తెలంగాణం

జోగులాంబ ఆలయంలో.. నవరాత్రి ఉత్సవాలు షురూ

అలంపూర్, వెలుగు: జోగులాంబ, బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయాల్లో సోమవారం దసరా శరన్నవరాత్రులు వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామివారి ఆనతి స్వీకరణ, యాగశాల ప్రవేశం,

Read More

గద్వాల కలెక్టరేట్ వద్ద కలకలం..పురుగు మందు డబ్బాలతో రైతు కుటుంబాల హల్ చల్

గద్వాల, వెలుగు: కలెక్టరేట్ వద్ద బైఠాయించి రైతులు పురుగు మందు డబ్బాలతో హల్ చల్ చేసిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో సోమవారం కలకలం రేపింది. తమ పొలాన్ని కబ

Read More

బీడీఎస్ మొదటి విడత సీట్లకేటాయింపు లిస్ట్ రిలీజ్

మేనేజ్​మెంట్ కోటా ఎంబీబీఎస్, బీడీఎస్ వెబ్ ఆప్షన్లకు అవకాశం  హైదరాబాద్, వెలుగు: కాంపిటెంట్ అథారిటీ కోటా కింద బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ(బ

Read More

స్పీకర్ సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నం : జగదీశ్ రెడ్డి

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అసెంబ్లీ సెక్రటరీకి మరిన్ని ఆధారాలు ఇచ్చాం: జగదీశ్ రెడ్డి హైదరాబాద్, వెలుగు: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మరిన్ని ఆధారాలను అస

Read More

విద్యాహక్కు చట్టానికి సవరణ చేయాలి..కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి తపస్ వినతి

హైదరాబాద్, వెలుగు: దేశంలో టెట్ లేని ఇన్ సర్వీస్ టీచర్ల ఉద్యోగ భద్రత, ప్రమోషన్ల అవకాశాలను కాపాడేందుకు విద్యాహక్కు చట్టం సెక్షన్ 23కి సవరణ చేయాలని తెలంగ

Read More

ప్రజావాణితో సమస్యలకు పరిష్కారం : అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్.

సిద్దిపేట రూరల్, వెలుగు: ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజావాణి దోహదపడుతుందని అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్ అన్నారు. సోమవారం సిద్దిపేట కలెక్టరేట్

Read More

ఏపీపీలను ఎంత మందిని తొలగించారు ? వివరాలు ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: బీఆర్‌‌ఎస్‌‌  ప్రభుత్వ హయాంలో నియమితులైన అదనపు పబ్లిక్‌‌  ప్రాసిక్యూటర్ (ఏపీపీ) లను కాంగ్రె

Read More

జైళ్లలోని ఖైదీల కస్టడీ పట్ల అప్రమత్తంగా ఉండండి: జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా సూచన

హైదరాబాద్, వెలుగు: జైళ్లలోని ఖైదీల కస్టడీ పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని జైలు సిబ్బందికి జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ (డీజీ) సౌమ్య మిశ్రా సూచించారు. ప్రస

Read More

కొరిటికల్ గ్రామంలో పిడుగుపాటుకు ఆలయ శిఖరం ధ్వంసం

లక్ష్మణచాంద(మామడ), వెలుగు: మామడ మండలం కొరిటికల్ గ్రామంలోని  శ్రీలక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయ శిఖరం సోమవారం పిడుగుపడి ధ్వంసమైంది. గోపురం స్వల్పంగా

Read More

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాన్ని సుప్రీంకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం

ఫోన్​ ట్యాపింగ్​ కేసులో విచారణకు ప్రభాకర్​రావు సహకరిస్తలే సిట్టింగ్ జడ్జీలు, లీడర్లు, జర్నలిస్టుల ఫోన్లను ట్యాప్​ చేశారు సుప్రీంకోర్టుకు తెలిపి

Read More

13 మంది రైల్వే ఉద్యోగులకు భద్రతా అవార్డులు

హైదరాబాద్, వెలుగు: రైల్వే ఉద్యోగులు 13 మంది ‘ఎంప్లాయీ ఆఫ్ ది మంత్’ భద్రతా అవార్డులు దక్కించుకున్నారు. సోమవారం సికింద్రాబాద్ లోని  రైల

Read More

ఏడుపాయలలో ప్రారంభమైన దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు

ఏడుపాయలలో బాల త్రిపుర సుందరీగా దుర్గమ్మ పల్లకీ సేవలో పాల్గొన్న ఎమ్మెల్యే రోహిత్​రావు పాపన్నపేట, వెలుగు: ఏడుపాయలలో సోమవారం దేవీ శరన్నవరాత్రి

Read More

923 ఎకరాల భూములు కాపాడినం ! వాటి విలువ రూ.50 వేల కోట్ల పైనే: హైడ్రా కమిషనర్ రంగనాథ్

గాజులరామారంలో కబ్జాలో రౌడీ షీటర్లు, పొలిటికల్ లీడర్లు తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురవడంతోనే ఇబ్బందులు డీఆర్ఎఫ్ టీమ్స్ మరిన్ని పెంచాలని ప్రభుత్వ

Read More