తెలంగాణం
సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 14 వందల మంది పింఛన్ల తొలగింపు
భారీ సంఖ్యలో పింఛన్లు తొలగిస్తున్న ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా 14 వందల మంది పింఛన్ల తొలగింపు లబ్ధిదారుల పేర్ల మీద భూమి, కారు ఉంటే ర
Read Moreఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు
తొర్రూరు(పెద్దవంగర), వెలుగు: అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు. ఆదివారం మహబూబాబాద్ జిల
Read Moreఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు
మహబూబ్నగర్, వెలుగు : ప్రభుత్వం మైనార్టీలకు అన్ని విధాల అండగా ఉంటోందని ఎక్సైజ్శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా మ
Read Moreఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు
పటాన్చెరు(గుమ్మడిదల), వెలుగు : ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం గుమ్మడిదల మండల ప
Read Moreఆలు పంట సాగుపై సందిగ్దంలో రైతులు
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈసారి ఆలు పంట సాగు చేయాలా? వద్దా? అనే సందిగ్ధంలో రైతులు ఉన్నారు. వారికి పంట వేయాలనే ఆసక్తి ఉన్నా ఆలు విత్తన ధరలు 50 శాతం పెరగడం
Read Moreఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని లక్ష్మీ వేంకటేశ్వరస్వామి రథోత్సవ వేడుక ఆదివారం వైభవంగా జరిగింది. వేల సంఖ్యలో భక్తులు వెంకన్న రథోత్సవాన్ని తిలకించా
Read Moreడేంజర్జోన్లుగా రైల్వే అండర్ బ్రిడ్జిలు
మెయింటెనెన్స్ లేక జామ్ అవుతున్న నీళ్లు గ్రామాల మధ్య నిలిచిపోతున్న రాకపోకలు ఇబ్బందులు పడుతున్న ప్రజలు పట్టించుకోని రైల్వే, ఆ
Read Moreపెద్దపల్లి జిల్లాలో నత్తనడకన మిషన్ భగీరథ
ఐదేళ్లుగా సాగుతున్న ట్యాంకుల నిర్మాణం 60 శాతం కూడా పూర్తి కాని పైప్లైన్పనులు తాగునీటికి ఇబ్బందులు పడుతున్న ప్రజలు పెద్దపల్లి, వెలుగు:&nb
Read Moreవరంగల్ లో రూ. లక్షలు పోసి రిపేర్ చేస్తున్నా సిగ్నళ్లు పని చేస్తలే..
ఇటీవల రూ.40లక్షలతో రిపేర్ చేసినట్లు ఆఫీసర్ల లెక్కలు స్మార్ట్ సిటీ ఫండ్స్ దుర్వినియోగం చేశారనే ఆరోపణలు జంక్షన్ల వద్ద తరచూ ప్రమాదాలు హనుమకొం
Read Moreఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు
జన్నారం, వెలుగు: సీఎం రిలీఫ్ ఫండ్తో నిరుపేదలకు ఎంతో కొంత ప్రయోజనం కలుగుతుందని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. ఆదివారం జన్నారం మండలంలోని పలుగ్రా
Read Moreఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు
ఖమ్మం టౌన్, వెలుగు : రూరల్ మండలంలోని రాజీవ్ స్వగృహ, రాజీవ్ గృహకల్పకు చెందిన స్థలాన్ని కలెక్టర్ వీపీ గౌతమ్ పరిశీలించారు. వివరాలు అడిగి తెలు
Read Moreనిజాం పరిపాలనలో కుమ్రంభీం వీరోచిత పోరాటం చేశారు : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
ఆసిఫాబాద్, వెలుగు: ఆదివాసీ గిరిజన వీరుడు, పోరాట యోధుడు కుమ్రంభీంకు సొంతరాష్ట్రం ఏర్పడ్డాకే సముచిత గౌరవం, గుర్తింపు దక్కాయని, కుమ్రంభీం పేరును విశ
Read Moreశ్రీ సీతారామచంద్ర స్వామి సన్నిధిలో శబరి స్మృతి యాత్ర
భద్రాచలం, వెలుగు: శ్రీ సీతారామచంద్ర స్వామి సన్నిధిలో అపరభక్తురాలు శబరి స్మృతి యాత్రను ఆదివారం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. జిల్లాలోని వివిధ గ్రా
Read More












