తెలంగాణం
ధరణి పేరుతో భూములు దోచుకున్నరు..ఉద్యోగాల్లేవు..5 లక్షల కోట్లు అప్పు
రాష్ట్ర సంపదను కేసీఆర్ కొల్లగొడుతున్నారని సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క అన్నారు. కేసీఆర్ ది చేతల ప్రభుత్వం కాదు..కేవలం మాటల ప్రభుత్వం అని మండిపడ్డారు
Read Moreబీఆర్ఎస్ ను బంగాళాఖాతంలో పడేయడం కాంగ్రెస్కే సాధ్యం : పొంగులేటి
బీఆర్ఎస్ ను బంగాళాఖాతంలో పడేయడం కాంగ్రెస్ కు మాత్రమే సాధ్యమన్నారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. యావత్ దేశంలో కాంగ్రెస్ గ్రాఫ్ పెర
Read Moreకాంగ్రెస్ లో చేరిన పొంగులేటి
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2023 జులై 2 ఆదివారం రోజున ఖమ్మంలో కాంగ్రెస్ నిర్వహిస్తున్న జన గర్జన బహిరంగ
Read More109 రోజులు...1365 కి. మీ..ముగిసిన భట్టి పాదయాత్ర..ఘనంగా సత్కరించిన రాహుల్ గాంధీ
ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, ఆరోగ్యం క్షీణించిన లెక్కచేయకుండా సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ పాదయాత్ర ముగ
Read Moreఖమ్మం సభకు చేరుకున్న రాహుల్ గాంధీ
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఖమ్మం సభకు చేరుకున్నారు. ప్రత్యేక హెలికాప్టర్ లో విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఖమ్మం సభకు చేరుకున్నారు.&
Read Moreబీఆర్ఎస్లోకి మాజీ సైనికులు..కండువా కప్పి ఆహ్వానించిన కేసీఆర్
బిఆర్ఎస్ పార్టీలో మహారాష్ట్ర మాజీ సైనికులు చేరారు. ఆ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి మాజీ సైనిక సంఘాల నేతలు, మాజీ సైనికులు సీఎం కేసీఆర్ సమక్షంలో బిఆర
Read Moreప్రీమియర్ ఎనర్జీస్ కంపెనీలో ఘోరం.. ఒకరి మృతి, ఏడుగురికి తీవ్ర గాయాలు
రంగారెడ్డి జిల్లాలో తుక్కుగూడ మున్సిపాలిటీ ఫాబ్ సిటీలోని ప్రీమియర్ ఎనర్జీస్ కంపెనీలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న స్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలి
Read Moreగన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న రాహుల్ గాంధీ
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకన్నారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న రాహుల్
Read Moreగిరిజనులమంతా రుణపడి ఉంటాం: మంత్రి సత్యవతి రాథోడ్
వందేళ్లలో జరగాల్సిన తెలంగాణ అభివృద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేవలం తొమ్మిది సంవత్సరాలలోనే జరిగిందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ప
Read Moreవచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడం ఖాయం : కిషన్ రెడ్డి
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడం ఖాయమన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కేసీఆర్ అవినీతి డబ్బులు ఎన్ని కోట్లు ఖర్చు చేసిన గద్దెదిగ
Read Moreబీజేపీకి అధికారాన్ని ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు : బండి సంజయ్
రాష్ట్రంలో బీజేపీకి అధికారాన్ని ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. వరంగల్ జిల్లా బీజేపీ సన్నాహక స
Read Moreనడిరోడ్డుపై తాగుబోతు వీరంగం... ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం
పెద్దపల్లి జిల్లాలో ఓ తాగుబోతు రెచ్చిపోయాడు. మంథని పట్టణంలోని కూరగాయల మార్కెట్ వద్ద పట్టపగలే నడిరోడ్డుపై వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో ఆర్టీసీ బస్
Read Moreరైల్వే వ్యాగన్ పరిశ్రమకు మోడీ శంకుస్థాపన చేస్తారు: కిషన్ రెడ్డి
రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి, రైల్వే వ్యాగన్ల పరిశ్రమకు పెద్దగా తేడా లేదన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. నెలకు 200 వ్యాగన్లు తయారు చేసే
Read More












