తెలంగాణం

బీజేపీ నాయకులు చెప్పేవన్నీ అబద్ధాలు

కరీంనగర్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో తాగునీటికి ఇబ్బందులున్నాయని మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని రాంనగర్

Read More

సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం డ్రామా

మునుగోడులో బీఎస్పీ బరిలోకి దిగుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.  యాదాద్రి భువనగిరి జిల్లా  చౌటుప్పల్ మండలం

Read More

2500 మంది పోలీసులతో భద్రత

హైదరాబాద్: ఎల్లుండి ఉప్పల్ స్టేడియంలో జరిగే భారత్–ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ కు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశామని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ స్పష్ట

Read More

రాజగోపాల్ రెడ్డి సమక్షంలో బీజేపీలో భారీగా చేరికలు 

నల్గొండ : కేసీఆర్ అహంకారాన్ని దెబ్బ కొట్టాలంటే మునుగోడులో బీజేపీ గెలవాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఉప ఎన్నిక ఒక వ్యక్తి కోసం వచ్చింద

Read More

ఎవడ్రా 24 గంటలు కరెంట్ ఇచ్చేది

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ఎరువుల గోదాం శంకుస్థాపన సభలో.. మంత్రి జగదీష్ రెడ్డి, బీజేపీ డైరెక్టర్లకు మధ్య వాగ్వాదం జరిగింది. మంత్రి జగదీష్ రెడ్

Read More

ప్రభుత్వం రాజ్యాంగానికి లోబడి పని చేయాలె

పోడు భూములకు జీవోకు సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు కమిటీలు ఎలాంటి సమావేశాలు నిర్వహించవద్దని స్పష్టం చేసి

Read More

టీఆర్ఎస్ పక్కా కుటుంబ పార్టీ 

కాళేశ్వరం ప్రాజెక్టుతో ఒక్క ఎకరాకు నీళ్లివ్వలేదని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ విమర్శించారు. పార్లమెంట్ ప్రవాసీ యోజనలో భాగంగా హైదరాబాద్కు వచ్చిన ఆయన.

Read More

అజారుద్దీన్పై హెచ్ఆర్సీలో ఫిర్యాదు

హెచ్సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్పై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు నమోదైంది. టికెట్ల విక్రయం విషయంలో నిర్లక్ష్యం, అవినీతికి పాల్పడిన ఆయనపై చర్య

Read More

ఆజాద్ ఎన్కౌంటర్పై ఆదిలాబాద్ జిల్లా కోర్టు విచారణ

ఆదిలాబాద్: మావోయిస్టు అగ్రనేత ఆజాద్, జర్నలిస్ట్ హేమచంద్ర పాండే ఎన్ కౌంటర్ కేసును జిల్లా కోర్టు ఇవాళ విచారణ జరిపింది. ఎన్ కౌంటర్ లో పాల్గొన్న 29 మందిని

Read More

టీఆర్ఎస్ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పాలె

పేదల సంక్షేమం కోసం బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్రమంత్రి బీఎల్ వర్మ అన్నారు. పార్లమెంట్ ఆవాస్ యోజనలో భాగంగా హన్మకొండలో ఆయన పర్యటించారు. ప్రాథమ

Read More

బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన మంత్రి తలసాని

ఈ ఏడాది 18 లక్షల బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆయన ఇవాళ బన్సీలాల్ పేటలో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశ

Read More

40వేలు లంచం అడిగిన తహసీల్దార్

వలపన్ని పట్టుకున్న ఏసీబీ అధికారులు హనుమకొండ జిల్లాలో ఏసీబీ ట్రాప్ జరిగింది. సంగెం తహసీల్దార్ రాజేంద్రనాథ్ ఓ రైతు వద్ద రూ.40 వేలు లంచం తీసుకుంట

Read More

నేషనల్ హెరాల్డ్ కేసు: షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డిలకు ఈడీ నోటీసులు

హైదరాబాద్  :  నేషనల్ హెరాల్డ్ కేసులో రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు ఈడీ సమన్లు జారీ చేసింది. మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, రేణుకా&nb

Read More