కేసీఆర్ భ్రష్టు పట్టించారు : అన్నామలై
తెలంగాణలో కేసీఆర్ తన అవినీతితో రాజకీయాలను భ్రష్టు పట్టించారని తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అన్నామలై ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ ఒక వ్యక్తి.. ఒక
Read Moreఇది నిజం : తెలంగాణలో మొదలైన పోలింగ్.. ఖైరతాబాద్ నుంచి తొలి ఓటు
తెలంగాణ రాష్ట్రంలో పోలింగ్ మొదలైపోయింది.. తొలి ఓటు పడింది.. ఏంటీ ఆశ్చర్యంగా ఉందా.. అవును ఇది నిజం.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నవంబర్ 21వ తే
Read Moreదొరల రాజ్యంలో బార్లు, వైన్ షాపులు పెరిగాయి: రేవంత్ రెడ్డి
దొరల రాజ్యంలో బార్లు, వైన్ షాపులు పెరిగాయని పీసీసీ ఛీప్ రేవంత్ రెడ్డి విమర్శించారు. దొరల పాలనను తరిమికొట్టే టైం వచ్చిందని.. ఇందిరమ్మ రాజ్యం కావాలా? దొ
Read Moreఎన్నికల ముందు రాయి ఏదో.. రత్నం ఏదో ఆలోచించాలి: కేసీఆర్
ఎన్నికల ముందు రాయి ఏదో.. రత్నం ఏదో ఆలోచించాలని సీఎం కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ పాలనలో ఏం జరిగిందో ప్రజలంతా ఆలోచించాలని చెప్పారు. రైతుబంధు పుట్టించిందే
Read Moreఈ ఐదు లక్షలు బీఆర్ఎస్ పైళ్ల శేఖర్ రెడ్డి ఇచ్చాడు : నోట్ల కట్టలతో మాజీ కౌన్సిలర్
తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్స్ సమయంలో ప్రలోభాల పర్వం కొనసాగుతోంది. ఇతర పార్టీల నాయకులను లక్షలు ఇచ్చి కొంటున్నారు. తాజాగా భువనగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ
Read Moreకేసీఆర్కు రాజకీయ బిక్ష పెట్టిందే కాంగ్రెస్: రేవంత్ రెడ్డి
ఇందిరమ్మ రాజ్యం తెలంగాణ ఇవ్వకుంటే.. నాంపల్లి దర్గా, బిర్లామందిర్ మెట్లపై కేసీఆర్ కుటుంబం అడ్డుక్కుతినేదని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కేసీ
Read Moreబీఆర్ఎస్ పదేళ్లు దండుపాళ్యం ముఠాలా దోచుకుంది : రేవంత్ రెడ్డి
మంత్రి నిరంజన్ రెడ్డి నీళ్ల నిరంజన్ కాదు.. కమీషన్ల నిరంజన్ అని ఆరోపించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఉద్యమ టైమ్ లో ఏమీ లేదని చెప్పిన నిరంజన్ కు వందల
Read More166 హామీలు ఇస్తే.. 158 నెరవేర్చాం: కర్ణాటక మంత్రి ప్రియాంక
కర్ణాటకలో ఇచ్చిన 5 గ్యారంటీలను అమలు చేస్తున్నామని కర్ణాటక మంత్రి ప్రియాంక ఖర్గే చెప్పారు. కర్ణాటకలో 166 హామీలు ఇచ్చామని.. ఇప్పటివరకు158 హామ
Read Moreపైసలు తీసుకున్నా.. ధర్మం వైపు నిలబడి ఓటేయండి: రాజగోపాల్ రెడ్డి
వ్యక్తిగతంగా చలమల కృష్ణారెడ్డి అంటే తనకు గౌరవమని.. ఈ ప్రపంచంలో తాను ఎమ్మెల్యే అవుతానని ఎవరైనా పోటీ చేస్తారు గాని.. ఒకరిని ఓడ కొట్టడానికి ఎవరు పోటీ చేయ
Read Moreకాంగ్రెస్ గెలిచేది 20 సీట్లే .. మళ్లీ బీఆర్ఎస్ దే అధికారం : కేసీఆర్
ఎన్నికలు రాగానే హడావుడి కాకుండా.. ఓటు వేసే ముందు అభ్యర్థుల పనితనం, పార్టీల చరిత్ర చూడలన్నారు సీఎం కేసీఆర్. ప్రజాస్వామ్యంలో ప్రజలకు
Read Moreమూడోసారి అధికారంలోకి రాగానే.. రేషన్ షాపుల్లో సోనామసూరి బియ్యం ఇస్తాం: హరీష్ రావు
మూడోసారి అధికారంలోకి రాగానే రేషన్ షాపుల్లో సోనామసూరి బియ్యం ఇస్తామని హరీష్ రావు చెప్పారు. ఎన్నికలంటే ఐదేళ్ల భవిష్యత్.. ఆలోచించి ఓటెయ్యాలని ప్రజలకు సూ
Read More












