తెలంగాణం

తనుగుల సర్పంచ్, ఎంపీటీసీపై ప్రజావాణిలో ఫిర్యాదు

కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించే ప్రజా వాణికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. జమ్మికుంట మండలం తనుగుల గ్రామస్థులు సర్పంచ్ రామస్వామి, ఎంపిటీసీ

Read More

రాజీనామా చేయాలంటూ ఎమ్మెల్యేలపై ఓటర్ల ఒత్తిడి

మునుగోడు ఉప ఎన్నికతో రాష్ట్రంలో ఎమ్మెల్యేల రాజీనామాలపై ప్రజల నుంచి పెద్ద  సంఖ్యలో డిమాండ్లు వినిపిస్తున్నాయి. కొంతమంది ఓటర్లు తమ నియోజకవర్గానికి

Read More

వేములవాడ రాజన్నకు ఏటా 100 కోట్లు ఇస్తామన్న హామీ ఏమైంది ?  షర్మిల

జగిత్యాల జిల్లా:  కేసీఆర్ వేములవాడ రాజన్నకే శఠగోపం పెట్టారని వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. దక్షిణ భారతంలో కాశీ లాంటి పవిత్ర పుణ్య

Read More

రాహుల్‌ది కాంగ్రెస్, టీఆర్ఎస్ జోడో యాత్ర : బీజేపీ ఎంపీ లక్ష్మణ్

మునుగోడు ఉప ఎన్నిక అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య జరుగుతోందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. నిన్న కేసీఆర్ చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలు, అసత్యాలు, వక్ర

Read More

నిజాం కాలేజీ వద్ద స్టూడెంట్స్ నిరసన

నిజాం కాలేజీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. కళాశాలలో నిర్మించిన గర్ల్స్ హాస్టల్ను కేవలం పీజీ విద్యార్థినులకు మాత్రమే కేటాయించడాన్ని నిరసిస్తూ ధర్నా ని

Read More

కరీంనగర్లో ఖాళీ ప్లేట్లతో  రోడ్డుపై విద్యార్థుల నిరసన

కరీంనగర్ : హాస్టల్ లో వంట మనిషి లేక వేళకు తిండిపెట్టడం లేదని శాతవాహన యూనివర్సిటీ బీఫార్మసీ విద్యార్థులు రోడ్డెక్కారు. హాస్టల్ లో పెడుతున్న తిండి

Read More

కిషన్ రెడ్డి, బండి సంజయ్ చెప్పేవన్నీ మాయ మాటలు : మంత్రి హరీశ్ రావు

నిన్నటి సభ కేసీఆర్ పట్ల అభిమానాన్ని చాటి చెప్పిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. అంచనాలకు మించి స్వచ్ఛందంగా మునుగోడుకు వచ్చిన ప్రజలకు మంత్రి కృతజ్ఞతలు త

Read More

ఏ ఒక్కరితోనో తెలంగాణ రాలేదు : అందె శ్రీ

ఏ ఒక్కరితోనో తెలంగాణ రాలేదని, ప్రత్యేక రాష్ట్రం కోసం చాలా మంది పోరాడారని ప్రముఖ కవి అందె శ్రీ అన్నారు. కేసీఆర్ కు ఎదురుమాట్లాడితే అడుగడుగునా అరెస్టులే

Read More

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమని ముత్తిరెడ్డికి ఫోన్

మునుగోడు బైపోల్ నేపథ్యంలో రాష్ట్రంలో ఎమ్మెల్యేల రాజీనామాలు చేయాలంటూ ప్రజల నుంచి  డిమాండ్స్ పెరుగుతున్నాయి. నియోజకవర్గ ప్రజలు వరుసగా ఎమ్మెల్యేలకు

Read More

చిన్నారులతో డ్యాన్స్ చేసిన కేఏ పాల్

మునుగోడు : మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ సమయం దగ్గర పడుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. ఉప ఎన్నిక సందర్భంగా పలు పార్టీ

Read More

తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’కు రాష్ట్ర ప్రజలందరూ మద్దతు త

Read More

పార్లమెంట్ బిల్డింగ్ కు అంబేద్కర్ పేరు పెట్టాలి: మహేశ్వర్ రాజ్

కొత్త పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని.. పార్లమెంట్ భవన నామకరణ కమిటీ రాష్ట్ర కన్వీనర్ మహేశ్వర్ రాజ్ డిమాండ్ చేశారు. పార్లమెంట్ భవనానికి అం

Read More

సభలో కేసీఆర్ చెప్పినవన్నీ అబద్దాలే : రఘునందన్ రావు

సీఎం కేసీఆర్ దొంగలను వెంట బెట్టుకుని తిరుగుతున్నడని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో  ఓటమి భయంతోనే ఆయన ప్రార్థనలు చే

Read More