
తెలంగాణం
ముగిసిన రేసింగ్ లీగ్ .. హైదరాబాద్ టీమ్కు సెకండ్ ప్లేస్
ఇండియన్ రేసింగ్ లీగ్ ముగిసింది. ఉర్రూతలూగించిన ఈ రేసులో ‘గాడ్ స్పీడ్ కొచ్చి’ టీమ్ 417.5 పాయింట్లతో మొదటిస్థానాన్ని కైవసం చేసుకుంది.
Read Moreబీజేపీ, బీఆర్ఎస్ కలిసే డ్రామాలాడుతున్నాయి
ఎమ్మెల్సీ కవితపై జరుగుతోన్న సీబీఐ విచారణ లైవ్ పెట్టాలని కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ డిమాండ్ చేశారు. ఓపెన్ గా విచారణ జరిగితేనే ప్రజలందరిక
Read Moreటీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీకి కొండా సురేఖ రాజీనామా
వరంగల్ జిల్లా : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కొండా సురేఖ బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీ తీరుపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.&
Read Moreదేశంలోనే కేసీఆర్ పెద్ద ఆస్తిపరుడుగా మారాడు: బండి సంజయ్
ఇంద్రభవనం లాంటి కవిత ఇళ్లు చూసి సీబీఐ అధికారులు ఆశ్చర్యపోయారు కేంద్రం రాష్ట్రానికి 2 లక్షల 40వేల ఇండ్లు మంజూరు చేస్తే కేసీఆర్ కడ్తలేడు: బండి సంజయ
Read Moreతప్పు చేయనప్పుడు బీఆర్ఎస్ లీడర్లకు భయమెందుకు: డీకే అరుణ
సీబీఐ దర్యాప్తుపై బీఆర్ఎస్ లీడర్లు ఎందుకు భయపడుతున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుల
Read Moreజగిత్యాలలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి
జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని.. కాంగ్రెస్ నాయకులు కలిసి కట్టుగా పార్టీని బలోపేతం చేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్
Read Moreఅడ్వొకేట్ను బయటకు పంపి కవితను ప్రశ్నిస్తున్న సీబీఐ అధికారులు!
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత విచారణ కొనసాగుతోంది. ఉదయం 11 గంటలకు ఆమె నివాసానికి చేరుకున్న అధికారులు దాదాపు 4 గంటలుగా కవితను ప్రశ్న
Read Moreమంత్రి పదవినే వదిలేశా.. పదవులు ఓ లెక్కా : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
నల్లగొండ జిల్లా: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈ కమిటీల్లో నా పేరు లేకుంటే హై పవర్ కమిటీలోనూ ఉండొచ్చు.
Read Moreరాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
మాండూస్ తుఫాను ఎఫెక్ట్ తో రాష్ట్రంలో ముసురు వాతావరణం ఉంది. మరో 12 గంటల్లో బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తమిళనాడు, ఆంధ్రప
Read Moreలిక్కర్ స్కాంలో కవితను విచారిస్తున్న సీబీఐ అధికారులు
హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ అధికారులు దాదాపు 2 గంటల నుంచి విచారిస్తున్నారు. ఈ కేసులో విచారణ కో
Read Moreకరీంనగర్ లో మట్టి రోడ్లు కనిపించ కుండా చేస్తం : గంగుల కమలాకర్
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రోడ్ల మరమ్మత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసిందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర
Read Moreబీజేపీ పవర్ ఫుల్ పార్టీ.. ఎక్కడైనా సింగిల్గానే పోటీ చేస్తుంది: బండి సంజయ్
కొంతమంది బీజేపీ పార్టీని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఎన్నికలకు ముందే సీఎం అభ్యర్థిని ప్రకటించే
Read Moreబండి సంజయ్ ఏ యాత్ర చేసినా ప్రజలు విశ్వసించరు : కరీంనగర్ మేయర్ సునీల్ రావు
కరీంనగర్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పై కరీంనగర్ మేయర్ సునీల్ రావు మండిపడ్డారు. బీజేపీ బలహీనమైన పార్టీ అని బండి సంజయ్ ఒప్పుకున్నారంటూ వ్యాఖ
Read More