తెలంగాణం

డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం నేటి నుంచి బీజేపీ ఆందోళనలు

అన్ని జిల్లా కేంద్రాల్లో డబుల్ బెడ్రూం ఇండ్ల సమస్యలపై ఇవాళ నుంచి ధర్నాలు చేసేందుకు సిద్ధమైంది బీజేపీ. రేపు హైదరాబాద్ ఇందిరాపార్క్ దగ్గర మహాధర్నాకు పిల

Read More

వరంగల్లో మావోయిస్టుల లేఖ..బీఆర్ఎస్ నేతలకు హెచ్చరిక

వరంగల్ జిల్లాలో మావోయిస్టుల లేఖ కలకలం రేపింది.  ప్రేమికుంట చెరువు కబ్జాపై మావోలు లేఖలు విడుదల చేశారు. బీఆర్ఎస్ లీడర్లే టార్గెట్ గా లేఖలో హెచ్చరిక

Read More

ఔట్‌‌‌‌‌‌‌‌ సోర్సింగ్‌‌‌‌‌‌‌‌ ఉద్యోగులను రెగ్యులరైజ్​ చేయాలి

రాష్ట్ర ఔట్​ సోర్సింగ్​ ఉగ్యోగుల జేఏసీ డిమాండ్‌‌‌‌‌‌‌‌  హైదరాబాద్, వెలుగు: అర్ధాకలితో అలమటిస్తున్న ఔట్&z

Read More

రామగుండం బల్దియాలో.. కీలక ఆఫీసర్ల సీట్లన్నీ ఖాళీ

డ్యూటీలో చేరని కొత్త కమిషనర్.. డిప్యూటీ కమిషనర్‌‌ పోస్టు కూడా ఖాళీనే  గోదావరిఖని, వెలుగు: రామగుండం కార్పొరేషన్‌‌లో కీ

Read More

కేసీఆర్ మద్దతుతోనే.. కేంద్రంలో కొత్త సర్కారు ఏర్పడుతది : మంత్రి హరీశ్​ రావు

సిద్దిపేట, వెలుగు : ఢిల్లీలో  బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించి  కేసీఆర్ మద్దతుతో కొత్త  ప్రభుత్వం రాబోతున్నదని మంత్రి హరీశ్​రావు అ

Read More

బీఆర్ఎస్​తో పొత్తుకు వెంపర్లాడుతలేం.. కేసీఆర్ పిలిస్తే మాత్రం కాదనం

హుస్నాబాద్, వెలుగు : బీఆర్ఎస్ తో తాము పొత్తుకు వెంపర్లాడుతలేమని, కేసీఆర్ పిలిస్తే మాత్రం ఆ పార్టీతో జతగట్టేందుకు సిద్ధంగా ఉన్నామని సీపీఐ జాతీయ కార్యవర

Read More

వరి నాట్లకు కూలీలు దొరకట్లే

వరుస వానలతో జోరందుకున్న  ఎవుసం పనులు సీజన్​ ఆలస్యం కావడంతో ఒకేసారి నాటు పనుల్లో రైతులు కూలీలు దొరకక పరేషాన్​ ఎకరా వరి నాటుకు  రూ.5వేలపైనే

Read More

పేద విద్యార్థికి చేయూత

‘వెలుగు’  కథనానికి స్పందన సుల్తానాబాద్, వెలుగు:  పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్ పూర్ గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చ

Read More

పేద విద్యార్థుల చదువులకు సాయం: తెలంగాణ ఫుడ్స్​ చైర్మన్​

హైదరాబాద్, వెలుగు: ఇద్దరు పేద విద్యార్థినుల ఉన్నత చదువుల ఫీజులు చెల్లించేందుకు తెలంగాణ ఫుడ్స్​ చైర్మన్​ మేడె రాజీవ్​సాగర్​ ముందుకు వచ్చారు. మంత్రి కేట

Read More

టమాట లోడ్ బోల్తా... ఎత్తుకుపోకుండా పోలీసుల కాపలా

ఆసిఫాబాద్, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం బెండర గ్రామ శివారులో ఆదివారం సాయంత్రం టమాట లోడ్ తో వెళ్తున్న వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవ

Read More

ఉరితాళ్లకు వేలాడుతూ వినూత్న నిరసన

మంచాల, వెలుగు : పంచాయతీ కార్మికుల సమ్మె ఆదివారం 18వ రోజుకు చేరుకుంది. మంచాల మండల కేంద్రంలో కార్మికులు ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఉరితాళ్

Read More

  సీఎమ్మార్‌‌‌‌ భర్తీకి..  పీడీఎస్‌‌ రైస్!

20 శాతం మాత్రమే చేరుకున్న వానాకాలం టార్గెట్ జీరో పర్సెంట్‌‌ దగ్గరే యాసంగి సీజన్ సీఎమ్మార్ ఆగస్టులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశం

Read More

విద్యార్థులకు మెస్ చార్జీలు రూ. 5వేలకు పెంచాలి : ఆర్. కృష్ణయ్య

ముషీరాబాద్, వెలుగు: విద్యార్థులకు పెంచిన మెస్ చార్జీలను వెంటనే రివైజ్ చేసి రూ . 5 వేల కు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు,  రాజ్యసభ సభ

Read More