
తెలంగాణం
ఎటు చూసినా భక్తులే.. కిక్కిరిసిన యాదగిరిగుట్ట, వేములవాడ ఆలయాలు
యాదగిరిగుట్టలో ధర్మదర్శనానికి 4 గంటలు, స్పెషల్ దర్శనానికి గంటన్నర ఆదివారం ఒక్కరోజే రూ.80.11 లక్షల ఆదాయం వేములవాడకు 50 వేల మంది భక్త
Read Moreన్యాక్కు ప్లాటినం అవార్డు.. నిర్మాణ రంగం కేటగిరీలో ఎంపిక
నిర్మాణ రంగం కేటగిరీలో ఎంపిక అవార్డును ప్రదానం చేసిన కేంద్ర మంత్రి హర్ష మల్హోత్రా హైదరాబాద్, వెలుగు: బెస్ట్ స్కిల్ డెవలప్&
Read Moreకేబీఆర్ పార్కులోకి ప్లాస్టిక్ను అనుమతించకండి
అధికారులకు పీసీసీఎఫ్ సువర్ణ సూచన హైదరాబాద్, వెలుగు: కేబీఆర్ పార్కులోకి ప్లాస్టిక్ కవర్లు, వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించకూడదని, అవగాహ
Read Moreయూపీ నుంచి ఫస్ట్ శాటిలైట్ ప్రయోగం! 1.. 12 కిలోమీటర్ల ఎత్తులో ఉపగ్రహాన్ని వదిలిపెట్టిన మోడల్ రాకెట్
కుషీనగర్: ఉత్తరప్రదేశ్ నుంచి తొలిసారి పేలోడ్తో కూడిన మోడల్ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. శనివారం యూపీలోని కుషీనగర్ జిల్లాలో ఇన్ స్పేస్, ఇస్రో సహకారంతో
Read Moreప్రజావాణిపై పట్టింపేది .. కలెక్టరేట్ గ్రీవెన్స్ కు ప్రతివారం వందకు పైగా దరఖాస్తులు
క్షేత్రస్థాయిలో పరిష్కారమవుతున్నవి పదుల సంఖ్యలోనే పెండింగ్ లోనే 4 వేలకుపైగా అర్జీలు గ్రీవెన్స్ హాలులో మొబైల్స్ తో టైంపాస్ చేస్తున్న కొందరు ఆఫీస
Read Moreమే 28న ‘యాదగిరిగుట్ట’లో చింతపండు దొంగతనం .. దొంగలెవరో తేలేనా ?
నేటి నుంచి హైలెవల్ కమిటీ విచారణ యాదాద్రి, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నర్సింహస్వామి టెంపుల్ ప్రతిష్టకు చింతపండు దొంగతనం మచ్చతెచ్చ
Read Moreబీసీలను సర్కారు మోసం చేసింది.. బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ ఆరోపణ
బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ ఆరోపణ హైదరాబాద్, వెలుగు: బీసీలను కాంగ్రెస్ సర్కారు మోసం చేసిందని బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ఆరోపించారు. కామ
Read Moreగద్దర్ అవార్డులా.. నంది అవార్డులా? : కంచ ఐలయ్య
తెలంగాణ కళాకారులు, ప్రజా గాయకులను సర్కార్ మర్చిపోయింది: కంచ ఐలయ్య హైదరాబాద్ సిటీ, వెలుగు: గద్ద
Read Moreఅంగన్ వాడీ పిల్లలకు న్యూట్రీషన్ ఎగ్ బిర్యానీ.. ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు
ఎన్ఐఎన్ కు అధ్యయన బాధ్యతలు నివేదిక ఇవ్వగానే అమలు చేయనున్న ప్రభుత్వం హైదరాబాద్, వెలుగు: అంగన్ వాడీ పిల్లలకు న్యూట్రీషన్ ఎగ్ బిర్య
Read Moreమున్నేరుపై పూర్తికాని తీగల వంతెన .. ఈ ఏడాది కూడా వందేళ్ల వంతెనే దిక్కు!
వర్షాకాలం రావడంతో పాత బ్రిడ్జికి రిపేర్లు రూ.180 కోట్లతో జరుగుతున్న తీగల వంతెన పనులు వచ్చే మార్చి నాటికి పూర్తయ్యే అవకాశం ఖమ్మ
Read Moreరైతు భరోసాకు 1.43 లక్షల అప్లికేషన్లు .. జూన్ 5 వరకు పాస్బుక్స్ పొందిన వారికి రైతు భరోసా ఇవ్వనున్న సర్కార్
కొత్తగా అప్లై చేసుకునేందుకు ఈ నెల 20 లాస్ట్ డేట్ గత సీజన్లో అందని 27 వేల మంది నుంచి సైతం అప్లికేషన్లు తీసుకున
Read Moreవరంగల్ సీపీకి ‘హై బ్లడ్ డోనర్ మోటివేటర్’ అవార్డు
హనుమకొండ, వెలుగు: వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ కు ‘ హై బ్లడ్ డోనర్ మోటివేటర్’అవార్డు దక్కింది. ఆదివారం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ను
Read Moreయూనియన్ లీడర్లపై చర్యలు తీసుకోండి: CM రేవంత్కి సినీ టీవీ కాస్ట్యూమ్స్ వర్కర్స్ విజ్ఞప్తి
ముషీరాబాద్, వెలుగు: జాగాలు ఇస్తామని చెప్పి, యూనియన్ లీడర్లు తమను మోసం చేస్తున్నారని తెలుగు సినీ టీవీ కాస్ట్యూమ్స్ వర్కర్స్ యూనియన్ ఆరోపించింది. ఎకరాల
Read More