తెలంగాణం
ఇండ్ల పట్టాలివ్వకుంటే ప్రభుత్వ భూములు కబ్జా చేస్తాం
ఆసిఫాబాద్, వెలుగు: పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ,ఇండ్ల పట్టాలు ఇవ్వకుంటే జిల్లాలోని ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసి ఇండ్లు నిర్మించుకుంటామని ప్రజా సంఘాల
Read Moreకాళేశ్వరానికి రూ.80 వేల కోట్లే ఖర్చు చేసినం : మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి
వరంగల్, వెలుగు : కాళేశ్వరం నిర్మాణానికి ప్రభుత్వం రూ. 80 వేల కోట్లే ఖర్చు చేసిందని మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి చెప్పారు. ప్రభుత్వ
Read Moreరూ.లక్ష స్కీం రాకుండా చేస్తున్న ఆఫీసర్లపై చర్యలేవి?
కారేపల్లి, వెలుగు: బీసీ కులవృత్తుల దారులకు ప్రభుత్వం అందించే రూ.లక్ష స్కీం రాకుండా చేస్తున్న ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మేదరులు ఎంపీడ
Read Moreప్లాంటేషన్ లో మొక్కలు నరికినవారిపై కేసు
జూలూరుపాడు, వెలుగు: మండలంలోని పాపకొల్లు జీపీ పరిధిలో వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ సొంతూరు వెనుకతండాకు చెందిన పోడుసాగుదారులు సోమవారం ప్లాంటేషన్లో మొక్క
Read Moreతిర్యాణిలో తాగునీటి కష్టాలు
తిర్యాణి, వెలుగు: తిర్యాణి మండలంలోని గుండాల, గోపెరా, గోవేనా, పునాగూడ, కొలం గూడ, గోవుర్ గూడ, మొర్రిగూడ, తదితర గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది.
Read Moreకేసీఆర్ను ఉపేక్షిస్తే పార్టీకే నష్టం: బీజేపీ లీడర్ రవీందర్ నాయక్
యాదాద్రి, వెలుగు: అవినీతికి పాల్పడుతూ రాష్ట్రాన్ని అప్పుల పాలుజేసిన సీఎం కేసీఆర్, ఆయన కుటుంబాన్ని ఉపేక్షిస్తే.. తెలంగాణలో బీజేపీకి నష్టం జరుగుతు
Read Moreడిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడికి స్టూడెంట్ల యత్నం
యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లా కేంద్రమైన భువనగిరిలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. సోమవారం ఎమ్మెల్యే
Read Moreపంటలు కాపాడాలని రైతుల ధర్నా
ఊట్కూర్, వెలుగు: పొలాల్లో వేసిన పంటలను జింకల బారి నుంచి కాపాడాలని రైతులు ఆందోళనకు దిగారు. సోమవారం మండల కేంద్రంలోని చెక్ పోస్ట్ దగ్గర రైతులు రాస్
Read Moreరోడ్డు కోసం ఎమ్మెల్యే నిలదీత : ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి
చిన్నచింతకుంట, వెలుగు: శంకుస్థాపన చేసి రెండేండ్లయినా ఉంద్యాల బీటీ రోడ్డు ఎందుకు పూర్తి చేయలేదని గ్రామస్తులు దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డిని
Read Moreవైద్య సిబ్బంది నిర్లక్ష్యం.. కడుపులోనే బిడ్డ మృతి
ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం ఓ శిశువు ప్రాణం తీసింది. బాధిత బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా చెరువు మాదారానికి చెందిన లక్ష్మీ,
Read Moreగృహలక్ష్మి కింద రూ.15 లక్షలివ్వాలి
మెదక్ టౌన్, వెలుగు: మెదక్ జిల్లాలోని పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు, గృహలక్ష్మి పథకం కింద రూ.15 లక్షలు ఇవ్వాలని ప్రజా సంఘాల నేతలు డిమాండ్
Read Moreపట్టాలు ధరణిలో ఎంట్రీ చేయాలి : రాష్ట్ర కమిటీ సభ్యులు జయరాజ్
సంగారెడ్డి టౌన్, వెలుగు: సంగారెడ్డి మండలం మాందాపూర్ గ్రామంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రైతులకు ఇచ్చిన పట్టాలను ధరణిలో నమోదు చేయాలని రైతు సంఘం రాష్ట్
Read Moreకూతురు ప్రేమ పెళ్లి చేసుకుందని.. బతికుండగానే శ్రద్ధాంజలి
గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లాలో కూతురు ప్రేమ పెళ్లి చేసుకున్నదని జీర్ణించుకోలేని తల్లిదండ్రులు బతికుండగానే ఆమెకు శ్రద్ధాంజలి
Read More












