తెలంగాణం

మునుగోడులో ఉపందుకున్న నామినేషన్ల ప్రక్రియ

మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వ

Read More

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

మహమ్మద్​ ప్రవక్త జన్మదినం సందర్భంగా ముస్లింలు మిలాద్ ఉన్ నబీ వేడుకలను ఉమ్మడి నిజామాబాద్‌‌‌‌ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు.

Read More

‘వెలుగు’ దినపత్రికలో వచ్చిన ‘పింఛన్ పైసల్లో రూ.216 కోత స్టోరీపై స్పందించిన పోస్టల్ ఇన్‌‌‌‌స్పెక్టర్

లింగంపేట,వెలుగు: పింఛన్‌‌‌‌ డబ్బుల చేతివాటంపై ‘పింఛన్ పైసల్లో రూ.216 కోత’ అనే శీర్షికతో ‘వెలుగు’ దినపత్రిక

Read More

ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

యాదాద్రి, వెలుగు: యాదాద్రి కలెక్టరేట్​లో ‘అపాయింట్మెంట్​-అపాలజీ’ పంచాయితీకి తెరపడింది. కలెక్టర్​సీసీకి  అగ్రికల్చర్​ఆఫీసర్లు అపాలజీ చ

Read More

సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 14 వందల మంది పింఛన్ల తొలగింపు

భారీ సంఖ్యలో పింఛన్లు తొలగిస్తున్న ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా 14 వందల మంది పింఛన్ల తొలగింపు   లబ్ధిదారుల పేర్ల మీద భూమి, కారు ఉంటే ర

Read More

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

తొర్రూరు(పెద్దవంగర), వెలుగు: అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు. ఆదివారం మహబూబాబాద్ జిల

Read More

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

మహబూబ్​నగర్​, వెలుగు : ప్రభుత్వం మైనార్టీలకు అన్ని విధాల అండగా ఉంటోందని ఎక్సైజ్​శాఖ మంత్రి వి.శ్రీనివాస్ ​గౌడ్​ చెప్పారు. మిలాద్​ ఉన్​ నబీ సందర్భంగా మ

Read More

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

పటాన్​చెరు(గుమ్మడిదల), వెలుగు : ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని పటాన్​చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం గుమ్మడిదల మండల ప

Read More

ఆలు పంట సాగుపై సందిగ్దంలో రైతులు

ఉమ్మడి మెదక్​ జిల్లాలో ఈసారి ఆలు పంట సాగు చేయాలా? వద్దా? అనే సందిగ్ధంలో రైతులు ఉన్నారు. వారికి పంట వేయాలనే ఆసక్తి ఉన్నా ఆలు విత్తన ధరలు 50 శాతం పెరగడం

Read More

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని లక్ష్మీ వేంకటేశ్వరస్వామి రథోత్సవ వేడుక ఆదివారం వైభవంగా జరిగింది. వేల సంఖ్యలో భక్తులు వెంకన్న రథోత్సవాన్ని తిలకించా

Read More

డేంజర్​జోన్‌‌లుగా రైల్వే అండర్​ బ్రిడ్జిలు

మెయింటెనెన్స్‌‌ లేక జామ్ అవుతున్న నీళ్లు  గ్రామాల మధ్య నిలిచిపోతున్న రాకపోకలు ఇబ్బందులు పడుతున్న ప్రజలు పట్టించుకోని రైల్వే, ఆ

Read More

పెద్దపల్లి జిల్లాలో నత్తనడకన మిషన్ భగీరథ

ఐదేళ్లుగా సాగుతున్న ట్యాంకుల నిర్మాణం 60 శాతం కూడా పూర్తి కాని పైప్​లైన్​పనులు తాగునీటికి ఇబ్బందులు పడుతున్న ప్రజలు పెద్దపల్లి, వెలుగు:&nb

Read More

వరంగల్ లో రూ. లక్షలు పోసి రిపేర్ చేస్తున్నా సిగ్నళ్లు పని చేస్తలే..

ఇటీవల రూ.40లక్షలతో రిపేర్ చేసినట్లు ఆఫీసర్ల లెక్కలు స్మార్ట్ సిటీ ఫండ్స్ దుర్వినియోగం చేశారనే ఆరోపణలు జంక్షన్ల వద్ద తరచూ ప్రమాదాలు హనుమకొం

Read More