తెలంగాణం
ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ దిష్టిబొమ్మల దగ్ధం
కరీంనగర్ జిల్లాలో మానకొండూరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ దిష్టిబొమ్మలను తగులబెట్టారు కాంగ్రెస్ నాయకులు. మానకొండూర్, తిమ్మాపూర్ మండలాల్లో కాంగ్రె
Read MoreGaddar : అసలు పేరు విఠల్ రావు.. గద్దర్ గా ఎలా మారిందంటే.?
తన ఆటపాటలతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన పోరాట యోధుడు ప్రజాగాయకుడు గద్దర్(Gaddar) తుది శ్వాస విడిచారు. ఇవాళ (ఆగస్టు 6)న అపోలో ఆస్పత్రిలో చికిత్
Read MoreGaddar: గద్దర్ కుటుంబ నేపథ్యం ఏంటీ..?
ప్రజా గాయకులు, ప్రముఖ విప్లవ కవి గద్దర్(Gaddar) ఆదివారం తుదిశ్వాస విడిచారు. గుండెపోటుతో కొద్దిరోజుల క్రితం అమీర్పేటలోని అపోలో స్పెక్ట్రా హ
Read Moreమూగబోయిన ఉద్యమగళం..
ప్రజా గాయకుడు గద్దర్ (74) ఇకలేరు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం (ఆగస్టు 6) కన్నుమూశారు
Read MoreGaddar : గద్దర్ చనిపోవటానికి.. 12 గంటల ముందు ఏం జరిగింది..?
గద్దర్ (Gaddar ).. ఈ మాట వింటే గుర్తొచ్చేది ఆయన పాటలు.. ఆయన పాటలే ఆయన్ను గుర్తు చేస్తాయి. ఉద్యమం అంటే చాలు గద్దర పాట ఉండాల్సిందే.. అంతలా ప్రజా జీవితంల
Read MoreGaddar :చనిపోయే వరకు.. గద్దర్ శరీరంలో తుపాకీ బుల్లెట్
ఒక బుల్లెట్టు తగిలితే.. స్పాట్లో చనిపోతారు. అలాంటిది ఓ బుల్లెట్ ని జీవితాంతం తన శరీరంతో పాటు మోస్తే. గద్దర్ (Gaddar) జీవితంలో ఆ విషాద ఘటన తాలూకు వివ
Read MoreGaddar : తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాత్ర
ప్రజా గాయకుడు గద్దర్ తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. ప్రజా యుద్ధనౌకగా పేరొందిన గద్దర్.. పీపుల్స్ వార్, అనంతరం మావోయి
Read MoreGaddar : గద్దర్.. ఆ రోజుల్లోనే ఇంజినీరింగ్ చదివి.. బ్యాంక్ ఉద్యోగం
ప్రజాయుద్ధనౌక, ప్రజా గాయకుడిగా పేరొందిన గద్దర్.. సామాన్యుల్లో పెట్టింది పేరు. అప్పటికప్పుడు అశువులు రూపొందించి కవితలు చెప్పగల సామర్థ్యం ఆయన సొంతం. ప్ర
Read Moreగతంలో కంటే ఏడెనిమిది సీట్లు ఎక్కువ గెలుస్తం: కేసీఆర్
వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఎవరు పిండం పెడతారో ప్రజలు డిసైడ్ చేస్తారన్నారు సీఎం కేసీఆర్. తన చావు మీదకు తెచ్చుకుని రాష్ట్రాన్ని తెచ్చుకున్నామన్నారు.త
Read MoreGaddar : ప్రజాగాయకుడు గద్దర్ కన్నుమూత
ప్రజా గాయకుడు గద్దర్ (74) ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం (ఆగస్టు 6వ తేదీన) &nbs
Read Moreతెలంగాణను ముంచిందే కాంగ్రెస్: కేసీఆర్
తెలంగాణను ముంచిందే కాంగ్రెస్ అని విమర్శించారు సీఎం కేసీఆర్. ఉన్న తెలంగాణను తుడిచేసింది కాంగ్రెస్, నెహ్రూనేనన్నారు.1969లో ఉవ్వెత్తును ఎగసి
Read Moreభూముల అమ్మకానికి నిరసనగా బీజేపీ నేతల ఆందోళన
బీఆర్ఎస్ సర్కార్ ప్రభుత్వ భూముల్ని అమ్మకాన్ని పెట్టడాన్ని నిరసిస్తూ బీజేపీ నేతలు చేపట్టిన ఆందోళనను పోలీసులు భగ్నం చేశారు. వివరాలు.. రంగారెడ్డి జిల్ల
Read Moreప్రభుత్వ భూమి మాదంటే మాదంటూ... పొలంలోనే కర్రలతో కొట్టుకున్న రైతులు
వికారాబాద్ జిల్లాలో భూ తగాదాలు భగ్గుమన్నాయి. దోమ మండలం గుండాల గ్రామంలో ప్రభుత్వ భూమి విషయంలో రైతుల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు కర్రలతో దాడి
Read More












