తెలంగాణం

నీట మునిగిన రోడ్లు.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం

హైదరాబాద్లో వర్షం దంచి కొట్టడంతో వరద నీరు పోటెత్తింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లన్నీ వరద నీటితో నిండిపోయాయి. పలుచోట్ల రోడ్లపై మోకా

Read More

లక్ష్మణ్ బాపూజీ చివరి శ్వాస వరకు ప్రజల కోసమే పోరాడారు

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి అన్నారు. కొండా లక్ష్మ

Read More

ఘనంగా బాసర దేవీ నవరాత్రి ఉత్సవాలు

నిర్మల్ జిల్లాలోని బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు బ్రహ్మచారిణి అవతారంలో భక్తులకు

Read More

మునుగోడు కోసమే కేసీఆర్ ప్రజల మధ్యకొచ్చిండు

నల్గొండ: ఎన్నికలప్పుడే కేసీఆర్ కు ప్రజలు గుర్తొస్తారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. మంగళవారం నల్గొండ మున్సిపాలిటీలో ఈటల పర్యటించారు. మర

Read More

దసరాకి జీతాలిచ్చే స్థితిలో ప్రభుత్వం లేదు

కాళేశ్వరం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ స్కీముల్లో  రెండున్నర లక్షల కోట్ల స్కాం జరిగిందని బీజేపీ ఎంపీ అర్వింద్ ఆరోపించారు. ధరణితో రైతుల భూములను

Read More

మోడీ పైసలను ఖర్చు పెట్టి కేసీఆర్ ప్రచారం చేసుకుంటుండు

ప్రజల గోస తెలుసుకోడానికే భరోసా యాత్ర చేస్తున్నామని బీజేపీ ఎంపీ  లక్ష్మణ్  అన్నారు. మంచిర్యాల జిల్లాలో జరిగిన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడ

Read More

రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు వర్షాలు

రానున్న 3 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు

Read More

కేసీఆర్ బార్కు ఇచ్చిన విలువ బడికి ఇయ్యడు

మెదక్ జిల్లా: రాష్ట్రంలో వ్యవసాయానికి 24  గంటలు కరెంట్ ఇస్తున్నట్లు నిరూపిస్తే దేనికైనా రెడీ అని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సవాలు విసిరారు.

Read More

సిరిసిల్ల ప్రజల ఆశీర్వాదం వల్లే మంత్రిగా కొనసాగుతున్నా..

సిరిసిల్ల ప్రజల ఆశీర్వాదం వల్లే మంత్రిగా కొనసాగుతున్నానని మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలో జరిగిన అభివృద్ధి చాలదని..జరగాల్సింది ఇంకా చ

Read More

విభజన సమస్యలపై ముగిసిన కేంద్ర హోంశాఖ సమావేశం

ఢిల్లీలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలపై సమావేశం ముగిసింది. 11 గంటల తర్వాత మొదలైన మీటింగ్ 2 గంటల పాటు జరిగింది. కేంద్ర హోంశాఖ కార్యాలయం నార

Read More

కొండా లక్ష్మణ్ బాపూజీ నేటి యువతకు ఆదర్శం

తెలంగాణ సాధన కోసం జీవితాంతం అలుపెరగకుండా పోరాడిన గొప్ప ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ  అని బీజేపీ మునుగోడు ఉప ఎన్నిక కమిటీ ఛైర్మన్, పార్

Read More

మేం రాజీనామాలు చేస్తే.. కిషన్ రెడ్డి పారిపోయిండు

ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కామెంట్స్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. తెలంగాణ ప్రజలపై కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు వివక్ష చూపుతుందో చెప్పాలని

Read More

జీడిమెట్లలో సైకో వీరంగం..

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా జీడిమెట్ల పీఎస్ పరిధిలోని గాజులరామారంలో  సైకో బీభత్సం సృష్టించాడు. అర్థరాత్రి వివేకానంద నగర్ ప్రాంతంలో పలు ఇండ్లమ ముం

Read More