తెలంగాణం

నష్టపరిహారం ఇవ్వాలని ట్యాంక్​ ఎక్కి నిరసన

గోదావరిఖని, వెలుగు : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం చందనాపూర్‌‌‌‌ గ్రామంలో  తమకు నష్టపరిహారం చెల్లించాలని, ఆర్‌‌&z

Read More

సర్వే చేసిన ప్రతీ సెంటు..పోడు భూమికి పట్టాలివ్వాలి

ములకలపల్లి, వెలుగు: సర్వే చేసిన ప్రతీ సెంటు పోడు భూమికి  పట్టాలు ఇవ్వాలని  తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం మండల కార్యదర్శి గౌరీ నాగేశ్వరరావు ప్ర

Read More

దళితబంధు మా ఊరికి ఇవ్వండి...పైళ్ల శేఖర్ రెడ్డిని నిలదీసిన దళితులు

యాదాద్రి భువనగిరి జిల్లాలో  భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. అనంతారం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందు

Read More

బాసర ట్రిపుల్ ఐటీకి 1,404 మంది సెలెక్ట్

బాసర, వెలుగు :  నిర్మల్ జిల్లాలోని బాసర ఆర్జీయూకేటీయూలో  2023- – 2024 విద్యా సంవత్సరానికి  పీయూసీ ఫస్ట్ ఇయర్ కు ఎంపికైన విద్యార్థ

Read More

వెల్కటూరులో కాకతీయుల కాలం నాటి.. మరకమ్మ విగ్రహం

సిద్దిపేట రూరల్, వెలుగు:  సిద్దిపేట అర్బన్  మండలం వెల్కటూరులో  శిథిల దేవాలయ  స్థలంలో  శాసనంతో కూడిన మారకమ్మ  విగ్రహాన్ని

Read More

కాళేశ్వరంలో అవినీతి జరిగిందని.. కాగ్ రిపోర్టే చెప్పింది: పొంగులేటి శ్రీనివాస రెడ్డి

ఖమ్మం,  వెలుగు:  కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని కాగ్ రిపోర్టే చెప్పిందని ఖమ్మం మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివ

Read More

పనికిపోతే ప్రాణాలు పోయాయి

కాగజ్ నగర్, వెలుగు : కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటల మండలంలో  సోమవారం ఓ ప్రమాదంలో అన్నదమ్ములు చనిపోయారు. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. బ

Read More

రిటైర్డ్ ఎంపీడీవో హత్య కేసులో మరో ఇద్దరు అరెస్ట్

బచ్చన్నపేట,వెలుగు : జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పోచన్నపేట చెందిన రిటైర్డ్ ​ఎంపీడీవో నల్ల రామకృష్టయ్య హత్య కేసులో మరో ఇద్దరిని సోమవారం అరెస్టు చేసినట

Read More

మూడో పెళ్లి చేసుకుని యువకుడిని మోసగించిన యువతి

జ్యోతినగర్, వెలుగు:  నిత్య పెళ్లి కూతురు చేతిలో పెద్దపల్లి జిల్లా రామగుండం జ్యోతినగర్​కు చెందిన ఓ యువకుడు మోసపోయిన ఘటన ఆలస్యంగా బయటకొచ్చింది. &nb

Read More

మట్టి దందాపై సీపీ సీరియస్ !

కమిషనర్ ఆదేశాలతో కేసు ‘వెలుగు’ కథనానికి స్పందన హనుమకొండ, వెలుగు: మట్టి దందాపై వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ సీరియస్ అయ్యారు.  హను

Read More

గిరిజనులను బంధించి .. పోడు పట్టాల పంపిణీ

యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లాలో గిరిజన రైతులను బంధించి.. కొందరికి మాత్రమే పోడు పట్టాలను పంపిణీ చేశారు. మంత్రితో మాట్లాడిస్తామని చెప్పి.. పట్ట

Read More

రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా

రంగారెడ్డి, వెలుగు: ఇండ్లు లేని పేదలకు వెంటనే ఇండ్ల స్థలాలు, అర్హులకు డబుల్​ బెడ్రూంలు ఇవ్వాలని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మా నాయక్ డిమాండ్ చేశ

Read More

వ్యాగన్ ఫ్యాక్టరీ .. క్రెడిట్ మాదే..!

తమ ఖాతాలో వేసుకునే పనిలో  బీఆర్‍ఎస్‍ లీడర్లు. గతంలో మూడుసార్లు తరలివెళ్లిన కోచ్‍, వ్యాగన్‍ ఫ్యాక్టరీలు  అనూహ్యరీతిలో

Read More