తెలంగాణం
ఖరీఫ్ వడ్ల కొనుగోలుకు సిద్ధంగా ఉండాలి: మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్
వచ్చే నెల ఫస్ట్ వీక్ లోపు అన్ని ఏర్పాటు పూర్తి చేయాలి ముందస్తు ప్రణాళికతో అధికారులు ముందుకెళ్లాలి ధాన్యం తరలించే వెహికల్స్ కు జీపీఎ
Read Moreపన్నులపై ప్రభుత్వం నడుపుతున్నారా? ... ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఫైర్
న్యూఢిల్లీ, వెలుగు: ప్రజలు కట్టిన పన్నులతోనే ప్రభుత్వాన్ని నడుపుతామన్న తెలంగాణ సర్కార్ ఆలోచన మంచిది కా
Read Moreబాసరలో గోదావరి ఉగ్రరూపం.. మునిగిన పుష్కర ఘాట్లు.. ప్రమాద హెచ్చరికలు జారీ..
తెలంగాలణతో పాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది. నిర్మల్ జిల్లా బాసరలో ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటం ఆందో
Read Moreట్రిపుల్ ఆర్ భూ నిర్వాసితులతో 5న ఛలో హైదరాబాద్ ..సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
హైదరాబాద్, వెలుగు: ట్రిపుల్ ఆర్భూ నిర్వాసితులు, రైతులతో కలిసి వచ్చేనెల 5వ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి
Read Moreకెమికల్ ఫ్యాక్టరీలో ప్రమాదం.. నలుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లా కంబాలపల్లి శివారులోని ఆరేన్ లైఫ్ సైన్సెస్ పరిశ్రమలో ఘటన సంగారెడ్డి, వెలుగు : కెమికల్&zwn
Read Moreమెజిషియన్ సామల వేణుకు అరుదైన గుర్తింపు
పద్మారావునగర్, వెలుగు: తెలంగాణకు చెందిన ప్రముఖ మెజిషియన్, ఇల్యూషనిస్ట్ సామల వేణుకు అమెరికాలో ప్రత్యేక గుర్తింపు లభించింది. హడ్సన్ కౌంటీ కమిషనర్ విలియం
Read Moreఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు జడ్జితో విచారించాలి: విరసం రాష్ట్ర నేత పినాక పాణి
జాడి వెంకటి సంతాప సభలో విరసం రాష్ట్ర నేత పినాక పాణి బెల్లంపల్లి, వెలుగు: ఆపరేషన్ కగార్ పేరిట దండకారణ్యంలో ఎన్ కౌంటర్లలో ఇప్పటివరకు 685 మంది వి
Read Moreఇంటర్ బోర్డు సీఓఈగా జయప్రద బాయి
హైదరాబాద్, వెలుగు: ఇంటర్ బోర్డు పూర్తిస్థాయి ఎగ్జామినేషన్ కంట్రోలర్(సీఓఈ)గా జయప్రద బాయి నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ డైరె
Read Moreసిద్దిపేట వివాదంపై పీసీసీ క్రమశిక్షణ కమిటీ మీటింగ్
హైదరాబాద్, వెలుగు: సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సారెడ్డితో గజ్వేల్ నియోజకవర్గ నేత కొమ్ము విజయ్ మధ్య కొనసాగుతున్న వివాదంపై బుధవారం గాంధీ భవ
Read Moreక్రిప్టో కరెన్సీ, వడ్డీ పేరుతో.. రూ. 15 కోట్లు మోసం.. ఇద్దరు అరెస్ట్
ఒక్క నిజామాబాద్లోనే 125 మంది బాధితులు నిజామాబా
Read Moreఎన్ని‘కల’ నెరవేరేనా! 14 ఏళ్లుగా ఎన్నికలకు దూరం ఆ మండలం..
14 ఏండ్లుగా స్థానిక ఎన్నికలకు దూరమైన మంగపేట మండల ప్రజలు రిజర్వేషన్ల ఇష్యూతో కోర్టుకెక్కిన గిరిజన, గిరిజనేతర వర్గాలు 23 గ్రామాలను షెడ్యూల్
Read Moreఇంటర్ ప్రాక్టికల్స్ లో జంబ్లింగ్ లేదు : ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య
అన్ని కాలేజీల్లో సెప్టెంబర్ 26న మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ త్వరలోనే 494 మంది గెస్టు లెక్చరర్ల నియామకం ఇంటర్ బోర్
Read More












