తెలంగాణం

మానసిక బాధలతో వీఆర్ఏ సూసైడ్​

ఎడపల్లి, వెలుగు: నిజామాబాద్​జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో బుధవారం దేవా నాగ రాజు (36) అనే వీఆర్ఏ తన ఇంట్లో ఉరేసుకున్నారు. నాగరాజు తహసీల్దార్​ ఆఫీస్​లో

Read More

ముథోల్ ​బరిలో కొత్త ముఖాలు ఎన్నికలే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్తున్న లీడర్లు

    ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు     సేవా కార్యక్రమాలతో మరికొందరు     ప్రధాన పార్టీల నుంచి టికెట్

Read More

పాలేరు జలాశయంలో దయ్యం చేప!

అమెజాన్​నది నుంచి పాలేరుకు వచ్చిన సక్కర్​ మౌత్​ క్యాట్​ఫిష్​   తోటి చేపలే ఆహారం  మనుషులనూ కరుస్తుంది... ప్రాజెక్టులో మరో నాలుగు చేపలు

Read More

ఇంటర్ సప్లిమెంటరీలో ఫెయిల్ అవుతానేమోనని ఆత్మహత్య

భూదాన్ పోచంపల్లి, వెలుగు: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఫెయిల్ అవుతానేమోనన్న భయంతో ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై విక్రమ్ కథనం ప్రకారం

Read More

మాకు పోడు పట్టాలెందుకు ఇయ్యలే?

అశ్వరావుపేట ఎమ్మెల్యేను నిలదీసిన పోడు రైతులు   అర్హత ఉన్నా రాలేదని ఆవేదన   ప్రొటోకాల్​ పాటించలేదని  సర్పంచ్, వైస్​ సర్పంచ్ ​​లొల

Read More

చొప్పదండిలో 12 మంది జడ్పీటీసీల రహస్య భేటీ

కరీంనగర్, వెలుగు: కరీంనగర్  జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయపై జిల్లాలోని జడ్పీటీసీలు తిరుగుబాటు జెండా ఎగరేశారు.  ఎన్నో రోజులుగా జడ్పీ చైర్ పర

Read More

కిర్గుల్​లో వీరగల్లు శాసనం

బాసర, వెలుగు: నిర్మల్ ​జిల్లా బాసర మండలం కిర్గుల్(బి) గ్రామ శివారులోని కుంటగట్టుపై ఇటీవల కొన్ని శిల్పాలు బయటపడ్డాయి. స్థానికులిచ్చిన సమాచారం మేరకు తెల

Read More

మున్సిపాలిటీలకు ‘ముంపు’ భయం

వరంగల్​, మంచిర్యాల, నిర్మల్, సిరిసిల్ల, భద్రాచలం పట్టణాల్లో గతేడాది వరదలు ఆయా చోట్ల నీటమునిగిన వందలాది కాలనీలు హామీల మీద హామీలు ఇచ్చిన సీఎం, మం

Read More

ఫలించిన ఆదివాసుల పోరాటం.. హైకోర్టు తీర్పుతో ఐదో షెడ్యూల్​లోకి మంగపేట మండలం

ములుగు జిల్లా మంగపేట మండలంలో పదిహేనేండ్లుగా లోకల్​ బాడీ ఎలక్షన్లు జరగలేదు. గ్రామ పంచాయతీలకు సర్పంచులు ఉండరు.. ఎంపీటీసీలు .. జడ్పీటీసీలు ఉండరు. అంతా స్

Read More

మారిన షర్మిల పొలిటికల్ ప్లాన్.. అప్పుడు లేనిది ఇప్పుడెందుకు

వైఎస్సార్ టీపీ పార్టీతో తెలంగాణలో రాజకీయం చేస్తున్న వైఎస్ షర్మిల సడెన్ గా చేసిన చిన్న చేంజ్ రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. జనంలోకి వెళ్లిన ప్రతిసారీ నేను

Read More

పోడుభూమికి పట్టా చేయిస్తానని రూ. 20 వేలు లంచం డిమాండ్ చేసిండు

పోడుభూమికి పట్టా చేయిస్తానని ఓ రైతును రూ. 20 వేలు లంచం డిమాండ్ చేశాడు ఓ  ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలోని రాజంపేట మండలం కొండాపూర

Read More

ఎనిమిదో కాన్పులో.. ముగ్గురు పిల్లలకు జన్మ.. 10కి చేరిన సంతానం

ఒకే కాన్పులో.. ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది ఛత్తీస్ఘడ్  కు చెందిన  ఓ మహిళ.. ఈ ఘటన ఖమ్మం జిల్లాలోని భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చో

Read More

తెలంగాణ హైకోర్టు చీఫ్ ఉజ్జల్ భూయాన్ కు సుప్రీం జడ్జిగా ప్రమోషన్

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్, కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ వెంకటనారాయణ భట్టిలను సుప్రీంకోర్టులో న్యాయమూర్తులుగా న

Read More