తెలంగాణం

తాడేపల్లిగూడెంలో ఎయిర్ పోర్టుకు గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఎయిర్ పోర్టుల నిర్మాణంలో భాగంగా తాడేపల్లిగూడెంలో ఎయిర్ పోర్టు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్రప్రభుత్వం. రూ. 1570.64 క

Read More

కేబినెట్ తీర్మానాల కాపీలు పంపండి..సర్కారుకు కాళేశ్వరం కమిషన్ లేఖ

  కేసీఆర్, ఈటల, హరీశ్ స్టేట్మెంట్ల ఆధారంగా అడిగిన కమిషన్ వివరాలను పంపాలని సీఎం రేవంత్ ఆదేశం హైదరాబాద్: కాళేశ్వరం నిర్మాణానికి సంబం

Read More

బనకచర్లపై సమాలోచన.. జూన్18న అఖిలపక్షం

సెక్రటేరియట్ లో రేపు సాయంత్రం మీటింగ్ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండికి ఆహ్వానం బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఎంపీలకూ ఆహ్వానం పవర్ పాయింట్ ప్రజె

Read More

650 మంది కాంగ్రెస్ లీడర్ల ఫోన్లు ట్యాప్: పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

  2018లో ఓటమికి వాళ్ల ఫోన్ ట్యాపింగే కారణం  బీఆర్ఎస్ సర్కారు మా ప్రైవెసీని హరించింది పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ హైదరాబాద్:

Read More

ప్రజల కోసం రోజుకు 18 గంటలు పనిచేస్తున్నం: భట్టి విక్రమార్క

ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం రోజుకు18 గంటలు  పనిచేస్తోందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.పేదలు ఇండ్లు లేక పదేళ్లు ఇబ్బందులు పడ్డారని అన్నారు.

Read More

IT News: టెక్కీలకు షాకిచ్చిన TCS.. కొత్త బెంచ్ రూల్స్ మార్పు, జాబ్స్ ఎప్పుడైనా పోతాయ్!

TCS News: రోజురోజుకూ ఐటీ పరిశ్రమలో పరిస్థితులు కూడా బాగా దిగజారిపోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కంపెనీలు ఉద్యోగులను ఉన్నపళంగా తొలగిస్తుంటే.. భారతీయ టెక్

Read More

CM రేవంత్‎తో పాటు నా ఫోన్ ట్యాప్.. కేటీఆర్ సిగ్గుతో తల దించుకోవాలి: TPCC చీఫ్

హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితో పాటు తన ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారని, ఎప్పటికప్పుడూ మమ్మల్ని పర్యవేక

Read More

రియల్ ఎస్టేట్ రిటర్న్స్‌లో హైదరాబాద్ టాప్ : నాలుగేళ్లలోనే పెట్టుబడి డబుల్..!

Hyderabad Real Estate: భూమిని నమ్ముకుని నష్టపోయిన వాడు లేడు అనే నానుడి రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్దలు చెబుతుంటారు. ఎందుకంటే ప్రపంచంలో కొత్తగా సృష్ట

Read More

కుటుంబ సమేతంగా సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్: మంత్రి వివేక్ వెంకటస్వామి కుటుంబ సమేతంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. సీఎం రేవంత్ రెడ్డి దంపతులకు వివేక్ వెంకటస్వామి దంపతులు శాలువా కప్పి

Read More

గిరిజన మహిళా సొసైటీలకే ఇసుక ర్యాంపులు: ఐటీడీఏ పీవో రాహుల్

భద్రాచలం, వెలుగు: గిరిజన మహిళా సొసైటీలకే ఇసుక ర్యాంపులను అప్పగిస్తామని ఐటీడీఏ పీవో  బి. రాహుల్​ వెల్లడించారు. ఐటీడీఏ మీటింగ్​హాలులో సోమవారం ఆయన గ

Read More

రైతులకు గుడ్ న్యూస్ : మధిర మార్కెట్‌లో మిర్చి కొనుగోలు ప్రారంభం

మధిర,  వెలుగు: మధిర వ్యవసాయ మార్కెట్ యార్డ్ కు వచ్చిన రైతులకు న్యాయం చేస్తామని కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు తెలిపారు. సోమవారం మధిర వ్యవసాయ మా

Read More

మంత్రి వివేక్‌ వెంకటస్వామికి అభినందనలు తెలిపిన మాలమహానాడు నాయకులు

సత్తుపల్లి, వెలుగు: మైనింగ్, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని సత్తుపల్లి మాల మహానాడు నాయకులు ఆయనను కలిసి అభినందించారు. సోమవారం హైదరాబాద్&

Read More

దివ్యాంగులకు వైరా ఎస్ఐ చొరవతో కృత్రిమ కాళ్లు

వైరా,వెలుగు: వైరా ఎస్ఐ పుష్పాల రామారావు చొరవతో ఆరుగురు దివ్యాంగులకు ఉచితంగా అధునాతన కృత్రిమ కాళ్లు అందాయి. ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరిలో రోటరీ క్లబ్ ఆఫ

Read More