తెలంగాణం
ఓటీపీ ప్లీజ్!.. స్వచ్ఛ ర్యాంకుల టార్గెట్ల కోసం అడ్డదారులు
ప్రజలకు ఫోన్లు చేసి ఓటీపీ అడుగుతున్న సిబ్బంది ఫీల్ట్ సర్వే చేయకుండానే రిపోర్ట్ రెడీ చేస్తున్నరు సూర్యాపేట, వెలుగు:
Read Moreముర్రేడు వాగు బ్రిడ్జిపై అడుగుకో గుంత
కొత్తగూడెంలోని ముర్రేడు వాగుపై ఉన్న బ్రిడ్జి ప్రమాదకరంగా మారింది. రిపేర్లు చేయకపోవడంతో రోడ్డుపై అడుగుకో గుంత ఏర్పడింది. బ్రిడ్జి శ్లాబ్పై ఇనుప చువ్వల
Read Moreప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని మోసం.. దంపతుల నుంచి రూ. 2.50 లక్షలు వసూలు
తహసీల్దార్నని చెప్పి.. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తనంటూ మోసం దంపతుల నుంచి రూ. 2.50 లక్షలు వసూలు జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ల సంతకాలు ఫోర్జ
Read Moreఫౌంటెన్ కాదు.. మిషన్ భగీరథ పైప్ లైన్
వెలుగు, శామీర్ పేట: మేడ్చల్ జిల్లా శామీర్ పేట పెద్దచెరువు వద్ద మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలి రెండు గంటలు తాగునీరు వృథాగా పోయింది. రూ. లక్షల ప్రజా ధనాన్న
Read Moreజూరాలకు మళ్లీ వరద.. 10 గేట్లు ఓపెన్ చేసి నీటి విడుదల
గద్వాల, వెలుగు: జూరాల ప్రాజెక్టుకు మళ్లీ వరద పెరిగింది. ప్రాజెక్టుకు 80 వేల క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లోగా వస్తున్నది. దీంతో జూరాల ప్రాజెక్టు దగ్గర
Read Moreవడ్లు తీసుకుని బియ్యమిస్తలేరు
వానాకాలం, యాసంగివే 12.19 లక్షల టన్నుల బియ్యం అప్పగించని మిల్లర్లు కరీంనగర్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కస్టం మిల్లింగ్
Read Moreఐదు రోజుల పసికందు అమ్మకం
నిర్మల్, వెలుగు : ఆరుగురు సంతానమున్న దంపతులు పేదరికంతో పిల్లలను పోషించుకోలేక చివరి సంతానమైన ఐదు రోజుల పసిపాపను రెండున్నర లక్షలకు అమ్ముకున్నారు.
Read Moreనీళ్లివ్వాల్సిన టైంలో కాల్వల రిపేర్లు
గద్వాల, వెలుగు: జూరాలకు వరద వచ్చి వందల క్యూసెక్కుల నీరు దిగువకు పోతున్నా జూరాల ప్రాజెక్ట్ రైట్ కెనాల్(సోమనాద్రి కాల్వ)కు సాగునీరు ఇవ్వకపోవడంతో ర
Read Moreనర్సింగ్ ఎగ్జామ్కు 94 శాతం హాజరు
పరీక్షకు 38,674 మంది హాజరు 5,204 పోస్టులకు 40,936 మంది అప్లై హైదరాబాద్, వెలుగు: స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి మెడికల్ అండ్ హెల్
Read Moreవరదలకు రోడ్లు డ్యామేజ్.. ప్రజలకు తప్పని అవస్థలు
ముథోల్ లో అత్యధికంగా రూ.16 కోట్ల నష్టం ప్రభుత్వానికి ఆర్అండ్ బీ,పీఆర్శాఖల ప్రతిపాదనలు భైంసా, వెలుగు: నిర్మల్ జిల్లాలో వారం రోజుల పాటు కురిస
Read Moreనర్సాపూర్ పై బీసీ లీడర్ల ఫోకస్.. అసెంబ్లీ ఎన్నికల్లో నిలిచేందుకు పోటాపోటీ
మెదక్/నర్సాపూర్/శివ్వంపేట, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మెదక్ జిల్లాలోని నర్సాపూర్ టికెట్పై బీసీ లీడర్లు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఆయా
Read Moreఅంతర్జాతీయ ప్రమాణాలతో కొత్త కోర్సులు: సబితా ఇంద్రారెడ్డి
మహిళా యూనివర్సిటీ లోగో ఆవిష్కరణ హైదరాబాద్, వెలుగు: కొత్తగా ఏర్పాటైన మహిళా యూనివర్సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కొత్త కోర్సులను
Read Moreఢిల్లీ ఆర్డినెన్స్వెనక్కి తీసుకోవాలె
ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ హైదరాబాద్, వెలుగు: ఢిల్లీ ప్రభుత్వ అధికారాలపై కోత పెడుతూ కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆర్డినె
Read More












