
తెలంగాణం
ఆకాశం నుంచి పడ్డ బెలూన్.. చూసేందుకు ఎగబడ్డ జనం..
హైదరాబాద్లో ఇవాళ ఉదయం ఆకాశంలో వింత కనిపించింది. ఆకాశంలో మెరుస్తూ కనిపించిన వస్తువును చాలా మంది ఆసక్తిగా చూశారు. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల పరిధి
Read Moreసింగరేణిని ప్రయివేట్ పరం చేయడం వల్ల ఉద్యోగులు నష్టపోతారు : ఎంపీ రంజిత్ రెడ్డి
సింగరేణి కాలనీ సౌత్ ఇండియాలోనే అతిపెద్ద కంపెనీ అని ఎంపీ రంజిత్ రెడ్డి చెప్పారు. సింగరేణిని వేలంలో ఎలా పెడతారు అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ
Read Moreఫాంహౌస్ కేసులో కుట్రపూరితంగా ఇరికించారు : శ్రీనివాస్ తరఫు లాయర్
మొయినాబాద్ ఫాం హౌస్ కేసులో హైకోర్టు విచారణ కొనసాగుతోంది. కేసులో ఏ7గా ఉన్న శ్రీనివాస్ తరఫు న్యాయవాది ఉదయ్ హుల్లా ఇవాళ వాదనలు వినిపించారు. శ్రీనివాస్ను
Read Moreజగిత్యాల జిల్లా పర్యటన : సీఎంను కలిసేందుకు ఛాన్స్ ఇవ్వాలంటున్న బాధితులు
జగిత్యాల జిల్లాలో నేడు సీఎం పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో సీఎంను కలిసి తమ సమస్యలు చెప్పుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి పలువురు బాధితులు తరలి వచ్చారు.
Read Moreకేటీఆర్ ఎక్కడ ప్రచారం చేస్తే అక్కడ టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతది : వివేక్
టీఆర్ఎస్పై ప్రజలకు ఎలాంటి అభిప్రాయం ఉందో దుబ్బాక, జీహెచ్ఎంసీ, మునుగోడు ఎన్నికలతో తేలిందని మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామ
Read Moreఫాంహౌస్ కేసు : ఏసీబీ కోర్టు తీర్పుపై హైకోర్టును ఆశ్రయించిన సిట్
ఫాంహౌస్ కేసులో ఏసీబీ కోర్టు మెమో రిజెక్ట్ చేయడంపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) హైకోర్టును ఆశ్రయించింది. కేసును ఏసీబీ మాత్రమే దర్యాప్తు చేయాలని, ప
Read Moreకేసీఆర్ సభా ప్రాంగణాన్ని పరిశీలించిన హరీష్ రావు
జగిత్యాలలో సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమ
Read Moreరాజ్ భవన్ దగ్గర భారీగా పోలీసుల మోహరింపు
రాజ్ భవన్ ముట్టడికి సీపీఐ పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. రాజ్ భవన్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. రాష్ట్ర వ్యాప్తంగా సీసీఐ కార్యకర్తలన
Read Moreఓయూ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్కు శంకుస్థాపన చేసిన మంత్రి సబితా
హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కు మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. విద్యలో మార్పులు తీసుకొస్తూ, విద్యా
Read Moreకేసీఆర్ పాలనలోనే జగిత్యాల అభివృద్ధి : కవిత
ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జగిత్యాల అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. టీఆర్ఎస్ జైత్ర యాత్ర జగిత్యాల న
Read Moreసీఎం సభకు ఆర్టీసీ బస్సులు.. బస్టాండ్లలో జనం ఇబ్బందులు
సీఎం కేసీఆర్ జగిత్యాల పర్యటన జనాలను ఇబ్బందుల్లో పడేసింది. ఆర్టీసీ బస్సులన్నింటినీ సీఎం సభ కోసం కేటాయించడంతో బస్సుల్లేక ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదు
Read Moreఎమ్మెల్యేల కొనుగోలు కేసు : జైలు నుంచి సింహయాజి విడుదల
ఎమ్మెల్యేకొనుగోలు కేసులో నిందితుడు సింహయాజి చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. వారం రోజుల క్రితమే హైకోర్టు వారికి బెయిల్ మంజూరు చేయగా.. ఇవాళ జైలు
Read Moreవంశీ రామ్ బిల్డర్స్పై రెండో రోజు ఐటీ రెయిడ్స్
వంశీ రామ్ బిల్డర్స్పై రెండోరోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. తెలంగాణతో పాటు ఏపీలో 36 చోట్ల ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. వంశీ రామ్ బిల్డర్స్ ఎండ
Read More