తెలంగాణం

జగిత్యాల జిల్లాలో కొనసాగుతున్న షర్మిల పాదయాత్ర

జగిత్యాల: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర 195వ రోజుకు చేరుకుంది. ఇవాళ కథలాపూర్ మేడిపల్లి మండలాల్లో ఆమె పాదయాత్ర

Read More

పసునూరులో బీజేపీ, టీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ

మునుగోడు నియోజకవర్గంలో పాలిటిక్స్ రోజు రోజుకు హీటెక్కుతున్నాయి. ప్రధాన పార్టీల మధ్య వైరం రోజు రోజుకు ముదురుతోంది. తాజాగా నాంపల్లి మండలంలోని పసునూరులో

Read More

కార్తీకమాసం తొలి సోమవారం..మార్మోగుతోన్న శైవక్షేత్రాలు

కార్తీక మాసం తొలి సోమవారం కావటంతో శివాలయాలకు భక్తుల రద్దీ పెరిగింది. ఉదయం నుంచే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్లలో  ఉన్నారు. మేడ్

Read More

ఒక్క మాటా నిలబెట్టుకోలె

కేసీఆర్‌‌ కోట్లు కొల్లగొట్టి, రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిండు: షర్మిల కోరుట్ల, వెలుగు: ప్రజలకు ఇచ్చిన ఒక్క మాటా నిలబెట్టుకోలేని చేతకాని

Read More

రాజాసింగ్పై పీడీ యాక్ట్ పిటిషన్పై నేడు హైకోర్టు విచారణ

గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై పీడీ యాక్ట్కు సంబంధించిన పిటిషన్పై ఇవాళ హైకోర్టు విచారణ జరపనుంది. అక్రమంగా పీడీ యాక్ట్ పెట్టారంటూ ఆయన భార్య న్

Read More

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

హనుమకొండ, వెలుగు: వరంగల్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని సీపీ డా.తరుణ్​ జోషి పోలీస్​ ఆఫీసర్లకు సూచించారు. వరంగల్ ఈస్ట్​,

Read More

హైదరాబాద్ సంక్షిప్త వార్తలు

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్​లోని పలు ప్రాంతాల్లో బుధవారం ఉదయం 6 గంటల నుంచి గురువారం ఉదయం 6 వరకు నీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని వాటర్​బోర్డు అధికారులు ఆద

Read More

గతేడాది వడ్ల కొనుగోలు కమీషన్​ డబ్బుల కోసం ఎదురుచూపులు

వానాకాలం రూ.5.79కోట్లు, యాసంగి రూ.3.22 కోట్లు పెండింగ్​  ఏడాదైనా రిలీజ్​కాని ఫండ్స్  ఈ సీజన్​లో స్టార్ట్​కానున్న కొనుగోలు సెంటర్లు

Read More

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

వనపర్తి, వెలుగు: అన్ని వర్గాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మ

Read More

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

నారాయణ ఖేడ్, వెలుగు : రాహుల్ గాంధీ చేస్తున్న జోడో యాత్ర ఓట్ల కోసం కాదని, దేశ సమైక్యత కోసమే అని టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ సురేశ్​అన్నారు. ఆదివారం పట్టణ

Read More

మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ నుంచి రంగారెడ్డిలోకి ఎంటరైన జోడో యాత్ర

జడ్చర్ల​/బాలానగర్​/మిడ్జిల్​/షాద్ నగర్, వెలుగు : ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఐదురోజుల పాటు సాగిన భారత్ జోడో యాత్ర శనివారం రంగారెడ్డి జిల్లా షాద్‌&zwn

Read More

ఫ్యాక్టరీల పొల్యూషన్​తో..హత్నూర ఆగమాగం!

గుండ్లమాచునూర్ పరిధిలో విద్యార్థులకు వాంతులు.. తలనొప్పులు  ఆయా గ్రామాల్లో హెల్త్ ప్రాబ్లమ్స్.. పట్టించుకోని ఆఫీసర్లు వాసన భరించలేక హైకోర్ట

Read More

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ధర్పల్లి, వెలుగు: రైతులు పండించిన పంటలకు మద్దతు ధరను అందించేందకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని ధర్పల్లి జడ్పీటీసీ జగన్, ఐడీసీ ఎంఎస్

Read More