
తెలంగాణం
ఖమ్మం వాళ్లు హుషారున్నరు.. ఆర్థిక, రెవెన్యూ, వ్యవసాయ శాఖలు మీ దగ్గరే.: సీఎం రేవంత్
సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ(జూన్ 16) రైతు నేస్తం ప్రోగ్రామ్ ను ప్రారంభించారు. రాజేంద్రనగర్ లోని అగ్రి వర్శిటీలో 1034 రైతు వేదికల నుంచి రేవంత్
Read Moreస్థానిక పోరుకు సై.. జులైలోనే లోకల్ బాడీ ఎలక్షన్లు!
మంత్రుల సమావేశంలో కీలక నిర్ణయం! ఏ ఎన్నికలు ముందు నిర్వహించాలన్నదానిపై కేబినెట్లో చర్చించి డెసిషన్ఎం పీటీసీలు ముందా..? సర్పంచ్ ఎన్నికలు ఎప
Read Moreబీఆర్ఎస్ వందేళ్ల విధ్వంసం చేసింది ..వాళ్ల తప్పులు సరిదిద్దడానికి రోజుకు 18 గంటలు పనిచేస్తున్నం
బీఆర్ఎస్ చేసిన విధ్వంసం వందేళ్లు కోలుకోలేనిదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వాళ్లు చేసిన తప్పులు సరి చేయడానికి రోజుకు 18 గంటలు పనిచేస్తున్నామని చెప్పారు రే
Read Moreముగిసిన కేటీఆర్ విచారణ.. ఫార్ములా ఈ కారు రేసు కేసులో రెండోసారి విచారణ
ఫార్ములా ఈ రేసు కేసులో ప్రశ్నించిన ఏసీబీ 10 గంటలకు న్యాయవాదితో కలిసి ఏసీబీ ఆఫీసుకు అర్వింద్ కుమార్ స్టేట్ మెంట్ ఆధారంగా విచారణ స
Read Moreరైతులకు గుడ్ న్యూస్ : రేపటి నుంచి (జూన్ 17) రైతు భరోసా డబ్బులు
తెలంగాణ రైతులకు శుభవార్త చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. రైతు భరోసాకు సంబంధించిన పైసలు.. రైతుల ఖాతాల్లో వేస్తున్నట్లు వెల్లడించారాయన. 2025, జూన్ 16వ తేదీ
Read Moreలంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిన ములుగు డీఈవో
తెలంగాణ వ్యాప్తంగా అవినీతి అధికారులపై ఏసీబీ ఉక్కు మోపుతోంది. ప్రజల అవసరాలను ఆసరా చేసుకుని ప్రభుత్వ అధికారులు లంచం తీసుకుంటున్నట్లు సమాచారం వస్తే వెంటన
Read Moreనేటి నుంచి రెప్పపాటులో UPI పేమెంట్స్ పూర్తి..! ఏం మారిందంటే..?
UPI Payments: దేశవ్యాప్తంగా మారుమూల పల్లెలకు సైతం యూపీఐ చెల్లింపుల వ్యవస్థ విస్తరించిన సంగతి తెలిసిందే. కనీసం పది రూపాయలు ఖర్చు చేయాలన్నా ప్రజలు దానిక
Read Moreఆ నమ్మకాన్ని కల్గించారు.. కరీంనగర్ కలెక్టర్పై సీఎం రేవంత్ ప్రశంసలు
కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చేయించుకుని ప్రజలకు ప్రభుత్వ ఆస్పత
Read Moreసీఎం రేవంత్ .. మంత్రి పొన్నం చిత్రపటాలకు ఆటో సంఘం పాలాభిషేకం
తెలంగాణ ఆటో సంక్షేమ సంఘం నేతలు సీఎం రేవంత్కు.. మంత్రి పొన్నంకు కృతఙ్ఞతలు తెలిపారు. ఆటోపర్మిట్లు ప్రారంభించి.. 40 వేల కుటుంబాలకు ఉపాధి కల
Read Moreబీజేపీ నాయకుల్లారా.. కిషన్ రెడ్డి ఇంటి ఎదుట ధర్నాచేయండి: మంత్రి పొన్నం
జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు.. కార్యకర్తల ధర్నా పై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ధర్నా ఇక్కడ కాదు చేయాల్సింది.. కేంద్రమంత్రి
Read Moreపక్కపక్కనే ఇండ్లు.. లవ్లో ఉన్నారు.. భువనగిరిలో రైలు పట్టాలపై.. ప్రాణాలు తీసుకున్నరు
ఇద్దరిదీ ఒకే ఊరు. పక్కపక్కనే ఇండ్లు. చిన్న నాటి నుంచి కలిసి పెరిగిన పరిచయం.. మాటలు.. మనసులు కలిశాయి.. చిన్ననాటి స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ ప
Read Moreఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. పీసీసీ చీఫ్ వాంగ్మూలం తీసుకోనున్న పోలీసులు
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పటి వరకు నిందితులను విచారించిన పోలీసులు.. తాజాగా సాక్షుల విచారణ మొదలుపెట
Read Moreమానకొండూరు శాలివాహన సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
మానకొండూర్ ,వెలుగు: కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలంలోని మానకొండూర్ శాలివాహన కుమ్మరి సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్
Read More