తెలంగాణం
ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో విబేధాల్లేవు : రామ్మోహన్ గౌడ్
ప్రస్తుతానికి తనకు, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి మధ్య ఎలాంటి విబేధాలు లేవని చెప్పారు బీఆర్ఎస్ సీనియర్ నేత రామ్మోహన్ గౌడ్. గతంలో తనకు, సుధ
Read Moreడీప్ ఫేక్ టెక్నాలజీ... ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. డేంజర్ లో రాజకీయ నాయకులు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోజురోజుకూ అభివృద్ధి చెందుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రష్మిక మందన్న ఇటీవలి డీప్ఫేక్ వీడియోనే అందుకు సజీవ సాక్
Read Moreజోగులాంబ అమ్మవారిని దర్శించుకున్న రేవంత్ రెడ్డి
అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక్కటైన ఆలంపూర్ జోగులాంబ అమ్మవారిని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం
Read Moreవర్సిటీ స్టూడెంట్ ఎలక్షన్స్ : ఫస్ట్ టైం ABVP తరపున ముస్లిం యువతి పోటీ
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) చరిత్రలోనే ఓ ముస్లిం విద్యార్థిని ఈ సారి వర్సిటీ ఎన్నికల బరిలో నిలిచింది. నవంబర్ 9న జరగనున్న యూనివర్సిటీ ఆఫ్ హైదర
Read Moreఎస్టీలకు కాంగ్రెస్, బీజేపీ ద్రోహం చేసినయ్ : మంత్రి సత్యవతి రాథోడ్
హైదరాబాద్, వెలుగు : కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఎస్టీలకు ద్రోహం చేశాయని మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు. సోమ వారం ఆమె తెలంగాణ భవన్లో మాజీ ఎంపీ ప్రొఫె
Read Moreతెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కు ఒక అవకాశం ఇవ్వండి : జీవన్ రెడ్డి
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రజలందరూ ఒకసారి అవకాశం ఇవ్వాలని జగిత్యాల కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అభ్యర్థించారు. కేసీఆర్ ప
Read Moreఆదిలాబాద్లో కాంగ్రెస్కు ముగ్గురు సీనియర్ల రాజీనామా
ఆదిలాబాద్లో కాంగ్రెస్కు ముగ్గురు సీనియర్ల రాజీనామా కన్నీరు పెట్టుకున్న సాజిద్ ఖాన్ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానన్న సంజీవరెడ్డి గెలిచ
Read Moreఓట్లు చీల్చేందుకే కుల రాజకీయాలు : ధర్మపురి అర్వింద్
మహిళా లోకానికి కవిత ఓ నల్ల మచ్చ ఎంపీ, కోరుట్ల బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ఫైర్ మెట్ పల్ల
Read Moreబీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే బీసీని సీఎం చేయగలరా? : బండి సంజయ్
వచ్చే ఎన్నికల్లో బీజేపీదే విజయం అన్నారు కరీంనగర్ ఎమ్మెల్యే అభ్యర్థి బండి సంజయ్. బీఆర్ఎస్ రెండో స్థానమో, మూడో స్థానమో తేల్చుకోవాలన్నారు. తాను ఏనా
Read Moreబూత్ స్థాయిలో పార్టీ పటిష్టతకు చర్యలు : కవిత
ఆమనగల్లు, వెలుగు: బూత్ స్థాయిలో కాంగ్రెస్ పటిష్టతకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని పార్టీ పర్యవేక్షకులు కవిత సూచించారు. సోమవారం కడ్తాల్ మండల కేంద్రం
Read Moreమంథనిలో బీజేపీతోనే మార్పు : చంద్రుపట్ల సునీల్ రెడ్డి
మంథని, వెలుగు : మంథనిలో రాజకీయ మార్పు బీజేపీతోనే సాధ్యమని ఆ పార్టీ అభ్యర్థి చంద్రుపట్ల సునీల్ రెడ్డి అన్నారు. సోమవారం మంథని పట్టణంలోని రిటర్నింగ
Read Moreగెలిచాక 3వేల ఇండ్లకు రిజిస్ట్రేషన్లు చేయిస్తా : రాణిరుద్రమ
రాజన్నసిరిసిల్ల,వెలుగు : ఎమ్యెల్యేగా గెలిచాక సిరిసిల్లలో 3 వేల ఇండ్లకు పట్టాలిప్పిచ్చి ఇండ్లను క్రయవిక్రయాలు చేసుకునేందుకు రిజస్ట్రేషన్లు చేయిస్తానని
Read Moreబీజేపీ 4వ లిస్ట్ రిలీజ్ : జనసేన సీట్లపై ఇవ్వని క్లారిటీ
నాలుగో లిస్టు రిలీజ్ చేసింది బీజేపీ. 12 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. చెన్నూరు నుంచి దుర్గం అశోక్, ఎల్లారెడ్డి నుంచి షుభార్ రెడ్డి, వ
Read More












