తెలంగాణం
ఫాంహౌస్ కేసులో అడ్వకేట్ శ్రీనివాస్కు సిట్ నోటీసులు
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. కరీంనగర్ కు చెందిన బూసారపు శ్రీనివాస్ అనే అడ్వకేట్కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ కేస
Read Moreకేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు: పొంగులేటి
సీఎం కేసీఆర్ మునుగోడు ఉపఎన్నికలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. కేసీఆర్ పాలనను రాక్షస పాలన అని చెప్పి
Read Moreబీజేపీ, కాంగ్రెస్ ప్రతిపక్షాలుగా విఫలమైనయ్ : షర్మిల
కేసీఆర్కు ఓట్లు వేసినందుకు ప్రజలు నరకం చూస్తున్నారని వైఎస్ షర్మిల అన్నారు. ఓట్లు కావల్సినప్పుడే కేసీఆర్కు ప్రజలు గుర్తుకొస్తారని షర్మిల విమర్శ
Read Moreకొత్తగా సెక్రటేరియట్ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్
కొత్తగా నిర్మిస్తున్న సెక్రటేరియట్ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు. ఇవాళ ఆయన కొత్త సెక్రటేరియట్ ను సందర్శించారు. గతంలోనూ పలుమార్లు స్వయంగా నిర్మాణ పన
Read Moreజనవరి 18 నుంచి మరోసారి కంటి వెలుగు కార్యక్రమం
రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 18 నుంచి కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. వైద్యారోగ్యశాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించార
Read Moreహైకోర్టు జస్టిస్ అభిషేక్ రెడ్డి బదిలీపై న్యాయవాదుల ఆందోళన
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి అభిషేక్ రెడ్డి బదిలీపై న్యాయవాదులు ఆందోళనకు దిగారు. అభిషేక్ రెడ్డి బదిలీ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని హైకోర్టు ము
Read Moreపాఠశాలలో సిబ్బంది నిరసన.. వంట చేసిన టీచర్లు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల సాయంతో ఉపాధ్యాయులు వంట చేశారు. పాఠశాల వంట సిబ్బంది సమ్మె చేపట్టడంతో ఉపాధ్
Read Moreఢిల్లీ లిక్కర్ స్కాం : శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబుకు మరో 4 రోజులు ఈడీ కస్టడీ
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబులకు ఈడీ కస్టడీ గడువును మరో నాలుగు రోజులకు పొడిగిస్తూ సీబీఐ స్పెషల్ కోర్టు తీర్పు ఇచ్చింది. శర
Read Moreరోడ్ల పరిస్థితి పై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష
తెలంగాణ రాష్ట్రంలోని రోడ్ల పరిస్థితిపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. పాడైన రోడ్లను ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయాలని
Read Moreక్యాసినో వ్యవహారం: ఈడీ ఎదుటకు ఏపీ మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి
చికోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంలో ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి, మాజీ ఎంపీ బుట్టా రేణుక సోదరుడు యుగంధర్ ఈడీ విచారణకు హాజరయ్యారు. క్యాసి
Read Moreకాంగ్రెస్ లో చేరతానని..ఖర్గేకు కవిత ఫోన్ చేసింది: ఎంపీ అర్వింద్
కాంగ్రెస్ చేరాతనని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఫోన్ చేశారని ఎంపీ అర్వింద్ ఆరోపించారు. తన తండ్రి మ
Read Moreకేసీఆర్పై ప్రజలకు నమ్మకం పోయింది: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
యాదాద్రి భువనగిరి : సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులపై రాష్ట్ర ప్రజలకు నమ్మకం పోయిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. రాష్ట్రంలో ఒకప్పుడు ట
Read Moreట్రాన్స్ కో ఉద్యోగులకు అన్యాయం జరిగితే సహించం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
హైదరాబాద్ : ప్రమోషన్స్ లో తెలంగాణ ట్రాన్స్ కో ఉద్యోగులకు అన్యాయం జరిగితే సహించేది లేదని బహుజన్ సమాజ్ పార్టీ ( బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీ
Read More












