తెలంగాణం
సూపర్ వైజర్ వేధింపులు.. జీహెచ్ఎంసీ కార్మికురాలి ఆత్మహత్యాయత్నం
ఖైరతాబాద్ జోన్ పరిధిలో పలుచోట్ల శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ల (ఎస్ఎఫ్ఏ) ఆగడాలు శృతి మించిపోతున్నాయి. నెలనెలా డబ్బులు ఇవ్వాలంటూ కార్మికులను సూపర్ వై
Read Moreఓటు వేసే ముందు కేసీఆర్ మోసాలు గుర్తు తెచ్చుకోవాలె : బండి సంజయ్
చండూరు సభలో సీఎం కేసీఆర్ అన్నీ అబద్దాలే చెప్పారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచేందుకు సీఎం కేసీఆర్ నోటికొ
Read Moreమునుగోడులో ప్రధాన పార్టీల విస్తృత ప్రచారం
మునుగోడు ప్రచారానికి ఇవాళ సాయంత్రంతో తెరపడనుంది. చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీలు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాయి. సభలు, సమావేశాలు, రోడ్ షోలతో మున
Read Moreఅనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేదిక్ వైద్య విద్యార్థుల ఆందోళనలు
వరంగల్ : వరంగల్ అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేదిక్ వైద్య విద్యార్థులు చేస్తున్న ఆందోళనలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. నాలుగు రోజులుగా వివిధ రూపాల్లో నిర
Read Moreరేవంత్ రెడ్డి కారులో పోలీసుల తనిఖీలు
మునుగోడు ప్రచారానికి సాయంత్రానికి తెరపడనుంది. దీంతో బై పోల్ ప్రచారానికి అన్ని పార్టీల నేతలు క్యూ కట్టారు. మునుగోడుకు వచ్చి వెళ్లే వాహనాలను పోలీసులు అడ
Read Moreరాజీనామా చేయాలంటూ పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డికి ఫోన్ కాల్
రాజీనామా చేస్తే తమ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందంటూ సామాన్య పౌరులు ఎమ్మెల్యేలకు ఫోన్ కాల్స్ చేయడం ఈ మధ్య పరిపాటిగా మారింది. తాజాగా వికారాబాద్ జిల్లా
Read Moreకన్న కూతురునే ఎంపీగా గెలిపించుకోలేకపోయారు : రేవంత్ రెడ్డి
మంత్రి కేటీఆర్ ట్వీట్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని విమర్శిస్తూ ఆయన చేసిన ట్వీట్ కు కౌంటర్ ఇచ్చ
Read Moreరాహుల్ గాంధీ పాదయాత్రపై కేటీఆర్ సెటైర్
హైదరాబాద్ : ‘భారత్ జోడో యాత్ర’ చేపట్టిన రాహుల్ గాంధీపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో సెటైర్ వేశారు. ‘అమేథీలో సొంత పార్లమెంటు సీటును కూ
Read Moreటీఆర్ఎస్పై ఎన్నికల సంఘానికి తరుణ్ చుగ్ ఫిర్యాదు
ఢిల్లీ : టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ నేతలు బీజేపీ నేతల ఫో
Read Moreఅరాచక పాలన పోవాలంటే బీజేపీని గెలిపించున్రి : రాజగోపాల్ రెడ్డి
సీఎం కేసీఆర్ సభలో నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసిందని ఆరోపించారు... కానీ ఆ నలుగురిలో ముగ్గురు ఎమ్యెల్యేలు ఇతర పార్టీల నుంచి సీఎం కేసీఆర్ కొన
Read More‘సుశీ ఇన్ ఫ్రా’పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్లో నిజాలు లేవు : రఘునందన్ రావు
‘సుశీ ఇన్ ఫ్రా’ కంపెనీపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి వాస్తవం లేదని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పష్టం చేశారు. మంత్
Read Moreరాష్ట్రంలో రాబోయే 4 రోజుల్లో తెలికపాటి వర్షాలు
దీపావళి వెళ్లి వారమే అయినా చలి తీవ్రత బాగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో చలి రోజురోజుకి పెరుగుతోంది. అక్టోబర్ నెలలో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 54 ఏళ్ల కన
Read Moreఎమ్మెల్యేల కొనుగోలు కేసు : సుప్రీంకోర్టును ఆశ్రయించిన నిందితులు
ఎమ్మెల్యేల కొనుగోలు అంశం సుప్రీంకు చేరింది. అధికార పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు నిందితు
Read More












