తెలంగాణం
వందల ఎకరాలు ఉన్నోళ్లకు రైతుబంధు ఎందుకు?
భద్రాచలం, వెలుగు : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, భద్రాచలం నియోజకవర్గ ఎన్నికల ఇన్ చార్జి తాతా మధుకు నిరసన సెగ తగిలింది. ఎన్నికల ప్రచారం కోసం శనివారం ఆయన చర్ల మం
Read Moreనిజాం షుగర్ ఫ్యాక్టరీల భూములు అమ్మేందుకు కుట్ర: ధర్మపురి అర్వింద్
మెట్ పల్లి, వెలుగు: రాష్ట్రంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీల భూముల అమ్మకానికి కుట్రలు మొదలయ్యాయని కోరు ట్ల అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి, ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆ
Read Moreమా అభిప్రాయం తీసుకోకుండా ఎలా ప్రకటిస్తరు?
సంగారెడ్డి(హత్నూర), వెలుగు : తమ అభిప్రాయం తెలుసుకోకుండా నర్సాపూర్ ప్రజా ఆశీర్వాద సభలో దౌల్తాబాద్, కాసాలను కలిపి మున్సిపాలిటీ చేస్తామని సీఎం కేసీ
Read Moreబీఆర్ఎస్ నిరంకుశ పాలనను అంతం చేయాలి : భీం భరత్
చేవెళ్ల, వెలుగు : బీఆర్ఎస్ నిరంకుశ పాలనను అంతం చేయాలని చేవెళ్ల సెగ్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పామెన భీం భరత్ పిలుపునిచ్చారు. శనివారం శంకర్పల్లి మండల పర
Read Moreగిరిజన గురుకుల స్కూల్లో .. టెన్త్ విద్యార్థి ఆత్మహత్య
మిర్యాలగూడ, వెలుగు : నల్గొండ జిల్లా దామరచర్ల సమీపంలో ఉన్న గిరిజన గురుకుల బాలుర పాఠశాల ఆవరణలో అదే స్కూల్ కు చెందిన ఓ టెన్త్ స్టూడెంట్ గడ్డి
Read Moreచెన్నూరు అభివృద్ధి వివేక్ వెంకటస్వామితోనే సాధ్యం : వంశీకృష్ణ
చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధి వివేక్ వెంకటస్వామితోనే సాధ్యమవుతుందని ఆయన తనయుడు వంశీకృష్ణ అన్నారు. ఇసుక దందాతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ వేల కో
Read Moreబీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్కే మద్దతు
సికింద్రాబాద్, వెలుగు : సికింద్రాబాద్ సెగ్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి తీగుల్ల పద్మారావు గౌడ్కే తమ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆ సెగ్మెంట్ పద్మశాలి సంఘం తెలి
Read Moreపేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తాం : రేవంత్ రెడ్డి
కామారెడ్డిలో కేసీఆర్ను ఓడించి చారిత్రాత్మక తీర్పునివ్వాలి కామారెడ్డి, భిక్కనూరు, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి
Read Moreఉద్యమకారులను కేసీఆర్ మోసం చేసిండు: వివేక్
‘‘ఉద్యమకారులను కేసీఆర్ మోసం చేసిండు.. ప్రొఫెసర్ కోదండరాంను కూడా వాడుకొని.. అధికారంలోకి రాగానే వదిలేశాడు. కేసీఆర్ చేతిలో మోసపోయిన వారిలో
Read Moreకాంగ్రెస్ పార్టీది త్యాగాల చరిత్ర : అంజన్ కుమార్
ముషీరాబాద్, వెలుగు : కేసీఆర్ది కుటుంబ పాలన అయితే.. కాంగ్రెస్ పార్టీది త్యాగాల చరిత్ర అని ముషీరాబాద్ సెగ్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్ త
Read Moreతెలంగాణలో ఇవాళ (నవంబర్ 19) జేపీ నడ్డా ప్రచారం
హైదరాబాద్, వెలుగు: బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఆదివారం రాష్ట్రంలో పర్యటించనున్నారు. నారాయణపేట, చేవెళ్లలో నిర్వహించే సకల జనుల విజయ సంకల్ప సభల్లో
Read Moreగెలిపిస్తే ఉప్పల్ను అభివృద్ధి చేస్త : ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
ఉప్పల్, వెలుగు : తనను గెలిపిస్తే ఉప్పల్ సెగ్మెంట్లో ఆగిపోయిన అభివృద్ధి పనులను పూర్తి చేస్తానని బీజేపీ అభ్యర్థి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తెలిపారు. ఎన్నికల
Read Moreఆరు కార్లలో తరలిస్తున్న .. రూ. 8 కోట్ల క్యాష్ పట్టివేత
మొయినాబాద్ సమీపంలో పట్టుకున్న పోలీసులు, ఎలక్షన్స్క్వాడ్ చేవెళ్ల, వెలుగు: రాష్ట్రంలో పోలింగ్ గడువు సమీపిస్తున్న కొద్ది భారీగా నగదు పట్టుబడుతు
Read More











