తెలంగాణం
ప్రజల జీవనప్రమాణాలు పెంచడమే ప్రభుత్వ లక్ష్యం..డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
ముదిగొండ, వెలుగు : ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార
Read Moreబీఆర్ఎస్ కృషి వల్లే పామాయిల్ ఫ్యాక్టరీ .. సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు
సిద్దిపేట, వెలుగు : ‘సిద్దిపేట జిల్లాలో పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కష్టపడింది బీఆర్ఎస్&z
Read Moreడీజే సౌండ్తో మహిళకు గుండెపోటు ! బతుకమ్మ ఆడుతుండగా కుప్పకూలి మృతి
కొత్తగూడ, వెలుగు: బతుకమ్మ ఆడుతుండగా గుండెపోటు రావడంతో 30 ఏండ్ల మహిళ ప్రాణాలు కోల్పోయారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఎంచగూడంలో ఈ ఘటన జరిగింది. ఆద
Read Moreపాలమూరులోని పిల్లలమర్రిలో బతుకమ్మ సంబురం..
పాలమూరులోని పిల్లలమర్రిలో సోమవారం సాయంత్రం నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో కలెక్టర్ విజయేందిర బోయి, మహిళలు, ఉద్యోగినులు, యువతులు ఉత్సాహంగా పాల్గొన్నారు
Read Moreమోరంపల్లి బంజరలో.. మోడల్ ఫాంహౌస్..సమీకృత వ్యవసాయ విధానం అమలుకు చర్యలు
తక్కువ భూమిలో వివిధ రకాల కూరగాయల సాగు సమీకృత వ్యవసాయంతో సత్ఫలితాలు సాధించవచ్చు భద్రాచలం, వెలుగు : జిల్లాలో
Read Moreబోనాలపల్లెకు బుల్లెట్ గాయం..పోలీస్ ట్రైనింగ్ సమయంలో ఊరిపైకి దూసుకొస్తున్న తూటాలు
రెండు రోజుల క్రితం వృద్ధురాలి తొంటికి తగిలిన తూటా ఆందోళనలో బోనాలపల్లె గ్రామస్తులు ఫైరింగ్
Read Moreదౌత్య సంబంధాల్లో కేంద్రం ఫెయిల్... అమెరికాకు వెళ్లిన విద్యార్థులు.. ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు
విదేశాల్లోని మేధావులు, విద్యావంతులు స్వదేశానికి రండి పెట్టుబడులు తీసుకొస్తే రెడ్ కార్పెట్తో స్వాగ
Read Moreఫారిన్లో ఉద్యోగాల పేరుతో మోసం!..విజిట్ వీసాలతో బురిడీ
పాస్టర్ చేతిలో నిండా మునిగిన బాధితులు, కలెక్టర్, ఎస్పీలకు కంప్లైంట్ ఒక్కొక్కరి దగ్గర రూ.8 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు వసూలు గద్వాల, వ
Read Moreస్మగ్లింగ్ ల్యాండ్ క్రూజర్లలో కేటీఆర్.. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు
అవి లగ్జరీ కార్ల స్కామ్ నిందితుడు బసరత్ ఖాన్ దిగుమతి చేసినవే కేసీఆర్ ఫ్యామిలీకి చెందిన కంపెనీల పేర్లతో రిజిస్ట్రేషన్ స్కామ్లో ఆ ఫ్యామిలీ న
Read Moreమళ్లీ మునిగిన బంజారా కాలనీ.. హయత్నగర్లో బోట్లు తిరుగుతున్న పరిస్థితి
ఎల్బీనగర్, వెలుగు: ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి సిటీ శివారు హయత్ నగర్లోని బంజారాకాలనీ మరోసారి నీట మునిగింది. రాత్రి ఒంటి గంట ప్రాంతంలో కాలనీల
Read Moreసింగరేణి కార్మికులకు పెరిగిన లాభాల వాటా.. 26 ఏండ్లలో 10 శాతం నుంచి 34 శాతానికి పెరుగుదల
గతేడాది రూ.2,412 కోట్ల నికర లాభాల్లో.. 33 శాతం కింద రూ.796 కోట్లు చెల్లింపు ఈ సారి రూ.2,360 కోట్ల లాభాల్లో.. కార్మికుల వాటాగా రూ.819 కోట్లు
Read More4.23 లక్షల టన్నులు..503 కేంద్రాలు..వానాకాలం సీజన్ ధాన్యం కొనుగోలుకు సన్నాహాలు
మెదక్, వెలుగు: వానకాలం సీజన్ ధాన్యం కొనుగోలుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. వరి సాగు విస్తీర్ణం, ధాన్యం దిగుబడి అంచనాకు అనుగ
Read Moreఅటవీ విస్తీర్ణం తగ్గుతోంది..హరితహారం మొక్కలపై గందరగోళం
పోడు సాగు, అక్రమంగా చెట్ల నరికివేత, స్మగ్లింగ్, వరదలే కారణం సింగరేణి వల్ల మంచిర్యాలలో మాత్రమే 34.96 చ.కి.మీ. పెరిగింది ఐఎస్ఎఫ్ఆర్ లో ఉమ్మడి ఆది
Read More












