తెలంగాణం

కొండగట్టు ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు: సీఎం కేసీఆర్

కొండగట్టు ఆలయాన్ని దేశంలోనే గొప్ప ఆలయంగా అభివృద్ధి చేస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. ఆలయ అభివృద్ధి కోసం రూ. 100 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. దేశమే

Read More

కేంద్రం నిధులతోనే తెలంగాణలో అభివృద్ధి: బండి సంజయ్

ప్రజా సంగ్రామ యాత్రకు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి సీఎం  కేసీఆర్ కు నిద్ర పట్టడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ప్రజల

Read More

హైదరాబాద్లో  గోల్డ్ ATM లాంఛ్ 

హైదరాబాద్:  డబ్బులు విత్ డ్రా చేసుకున్నట్టే ఇప్పుడు బంగారాన్ని కూడా ఏటీఎం నుంచి తీసుకునే అవకాశం అందుబాటులోకి వచ్చింది. దేశంలోనే తొలిసారిగా గోల్డ్

Read More

ఫాంహౌస్ కేసు: ఏసీబీ కోర్ట్ తన పరిధి దాటింది: అడ్వొకేట్ జనరల్

సిట్ క్రిమినల్ రివిజన్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు జరిగాయి.  ఏసీబీ కోర్ట్ తన పరిధి దాటి వ్యవహరించిందని అడ్వొకేట్ జనరల్  వాదించారు. మెమో రిజ

Read More

ఉద్యోగాలపై కేటీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలే: వివేక్ వెంకటస్వామి

సీఎం కేసీఆర్ పై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ చేస్తున్న  ప్రజా సంగ్రామయాత్రకు ప్రజల నుంచి వ

Read More

గురుకుల విద్యలో మనకు మనమే సాటి : కేసీఆర్

చిల్లర రాజకీయాల కోసం రాష్ట్రంలోని ప్రజలకు పెన్షన్ ఇవ్వడం లేదని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రభుత్వ స్కీమ్స్ వెనుక ఎంతో మేధోమథనం ఉందన్నారు. రూ. 1000 మొదలైన

Read More

సింగరేణి వేలాన్ని ఆపండి: ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి

లోక్ సభలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి  న్యూఢిల్లీ: సింగరేణి కోల్ మైన్స్ వేలంలో పెద్దఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉత

Read More

జేపీ నడ్డా తెలంగాణ టూర్లో స్వల్ప మార్పులు

హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ముందుగా నిర్ణయించినట్లు ఈ నెల 16వ తేదీకి బదులు ఈనెల1

Read More

జగిత్యాల కలెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

జగిత్యాల జిల్లాలో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్... రూ. 49 కోట్లతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో ప్రత్యేక పూజలు న

Read More

రూల్స్ కి విరుద్ధంగా బైక్ టాక్సీలు నడుపుతున్నారు: TGPWU

ఓలా, ఉబెర్, ర్యాపిడో కంపెనీలు అందించే బైక్ టాక్సీ సర్వీస్ ను తెలంగాణలో నిలిపివేయాలని కోరుతూ తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్ (T

Read More

నాగోల్ మహదేవ్ జ్యువెల్లరీస్‌ కేసును ఛేదించిన పోలీసులు

నాగోల్ మహదేవ్ జ్యువెల్లరీస్‌లో జరిగిన కాల్పుల ఘటనను రాచకొండ పోలీసులు ఛేదించారు. అందులో భాగంగా పోలీసులు ఎఫ్ఐఆర్ లో 10 మందిని చేర్చడంతో పాటు..ఆరుగు

Read More

ఎన్నారై కాలేజీపై మనీలాండరింగ్ కేసు నమోదుచేసిన ఈడీ 

ఎన్నారై కాలేజీపై ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ కేసు నమోదు చేసినట్లు ఈడీ ప్రకటించింది. ఈ నెల 2, 3 తేదీల్లో విజయవాడ, కాకినాడ, గుంటూరు, హైదరాబాద్ల

Read More

వైఎస్ఆర్, జగన్ ఇద్దరూ తెలంగాణ ద్రోహులే : మంత్రి సత్యవతి

వార్డు మెంబర్ కాలేని వైఎస్  షర్మిలను ప్రధాని పలకరించడం విడ్డూరంగా ఉందని మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు. మెడికల్ కళాశాల, కలెక్టరేట్ భవనాలను పరిశ

Read More