తెలంగాణం

వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి: రాజేశ్​బాబు

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : న్యాయవాదుల కుటుంబాలు, కోర్టు సిబ్బంది వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జడ్జి రాజేశ్​బాబు కోరారు. శనివారం పట

Read More

ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కేసులే

గద్వాల, వెలుగు: జిల్లాలో ఎవరైనా ఎన్నికల కోడ్  ఉల్లంఘిస్తే కేసులు తప్పవని ఎస్పీ రితిరాజ్  హెచ్చరించారు. శనివారం జిల్లాలోని ఇటిక్యాల, కోదండాపు

Read More

క్వాలిటీ లేని ప్రాజెక్టులతో ముప్పు: సరిత

గద్వాల, వెలుగు: క్వాలిటీ లేని ప్రాజెక్టులతో ప్రజలకు ముప్పు పొంచి ఉందని జడ్పీ చైర్మన్, కాంగ్రెస్  అభ్యర్థి సరిత పేర్కొన్నారు. శనివారం తన ఇంట్లో మీ

Read More

తెలంగాణ కల సాకారం చేసిన సోనియమ్మ రుణం తీర్చుకోవాలి: తుమ్మల

తెలంగాణ కలసాకారం చేసిన సోనియమ్మ రుణం తీర్చుకోవాలని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వం బలపరిచేలా ఖమ్మంలో కాంగ్రెస్ జెండా ఎగరాలని తుమ్మల

Read More

వందరోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం : వినయ్ రెడ్డి

ఆర్మూర్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్​ అభ్యర్థి పొద్దుటూరి విన

Read More

ఏనుగు అనుచరుల చేరికతో ఏనుగంత బలం : మదన్​మోహన్

ఎల్లారెడ్డిలో సురేందర్ కు డిపాజిట్ గల్లంతు ఎల్లారెడ్డి కాంగ్రెస్​ అభ్యర్థి మదన్ మోహన్ ఎల్లారెడ్డి, వెలుగు: ఏనుగు రవీందర్​రెడ్డి అనుచరులు సైత

Read More

రెండో రోజు 14 నామినేషన్లు

నిజామాబాద్, కామారెడ్డి, వెలుగు: ఉమ్మడి జిల్లాలో శనివారం రెండో రోజు14 నామినేషన్లు దాఖలయ్యాయి. బోధన్​ నుంచి కాంగ్రెస్​అభ్యర్థి పి.సుదర్శన్​రెడ్డి తరఫున

Read More

కాంగ్రెస్​లోకి హైకోర్టు అడ్వకేట్ దామోదర్రెడ్డి

హైదరాబాద్, వెలుగు: హైకోర్టు సీనియర్​అడ్వకేట్​ దామోదర్రెడ్డి కాంగ్రెస్​పార్టీలో  చేరారు. శనివారం గాంధీభవన్​లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ

Read More

అవినీతి నిర్మూలన కోసం కలిసి నడుద్దాం

దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్  సికింద్రాబాద్​, వెలుగు: సమాజాభివృద్ధిలో అవినీతి పెద్ద లోపమని, నిర్మూలన మిషన్ లో ప్రతి

Read More

కామారెడ్డిలో పోటీకి రైతుల తీర్మానం : కుంట లింగారెడ్డి

భిక్కనూరు, వెలుగు: రైతు ప్రభుత్వమంటూ గొప్పలు చెప్పుకుంటున్న కేసీఆర్​ ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకొచ్చి రైతులను ఇబ్బందులు పెడుతుందని తిప్పాపూర్​ గ్రామ

Read More

యాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ.. ఉచిత దర్శనానికి 3 గంటలు

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఆదివారం(నవంబర్ 05) సెలవుదినం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో నరసింహ స్వామి

Read More

కుత్బుల్లాపూర్లో అగ్ని ప్రమాదం.. హార్డ్వేర్ షాప్ గోడౌన్లో మంటలు

కుత్భుల్లాపూర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ పక్కన ఉన్న అరుంధతి ట్రేడర్స్ హార్డ్ వేర్ షాపు గోడౌన్ లో ఒక్కసారిగా మంటల చెలరేగాయి. షా

Read More

బీఆర్ఎస్​ నాయకులను నిలదీయండి : భూపతిరెడ్డి

నిజామాబాద్ అర్బన్, వెలుగు: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, బూటకపు వాగ్దానాలతో గ్రామాల్లో తిరుగుతున్న  బీఆర్ఎస్​ లీడర్లను ప్రజలు నిలద

Read More