తెలంగాణం
మునుగోడు ప్రచారంలో ప్రధాన పార్టీలు
మునుగోడు బైపోల్ ప్రచారం ఊపందుకుంటుంది. ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇవాళ చౌటుప్పల్ లో బీజేపీ గొల్ల కుర్ముల ఆత్మీయ సమావేశం నిర్వహించ
Read MoreTSPSC వెబ్ సైట్ లో గ్రూప్1 ప్రిలిమ్స్ హాల్ టికెట్లు
ఓఎంఆర్ షీట్ సిస్టమ్ లో గ్రూప్1 ప్రిలిమ్స్ పరీక్ష జరుగుతుందని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది. అక్టోబర్ 16 న ఉదయం 10.30 గంటల న
Read Moreయాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు కావడంతో భక్తులు భారీగా తరలి వస్తున్నారు. స్వామి వారి సర్వదర్శనానికి 5 గంటల
Read Moreరోళ్ల వాగు నిర్మాణంలో జాప్యం, సాంకేతిక లోపం మానవ తప్పిదమే : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
జగిత్యాల జిల్లా : రోళ్ల వాగు నిర్మాణంలో జాప్యం, సాంకేతిక లోపం మానవ తప్పిదమేనని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. రోళ్ల
Read Moreబీజేపీ, కాంగ్రెస్ పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ విమర్శలు
మహబూబాబాద్: బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ప్రజలను రెచ్చగొడుతున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. జిల్లాలోని పెద్ద వంగరలో నూతనంగా నిర్మి
Read Moreకేంద్రం, రాజగోపాల్ మధ్య క్విడ్ ప్రో కో ఆరోపణలు.. ఈసీకి టీఆర్ఎస్ ఫిర్యాదు
మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసింది. కేంద్రం, రాజగోపాల్ మధ్య క్విడ్ ప్రో కో జరి
Read Moreబండి సంజయ్ నల్ల పిల్లుల వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్
హైదరాబాద్: తాంత్రికుడి సలహాతో కేసీఆర్ ఫాంహౌజ్ లో నల్ల పిల్లులతో క్షుద్ర పూజలు చేస్తున్నారన్న బండి సంజయ్ వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరక
Read Moreకాళేశ్వరం, మిషన్ భగీరథ పేరుతో వేల కోట్ల దోపిడీ: వివేక్ వెంకటస్వామి
అవినీతిలో నెంబర్ వన్ సీఎం కేసీఆర్ అని మునుగోడు ఉపఎన్నిక స్టీరింగ్ కమిటీ చైర్మన్ , బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి అన్నారు. కాళేశ్వరం
Read Moreభారత్ జోడో యాత్ర ఏర్పాట్లపై రాష్ట్ర కాంగ్రెస్ నేతల మధ్య విబేధాలు
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఏర్పాట్లపై రాష్ట్ర కాంగ్రెస్ నేతల మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. రాహుల్ యాత్ర ఏర్పాట్లపై ఓ హోటల్ లో
Read Moreటీఆర్ఎస్ లో తండ్రీ కొడుకులు మాత్రమే అధ్యక్షులైతరు : లక్ష్మణ్
అత్యంత వెనుకబడిన వర్గాలు రాజకీయంగా అత్యున్నత స్థానాలకు ఎదగడమనేది బీజేపీలోనే సాధ్యమవుతుందని ఎంపీ , పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.లక్ష్మ
Read Moreస్వరాష్ట్రంలో ఒక్క కుటుంబం మాత్రమే బాగుపడ్డదన్న భూపేందర్ యాదవ్
రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ విమర్శించారు. చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని లింగారెడ
Read Moreబీజేపీ కుట్రలను ప్రజలకు తెలుపుతం - మంత్రి పువ్వాడ
బీజేపీ సహా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుట్రలను ప్రజలకు తెలియజేస్తామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. మునుగోడు మండలం కొరటికల్ గ్రామంలో టీఆర్ఎస్
Read Moreకేసీఆర్ జాతీయ పార్టీ పెట్టి మోడీకి వణుకు పుట్టిస్తుండు
యాదాద్రి భువనగిరి జిల్లా :- సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టి ప్రధాని నరేంద్ర మోడీకి వణుకు పుట్టిస్తున్నాడని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మునుగోడు ఉపఎన్
Read More












