తెలంగాణం
తెరుచుకున్న శబరిమల ఆలయం.. మణికంఠుని దర్శనం షురూ
శబరిమల అయ్యప్ప స్వామి ఆలయాన్ని కేరళ సర్కార్ ఓపెన్ చేసింది. నవంబర్ 17 నుంచి డిసెంబర్ 27 వరకూ 41 రోజుల (మండల కాలం) పాటు గుడి తెరిచే ఉంటుంది. డిసెంబ
Read Moreకాంతారావు కొడుకు భావోద్వేగం : ఒకప్పుడు బంగ్లాలో.. ఇప్పుడు అద్దె ఇంట్లో ఉంటున్నం
హైదరాబాద్ రవీంద్రభారతిలో ప్రఖ్యాత నటుడు, తెలంగాణ బిడ్డ కాంతారావు శతజయంతి వేడుకలు నిర్వహించారు. ఈసందర్భంగా కాంతారావు కొడుకు రాజా మాట్లాడుతూ భావోద్వేగాన
Read Moreచికోటి ప్రవీణ్ క్యాసినో కేసు : తలసాని సోదరులను 10 గంటలు విచారించిన ఈడీ
చికోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంలో ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. మంత్రి తలసాని సోదరులు తలసాని మహేశ్ యాదవ్, తలసాని ధర్మేందర్ యాదవ్ ల విచారణ ము
Read Moreవచ్చే అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ కసరత్తు
టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనంటున్న బీజేపీ.. క్షేతస్థాయిలో పార్టీ బలోపేతం కోసం ఒక్కో అడుగువేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరు
Read Moreమంత్రి పర్యటన.. చంటిబిడ్డతో మహిళా కానిస్టేబుల్ డ్యూటీ
రాష్ట్ర హోం మంత్రి మహమూద్ ఆలీ ఇవాళ కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ క్రమంలో ఓ మహిళా కానిస్టేబుల్ చంటి బిడ్డతో డ్యూటీ చేసింది. జిల్లాలోని పే
Read Moreరాజకీయం కోసం కేసీఆర్ కుటుంబ సభ్యులను వాడుకుంటుండు : బండి సంజయ్
రాజకీయం కోసం కుటుంబ సభ్యులను కూడా వాడుకునే దుర్మార్గుడు కేసీఆర్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఆయన ఢిల్లీలో బీజేపీ నేతల చుట్టూ తిరి
Read Moreకాంతారావు సినీ కళామతల్లికి ‘నుదుట తిలకం’ : కేసీఆర్
ప్రఖ్యాత నటుడు, తెలంగాణ బిడ్డ కాంతారావు (తాడేపల్లి లక్ష్మీకాంతారావు) 99వ జయంతి సందర్భంగా సీఎం ఆయనకు నివాళులు అర్పించారు. సూ
Read Moreమరో కొత్త నాటకానికి కేసీఆర్ తెర తీసిండు : షర్మిల
కరీంనగర్ : సీఎం కేసీఆర్ మరో కొత్త నాటకానికి తెర తీశారని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. ‘‘ ఎమ్మెల్సీ కవితను పార్టీ మారాలని
Read Moreసామాన్య మహిళతో మంత్రి సబిత వెటకారం
సీసీ రోడ్డు వేయడంతో తన ఇల్లు పోయిందని ఓ మహిళ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో చెప్పుకుంది. దీనిపై స్పందించిన మంత్రి సబిత.. ఆ మహిళ పేరు కూడా శిలాఫలకం మీద వే
Read More2023 సెలవుల జాబితా ప్రకటించిన ప్రభుత్వం
2023 సంవత్సరానికి సంబంధించి సాధారణ, ఆప్షనల్, నెగోషబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో
Read Moreచికోటీ ప్రవీణ్ కేసు: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణకు ఈడీ నోటీసులు
చికోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంలో ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇవాళ తలసాని సోదరులు తలసాని మహేశ్ యాదవ్, తలసాని ధర్మేందర్ యాదవ్ లను విచారిస్తు
Read Moreనిమ్స్ విస్తరణకు పరిపాలన అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం
నిమ్స్ విస్తరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిమ్స్ విస్తరణ ప్రాజెక్టుకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిమ్స్ విస్తరణ
Read Moreబీజేపీలో చేరిక ప్రచారంపై క్లారిటీ ఇచ్చిన మర్రి శశిధర్ రెడ్డి
బీజేపీలో చేరనున్నారంటూ వస్తున్న వార్తలపై మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి స్పందించారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. తాను ఢిల్లీకి వెళ్
Read More












